Study Abroad | విదేశీ చదువులంటే గతంలో సంపన్నవర్గాలకు మాత్రమే పరిమితం. పేద,మధ్య తరగతి వాళ్లు ఆ దిశలో ఆలోచనే చేసేవాళ్లుకాదు. కానిప్పుడు ట్రెండ్ మారింది. విదేశీ చదువుల బాట పడుతున్నవారిలో అత్యధికులు మధ్యతరగతి వర్గ�
Government Schools | పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు సర్కారు బడుల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందజేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని భా�
ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్కు దీటుగా ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ పాఠశాలలతోపాటు గురుకుల, జ్యోతిబా పూలే విద్యార్థులు అత్యుత్తమ జీపీఏలు సాధించారు. తెలంగాణ సర్కారు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగ తులు నిర్వహి�
ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎంసెట్కు శనివారం 95.21 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈనెల 10న 92.33 శాతం, 11న 93.52శాతం 12న 94.80 శాతం మంది హాజరయ్యారు.
ఐసీఎస్ఈ (పదోతరగతి), ఐఎస్సీ (ఏడో తరగతి) 2023 ఫలితాలను ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఫలితాలను https://cisce.org లేదా https:// results.cisce.org వెబ్సైట్లలో చూసుకోవచ్చని కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేషన్
పదో తరగతి పరీక్షల్లో కరీమాబాద్కు చెందిన న్యూకౌటిల్యాస్ సెయింట్ ఆమన్ పాఠశాల విద్యార్థలు ఉత్తమ ప్రతిభను కనబరిచినట్లు కరస్పాండెంట్ కోడం శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు పాఠశాల ఆవరణలో విద్యార్థులను శనివా�
విద్యార్థుల ఆందోళనకు తెరదించుతూ ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రశ్నలు మధ్యస్థంగా వచ్చాయి. శుక్రవారం ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షలు ప్రారంభం కాగా, తొలిరోజు రెండు సెషన్లలోను ప్రశ్నలు మధ్యస్థంగా వచ్చినట్టు
ప్రభుత్వ బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించడమే లక్ష్యంగా సర్కారు అనేక సంస్కరణలు చేపడుతున్నది. అందులో భాగంగా యేటా కస్తూర్బాలను అప్గ్రేడ్ చేస్తుండగా, ఈ యేడాది మర�
2022-23 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. మండలంలో 14 జడ్పీహెచ్ఎస్లు, సెయింట్ జోసెఫ్ పాఠశాల(ఎయిడెడ్), తెలంగాణ మోడల్ పాఠశాల, బాలుర మైనార్టీ, �
తల్లిదండ్రులు లేని పిల్లలతోపాటు పేద బాలికలకు విద్యనందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినవే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు. వీటిల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు హాస్టల్ వసతితో రెసిడెన్షియల్ తర�
సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్టు శ్రీచైతన్య స్కూల్స్ డైరెక్టర్ సీమ తెలిపారు. 498 మార్కులతో తమ విద్యార్థి ఆలిండియా టాపర్గా నిలిచినట్టు పేర్కొన్నారు.
కెరీర్లో నడి వయసు ఓ సంక్షోభం. ఉన్న నైపుణ్యాలు పాతబడిపోతాయి. కొత్త నైపుణ్యాలు తలకెక్కవు. అప్పుడే బరిలోకి దూకిన నవతరం తమదైన సాంకేతిక ప్రతిభతో పాతకాలపు పనితనానికి సవాలు విసురుతుంది.
తెలంగాణ సర్కారు బడుల్లో చదివన విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని మేయర్ మేకల కావ్య అన్నారు. సీఎం కేసీఆర్ విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు.