ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్నది. మరీ ముఖ్యంగా అమ్మాయిల నమోదులో అద్భుత పురోగతి కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటుచేసి అమ్మా
ప్రైమరీ స్కూల్ విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో సర్కారు గతేడాది తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకటి నుంచి 5 వ తరగతి పిల్లల్లో మౌలిక భాషా, గణితంపై పట్టు సాధించే�
ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గి మంచి కొలువు సాధించాలన్నా, కొలువు సాధించాక కెరీర్లో రాణించాలన్నా ఆంగ్లంపై పట్టు ఎంతో అవసరం.. అందుకు ఇంటర్మీడియట్ దశలోనే విద్యార్థులకు 20 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహి�
దేశవ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు పదో తరగతిలోపే చదువుల నుంచి నిష్క్రమిస్తున్నారు. ప్రాథమిక విద్యలో డ్రాపౌట్ రేటు తక్కువగా ఉన్నా, సెకండరీ విద్యలో మాత్రం గణనీయంగా పెరుగుతున్నది.
Minister Jagdish Reddy | పట్టుదలకు ప్రేమను జోడించి చేసే ప్రతిపనిలో అద్భుతాలు సాధించవచ్చు అని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని పద్మశాలి భవన్లో పద్మశాలీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు న�
హాస్టళ్లలో ఉంటున్నారా..అయితే మీ జేబుకు మరిన్ని చిల్లులు పడుతున్నాయి. హాస్టల్ వసతిపై విద్యార్థులు, ఉద్యోగులు చెల్లింపులపై 12 శాతం జీఎస్టీని విధించబోతున్నట్లు అథార్టీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ వెల్లడించ�
ఆకాంక్ష చతుర్వేది.. ఎడ్5 స్టార్టప్ వ్యవస్థాపకురాలు. గతంలో ఎడ్యూరా అనే విద్యాసంబంధ సంస్థనూ నెలకొల్పారు. ఆకాంక్ష కొలంబియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. ‘చదువుల్లో సాంకేతికత భాగమైంది. చాలా సంతోషించాల్సి�
విద్యతోపాటు విజ్ఞానాన్నీ బోధించాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. విద్యాబోధనలో వినూత్న పద్ధతులు అవలంబించాలని, పాఠాలకు ఆహ్లాదాన్ని జోడించాలని చెప్పారు. గురు
నేను పోతా డాడీ... సర్కారు పాఠశాలకు అంటూ విద్యార్థులు ప్రభుత్వ బడులకు క్యూ కడుతున్నారు... మన ఊరు-మన బడి కార్యక్రమంతో సీఎం కేసీఆర్ సర్కారు బడుల రూపు రేఖలే మార్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా శిథిలావస్థలో ఉన్న పా�
విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బాచుపల్లి గ్రామానికి చెందిన మల్లగాళ్ల మహేందర్ ఇటీవల ఢిల్లీలో జరిగిన క్రాస్ బౌ క్రీడల్లో కాంస్య ప�
వర్షం ఉగ్రరూపం దాల్చడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు వరద పెరుగుతున్నది. వర్షాల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం రెండ్రోజులు సెలవులు ప్రకటించింది. మహబూబ్నగర్ �
జపాన్లోని చిబాలో జరిగిన 64వ అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలింపియాడ్లో బెంగళూరు విద్యార్థి అతుల్(17) గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది జరిగిన ఒలింపియాడ్ పోటీల్లో 118 దేశాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు.
Students, Minister KTR, MLA Camp Office, BRS, Minister Kalvakuntla Taraka Rama Rao, Minister KTRs Birthday Was Celebrated In Every City Of The Telangana
రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీపురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు జిల్లాకేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఉమ్మడి నిజామాబా ద్ జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధు లు, బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేశారు. విద్యార్థులకు పుస్తకాల