వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల పరిగి, ఏప్రిల్ 12: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం లో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్ట�
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్కు చెందిన ముగ్గురు విద్యార్థులు తృతీయ సంవత్సరంలోనే బహుళ జాతి కంపెనీలో
అధ్యాపకులు కూడా నిత్య విద్యార్థులేనని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ బీజే రావు అన్నారు. నిత్యం నేర్చుకుంటూ ఉండాల్సిందేనని, అప్పుడే అప్డేట్గా ఉంటారని చెప్పారు. యూనివర్సిటీ�
Khela Hobe | పశ్చిమబెంగాల్లో పదో తరగతి పరీక్షలు మార్చి నెలలో ముగిశాయి. సమాధాన పత్రాలను దిద్దుతుండగా చాలా పేపర్లలో విద్యార్థులు అధికార టీఎంసీ నినాదమైన ‘ఖేలా హోబే’ (Khela Hobe.. ఆట ముందుంది) అని రాశారు.
విద్యార్థులు మేధోశక్తిని పెంపొందించుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. బుధవారం అల్వాల్ సర్కిల్, వెంకటాపురంలోని మహాబోధి స్కూల్లో జరిగిన ప్రజా గాయకుడు గద్దర్
పోలీసు ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా..? అయితే సిటీ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత శిక్షణలో పాల్గొనండి అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇచ్చిన పిలుపునకు హైదరాబాద్ యువత నుంచి విశేష స్పందన �
హైదరాబాద్ : ప్రతి విద్యార్థి, టీచర్.. స్కిల్, అప్ స్కిల్, రీ స్కిల్ అనే మంత్రాన్ని మరిచిపోకూడదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అప్డేట్ కావాలి. అప
యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి అర్ధాంతరంగా తిరిగివచ్చిన వైద్య విద్యార్థులకు ఇక్కడి మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావ
విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని అదనపు కలెక్టర్ బీ హరిసింగ్ సూచించారు. జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఫలితాలను మంగళవారం అదనపు కలెక్టర్ డీఈవో వాసంతితో కలిసి విడుదల చేసి �