మండలంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం 8, 9వ తరగతి విద్యార్థులకు మండలస్థాయిలో ఇంగ్లిష్ స్పెల్ విజర్డ్, స్టోరీ టెల్లింగ్ ప్రతిభ పరీక్షలు నిర్వహించారు.
విద్యారంగంలో పలు సంచలనాలను సృష్టిస్తున్న శ్రీచైతన్య సంస్థ తాజాగా హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ను నమోదు చేసింది. ఆ సంస్థకు చెందిన విద్యార్థులు 100 రోజుల శిక్షణతో శుక్రవారం 100 నిమిషాల్లో 100 మ్యాథ్స్ టేబుల్
బోధనోపకరణలతో విద్యార్థిలో అవగాహన కల్పించడమే తొలిమెట్టు ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా గురువారం మక్తల్
2022లో 6.59 లక్షల పాస్పోర్ట్లు జారీ చేసి హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ కార్యాలయం రికార్డు సృష్టించింది. ఏడేండ్లలో నిరుడు అత్యధికంగా సేవలందించిన ఘనత పాస్పోర్ట్ కార్యాలయాలు దక్కించుకున్నాయి. హైదరాబా�
విద్యార్థులకు అర్థమయ్యే విధంగా సులభ పద్ధతిలో విద్యాబోధన అందించడం కోసం తొలిమెట్టు కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని జెడ్పీ వై స్చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి,
చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, విశాలమైన భవనాలు, నాణ్యమైన విద్య కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల పాఠశాలలు సక్సెస్బాటలో నడుస్తున్నాయి.
మంచాల మండలం పటేల్చెర్వుతండా ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులకు జనసందేశ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం సంస్థ సభ్యులు నోట్ బుక్స్లను అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి దన్నె భాష�
విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని మేయర్ యాదగిరి సునీల్ రావు పిలుపునిచ్చారు. నగరంలోని మంకమ్మతోటలో ఉన్న ధన్గర్వాడీ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన టీఎల్ఎం మేళ�
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల మండల స్థాయి పదో తరగతి విద్యార్థులకు సోషల్ ఫోరం అధ్వర్యంలో టాలెంట్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు పరీక్షల కన్వీనర్ బత్తుల ఆశయ్య, కో-కన్వీనర్ శంషొద్దీన్ అన్నారు.
ఓయూ.. ఉస్మానియా విశ్వవిద్యాల యం ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో అక్షరాల జల్లు కురిపించింది. ఆంధ్రా పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణ తల్లిని విముక్తిని చేయడంలో ముఖ్య భూమిక పోషించింది.