Chandrayaan-4 | భారత్ చంద్రయాన్-4 సన్నాహాలు చేస్తోందని, 2027లో చంద్రయాన్ మిషన్ను ప్రయోగిస్తామని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మిషన్లో చంద్రుడి నమూనాలను భూమిపైకి తీసుకురానున్నట్లు �
గత బుధవారం ఇస్రో చేపట్టిన 100వ ప్రయోగానికి అనుకోని అడ్డంకులు ఏర్పడ్డాయి. అంతరిక్షంలోకి పంపిన ఎన్వీఎస్-02 శాటిలైట్లో సాంకేతిక లోపం తలెత్తిందని ఇస్రో తాజాగా ప్రకటించింది.
అమెరికన్ సంస్థ ‘యాక్సియమ్' త్వరలో మరోసారి రోదసి యాత్ర నిర్వహించనున్నది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నిర్వహించే ఈ ప్రైవేట్ యాత్రకు భారత వాయుసేన అధికారి, ఇస్రో వ్యోమగామి శుభాంశు శుక్లా పైలట్గా ఎ�
ఇస్రో చేపట్టిన వందో ప్రయోగం శాస్త్రవేత్తలు, సిబ్బంది అంకితభావం, పట్టుదలకు నిదర్శనమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. ఆర్యభట్ట నుంచి మంగళ్యాన్ దాకా ఇస్రో చేసిన 100 ప్రయో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కీలక మైలురాయిని అందుకుంది. 100వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. భారత దేశ అంతరిక్ష ప్రయోగ సామర్థ్యాన్ని సగర్వంగా ప్రపంచానికి చాటిచెప్పింది.
Pawan Kalyan | ఇస్రో శాస్త్రవేత్తలు జీఎస్ఎల్వీ ఎఫ్ 15 రాకెట్ విజయవంతంగా ప్రయోగించడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ స్పందించారు. ఇస్రో వందో ప్రయోగం దేశానికి ఓ చరిత్రాత్మక మైలురాయిగా మిగిలిపోతుందని అభ�
KTR | ఇస్రో 100వ ప్రయోగం విజయవంతం కావడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. సైకిల్పై రాకెట్ విడిభాగాలను తీసుకెళ్లడం నుంచి100 ప్రయోగాల వరకు ఇంతకంటే గొప్ప ప్రయాణం ఇంకేముంటుంద�
బుడి బుడి అడుగులతో రోదసి ప్రస్థానం ప్రారంభించిన మన ఇస్రో నేడు ‘రాకెట్' వేగంతో దూసుకెళుతూ అగ్ర దేశాల సరసన తన స్థానాన్ని సుస్థిరం చేసుకొంటున్నది! ఇందులో భాగంగా చారిత్రక వందో ప్రయోగానికి సర్వ సన్నద్ధమైంద�
ISRO | భారత అంతరిక్ష కార్యక్రమంలో మరో మైలురాయిని చేరుకోవడానికి ఇస్రో (ISRO) సర్వం సిద్ధంచేసింది. ఈ నెల 29న శ్రీహరికోటలోని షార్ నుంచి తన వందో ప్రయోగమైన జీఎస్ఎల్వీ-ఎఫ్15 (GSLV-F15) రాకెట్ను రోదసిలోకి పంపనుంది. దేశీయంగ�
ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో గగనతలంలో మరోసారి గేమ్ ఛేంజర్గా నిలిచిందని షార్ డైరెక్టర్ ఏ రాజరాజన్ పేర్కొన్నారు. శ్రీహరికోటలోని భాస్కర్ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచం మొ
ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో మైలు రాయికి చేరుకునేందుకు సిద్ధమైంది. జనవరి 29న శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి వందో ప్రయోగం చేపట్టనున్నది. జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ను నింగిలో
Draupadi Murmu | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రపతి ‘నా ప్రియమైన దేశప్రజలారా, నమస్కారం! గణతంత్ర దినోత్సవం సందర్భంగా, మీ అందరికీ హృదయపూర�
భారత అంతరిక్ష కార్యక్రమంలో మరో మైలురాయిని చేరుకోవడానికి ఇస్రో సిద్ధమైంది. ఈ నెల 29న శ్రీహరికోటలోని షార్ నుంచి తన వందో ప్రయోగమైన జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ను రోదసిలోకి పంపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చే�