ISRO: గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్సన్ సిస్టమ్లో రెండు పరీక్షలను ఇస్రో నిర్వహించింది. ఒకటి స్వల్ప కాల వ్యవధి 30 సెకన్లు పాటు కాగా మరొకటి 100 సెకన్ల పాటు ప్రొపల్సన�
శుభాన్షు ప్రయాణిస్తున్న క్యాప్సుల్ భూ దిగువ కక్ష్యలో 200 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది. సెకనుకు 7.5 కి.మీ. వేగంతో తాము ప్రయాణిస్తున్నట్టు ఆయన చెప్పారు. భూ ఉపరితలానికి 400 కి.మీ. ఎత్తులో ఐఎస్ఎస్ ఉంటుంది. అంటే క్యా�
భారత దేశపు చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం (ఎన్ఎస్ఎల్వీ) తయారీ బిడ్ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) దక్కించుకుందని ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ తెలిపింద
శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్రలో వాయిదాల పర్వ కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితం ఈ నెల 22న యాక్సియం-4 మిషన్ను (Axiom Mission 4) చేపడతామని ఇస్రో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రయోగాన్ని మరోసారి వాయిదా �
భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభాన్షు శుక్లా రోదసి యాత్ర మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 22న ప్రయోగం చేపట్టనున్నట్టు ఇస్రో ‘ఎక్స్'వేదికగా బుధవారం వెల్లడించింది. ఈ మిషన్ను విజయవంతం చేసేందుకు తీసుక�
సాంకేతిక సమస్యతో వాయిదా పడిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగానికి సంబంధించి కొత్త తేదీని ఇస్రో తాజాగా ప్రకటించింది. ఈనెల 19న ‘యాక్సియం-4’ మిషన్ ప్రయోగం చేపడుతున్నట్టు వెల్లడించింది. అమెరికాలోని
Shubhanshu Shukla | సాంకేతిక సమస్యతో వాయిదా పడిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగానికి సంబంధించి కొత్త తేదీని ఇస్రో (ISRO) తాజాగా ప్రకటించింది. ఈనెల 19న ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు వెల్లడించింది.
Axiom-4 Mission | స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం వాయిదాపడింది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం.. స్థానిక కాలంమానం ప్రకారం.. ఈ నెల 10న ఉదయం 8.22 గంటలకు నాసాకు చెందిన
అంతరిక్ష రంగంలో వరుస విజయాలతో అప్రతిహతంగా దూసుకుపోతున్న ఇస్రోకు ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం ఏపీలోని శ్రీహరికోట నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో (PSLV- C61) సాంకేతిక సమస్య తలెత్తింది. మూడో దశ తర్వాత వాహక నౌకలో సాంకేతిక సమస్య వచ్చింది.
EOS-09 Mission | భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో కీలక ప్రయోగం చేపట్టబోతున్నది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల 18న ఉదయం 6.59 గంటలకు పీఎస్ఎల్వీ-సీ61 రాకెట్ను నింగిలోకి పంపనున్నది.
ISRO |ఇంపాల్, మే 12: భారతదేశ భద్రతలో ఉపగ్రహాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ తెలిపారు. వ్యూహాత్మక భద్రత పర్యవేక్షణలో మొత్తం 10 ఉపగ్రహాలు 24 గంటల పాటు పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు.