ఇద్దరి దుర్మరణం.. మరొకరికి తీవ్ర గాయాలు కొల్చారం, జూన్ 28: విద్యార్థులపైకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో ఇద్దరు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా రంగంపేటలో మంగళవారం చోటుచేసుకొన్�
పేద, మధ్యతరగతి వర్గాలకు వరం వసతి గృహాలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పట్టణాల్లో చదువుకోవడానికి వసతి గృహాలు ఎంతో అనుకూలం.గతంలో హాస్టల్స్లో సీట్ల భర్తీకి అధికారులు ఇబ్బంది పడేవారు. త�
వైద్యు డు దేవుడితో సమానమని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మం త్రి భూపేందర్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లోని ఈఎస్ఐసీ వైద్య కళాశాలలోని ఎంబీబీఎస్(2016-17)బ్యాచ్ స్నాతకోత్సవాన్ని
బెంగళూరుకు చెందిన పెంటగాన్ స్పేస్ (ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీ నిర్వహించిన ఆన్లైన్ ప్లేస్మెంట్ డ్రైవ్లో భీమారంలోని ఎస్వీఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న 17 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎం�
అది బంజారాహిల్స్లోని ఒక అపార్ట్మెంట్. అందులో బడికి వెళ్లే పిల్లలు ఆరుగురు. ముగ్గురు ఒకే స్కూల్లో చదివేవారే. అయితే వీరంతా స్కూల్కు వెళ్లాలంటే వారి వారి కార్లల్లో వెళుతారు. అంటే మొత్తంగా ఆరు కార్లు ఒ�
ఇంటర్.. డిగ్రీ.. పీజీ.. పీహెచ్డీ ఇది ఇంతకాలంగా నడుస్తున్న కోర్సుల వరుసక్రమం. కానీ ఇప్పుడు నాలుగేండ్ల డిగ్రీ తర్వాత పీజీ చదవకుండానే పీహెచ్డీలో చేరే అవకాశం త్వరలో అందుబాటులోకి రానున్నది. అయితే అడ్మిషన్ �
మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమించాలి ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వి.పి.సాను పిలుపు నిచ్చారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లినరీ సమావేశం సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు
నేటి తరం విద్యార్థులను చైతన్యం చేసి రచనలు చేయించడం అభినందనీయమని ఎన్జీ కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ తండు కృష్ణకౌండిన్య అన్నారు. సృజన సాహితీ, నల్లగొండ ఆధ్వర్యంలో యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామ�
ఆదిలాబాద్ : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం( ట్రిపుల్ ఐటీ, బాసర) లో పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు బాసర ట్రిపుల్ ఐటీ ఒక ప్రకటన విడ�
వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో చేపట్టనున్న నూతన నియామకాల్లో వారికి 20 శాతం వెయిటేజీని ఇచ్�