ISRO | చంద్రుడిపైకి 2040 నాటికి వ్యోమగాములను పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ వెల్లడించారు. జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
సరికొత్త అంతరిక్ష ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. రెండు శాటిలైట్స్ను కక్ష్యలో ప్రవేశపెట్టడమేగాక, ఆ రెండింటినీ కలుపుతూ(డాకింగ్), విడగొడుతూ(అన్డాకింగ్) ‘స్పేస్ డాకింగ్' అనే ప్రక్రియను ఇస్రో ప్రదర్శి�
Year Ender 2024 | అంతరిక్షరంగంలో భారత్ ఈ ఏడాది కొత్త శిఖరాలను అధిరోహించింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), యూఎస్ స్పేస్ ఏజెన్సీ (నాసా), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) సహా ప్రపంచంలోనే అనేక అంతరి�
విత్తనాలు మొలకెత్తటం అంతరిక్షంలో ఎలా ఉంటుందో అధ్యయనం చేసేందుకు ‘ఇస్రో’ సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నది. క్లోజ్డ్ బాక్స్ వాతావరణంలో విత్తనాల అంకురోత్పత్తి (మొలకెత్తటం), రెండు ఆకుల దశ వరకు మొక్కల
Space Station | అంతరిక్షరంగంలో భారత్ చరిత్ర సృష్టిస్తున్నది. ఎప్పటికప్పుడు సరికొత్త విజయాలను సాధిస్తూ వస్తున్నది. తాజాగా కేంద్ర సెన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు. 2035 నాట�
అంతరిక్ష వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రోకు చెందిన ఎన్ఎస్ఐఎల్ సరికొత్త విజయాన్ని అందుకుంది. ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈఎస్ఏ) చేపట్టిన ప్రోబా-3 మిషన్కు చెందిన రెండు ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ59 వాహకనౌక ద్వారా వి�
PSLV-C59 | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరోసారి చరిత్ర సృష్టించింది. గతంలో ఆదిత్య ఎల్-1 మిషన్ను చేపట్టిన ఇస్రో తాజాగా.. ప్రోబా-3 మిషన్ ప్రయోగించింది. ఇవాళ సాయంత్రం చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది.
PSLV-C59: రెండో రోజు కూడా పీఎస్ఎల్వీ సీ59 కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఇవాళ సాయంత్రం 4.04 నిమిషాలకు శ్రీహరికోట నుంచి ఆ రాకెట్ ఎగరనున్నది. ప్రోబా-3 మిషన్ను కక్ష్యలోకి పంపిస్తున్నారు.
PSLV-C59: పీఎస్ఎల్వీ సీ59 ప్రయోగం వాయిదా పడింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇవాళ నింగికి ఎగరాల్సిన ప్రోబా3 స్పేస్క్రాఫ్ట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయోగాన్ని రేప�
మన దేశపు తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్ ప్రయోగం 2026 చివర్లో జరుగుతుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ రాకెట్ మానవ రహిత ప్రయోగం జరుగుతుందన్నారు.
ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరోసారి చరిత్ర సృష్టించేందుకు రెడీ అయ్యింది. భానుడి రహస్యాలను ఛేదించేందుకు సిద్ధమైంది. గతంలో ఆదిత్య ఎల్-1 మిషన్ను చేపట్టిన ఇస్రో తాజాగా.. ప్రోబా-3 మిషన్ ప్రయోగించబో�