ప్రభుత్వ పాఠశాలల గోడలపై జీవ, సాంఘిక శాస్త్రం ఉట్టిపడేలా కళాత్మక చిత్రాలను రూపొందిస్తూ స్కూళ్ల రూపురేఖలనే మారుస్తున్నాడు ఓ ఉపాధ్యాయుడు. వివిధ రంగులతో విద్యార్థులను కట్టిపడేసేలా అద్భుత కళాఖండాలు వేస్త�
విద్యార్థులకు చదువే ఆయుధమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రస్తుత సమాజంలో కలుషిత ఆహారానికి ప్రజలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషితం లేకుండా నాణ్యమైన ఆహారం అందించే సత్తా ఫుడ్ అండ
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు పోషకాహార కిట్లు పంపిణీ చేసిన ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి ముథోల్, ఆగస్టు 3 : అంగన్వాడీ చిన్నారులకు పోషకాహారం అందించాలని ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. బు�
ఉత్తరప్రదేశ్లో విద్యార్థుల ఇక్కట్లు లక్నో, ఆగస్టు 2: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామంలో విద్యార్థులు బడికి పోవాలంటే పెద్ద సాహసమే చేయాల్సి వస్తున్నది. చందౌలీ జిల్లా సదర్ మండలం మసౌనీ గ్రామంలోని ప
విదేశాలలో డెంటల్ పీజీ సీటు ఇప్పిస్తామంటూ నమ్మించి ఇద్దరు వైద్య విద్యార్థులకు సైబర్ నేరగాళ్లు రూ.6.5 లక్షలు టోకరా వేశారు. ఆర్టీసీ క్రా స్ రోడ్డులో ఉండే బీడీఎస్ వైద్యులు
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా ముద్రిస్తున్న ‘ఎడ్యూష్యూర్' మ్యాగజైన్ కవర్పేజీలో ఇన్నోవేషన్లో పాల్గొన్న పెద్దపల్లి విద్యార్థులను మంత్రి కేటీఆర్ అభినందిస్తున్న ఫోటో ప్రచురి�
రాష్ట్ర ప్రభుత్వం వైద్యవిద్యతోపాటు నర్సింగ్ విద్యకూ పెద్దపీట వేస్తున్నది. సర్కారు దవాఖానల్లో నర్సుల కొరత అధిగమించేందుకు జిల్లాకో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం విదితమే. అందులో
Pudimadaka beach | ఆంధ్రప్రదేశ్లోని పూడిమడక (Pudimadaka) సముద్రతీరంలో మరో రెండు మృతదేహాలు లభించాయి. నేవీ హెలికాప్టర్ సాయంతో మృతదేహాలను ఒడ్డుకు తరలించినట్లు
ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులతో చేయించిన పని విమర్శలకు దారితీస్తున్నది. వర్షంతో జిల్లాలోని ఓ పాఠశాల కాంపౌండ్లో బుధవారం నీరు చేరింది. దీంతో బడిలోనికి వచ్చేందుకు ట�
లక్నో: నీట మునిగిన స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు వరుసగా కుర్చీలు వేసి వాటిని పట్టుకోగా ఒక టీచర్ వాటిపై నడిచి స్కూల్కు వచ్చింది. ఉత్తర ప్రదేశ్లోని మథుర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వర్షాల నేపథ్యంలో ఒక �
జోగులాంబ గద్వాల : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. బుధవారం గట్టు మండలంలోని తప్పెట్ల మోరుసు, గొర్లఖాన్ దొడ్డి , ఆర�
టీయూలో18మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. రెండురోజుల క్రితం ఐదుగురు విద్యార్థులు హైదరాబాద్లో జరిగిన మీటింగ్కు హాజరై తిరిగి వచ్చారు. సోమవారం ఉదయం నుంచి నలుగురు విద్యార్థులు అస్వ
విద్యార్థుల్లో వ్యాయామంపై అవగాహన కల్పించడంతో పాటు క్రీడలపై ఆసక్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ క్రీడా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఫిట్ ఇండియా క్విజ్ పోటీల్లో దేశంలోని