అమెరికాలో ఓ తెలంగాణ విద్యార్థిని మరో విద్యార్థి హత్య చేశాడు. మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్సాయి (25) 13 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఆబర్న్ యూనివర్సిటీలో చదువుతూ ఓ గ్యాస్ స్టేషన్లో పార్ట్టైమ్ ఉ
రామడుగు మండలం గోపాల్రావుపేట అక్షర ఉన్నత, ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ చూపి బంగారు పతకాలు సాధించారు. ఈ నెల 5వ తేదీ ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో ఫంక్ష
అన్ని రంగాల్లో పోటీ పెరిగిందని, విద్యార్థులు పోటీ తత్వాన్ని అలవర్చుకొని ముందుకెళ్లాలని సినీ నటుడు కార్తికేయ అన్నారు. మీర్పేటలోని నాగార్జున మాంటిస్సోరి, ఐఐటీ ఒలంపియాడ్ స్కూల్ 10వ వార్షికోత్సవానికి క�
స్సీ (షెడ్యూల్డ్ కులాల) విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూతను ఇస్తున్నది. ఎస్సీ విద్యార్థుల్లో విద్యా పరమైన పురోగతికి ఉపకార వేతనాలు, ప్రోత్సాహకాలను అందిస్తూ, ఉన్నత చదువులు చదివే వారికి విదేశీ విద�
విద్యార్థులు ప్రభుత్వ బడిలో చదువుకునేలా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి తెలిపారు. ‘మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా సింగారెడ్డిపాలెం ప్రాథమిక పాఠశాలను ఆయన బుధవారం సాయంత్రం ప్రారంభించ
విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచు కొని ప్రణాళికా బద్ధంగా లక్ష్యసాధనకు కృషి చేయాలని జిల్లా నోడల్ అధికారి శంకర్, విశ్రాంత ఉపాధ్యాయుడు రాధాకృష్ణ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని మొబైల్ ఫోన్లలో వీక్షించినందుకు అజ్మీర్లోని రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ 11 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఏబీవీపీ చేసిన ఫిర్యాదు �
ధర్మారం మోడల్ స్కూల్ విద్యార్థులు తమ మేధస్సుకు పదునుపెట్టారు. సైన్స్ టీచర్ సహకారం, స్కూల్ ప్రిన్సిపాల్ ప్రోత్సాహంతో రాకెట్, శాటిలైట్ నమూనాలను రూపొందించారు. వీరి మాడల్స్ను చూసి తోటి విద్యార్థు
విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెంచే లక్ష్యంతో భువనగిరి జిల్లా వేదికగా నిర్వహిస్తున్న పర్వతారోహణ శిక్షణ ఎవరెస్ట్ టాస్క్లో పాల్గొనేందుకు నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ వ�
విద్యార్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ శ్రీ హర్ష సూచించారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన గ్రూప్ 3, 4 శిక్షణా తరగతుల్లో 50 కన్నా ఎక్కువ హాజరు శాతం ఉన్న విద్యార్థుల�
స్వీప్ నోడల్ అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ, ‘మీ ఓటే.. మీ స్వరం.. మీ భవిష్యత్తుకు నాంది’ అని, ఎలాంటి ప్రలోభాలకు లొంగక ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని సూచించారు.