2023-24 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలో 1,395 మంది గిరిజన విద్యార్థులకు నేషనల్ స్కాలర్షిప్లను, మరో 218 విద్యార్థులకు ఎస్టీ ఫెలోషిప్లను అందజేసినట్టు కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ప్రకటించింది.
జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యార్థులకు ఉపయోగకరమైన పదికిపైగా కొత్త కోర్సులను ఐఐటీ హైదరాబాద్లో ప్రారంభించినట్టు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు.
ప్రాథమిక స్థాయిలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థుల్లో బాషా, గణిత సామర్థ్యాల సాధన కోసం గత విద్యా సంవత్సరం అమలు చేసిన ఎఫ్ఎల్ఎన్ తొలిమెట్టు కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ పటిష్టతకు ఎంతగానో కృషి చేస్తోంది. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ దీటుగా మెరుగైన విద్య, సన్నబియ్యంతో కూడిన భోజనాన్ని అందిస్తోంది. భవిష్యత్లో విద్యార్థులు �
ప్రభుత్వం విద్యావ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపడుతున్నది. ఈ క్రమంలో సర్కారు బడుల్లో ప్రవేశాలు పెంచి విద్యార్థులకు అవసరమయ్యే సదుపాయాలు కల్పిస్తున్నది. ఇన్నాళ్లు ప్రభుత్వ బడుల్లో చదువుతున్న వారికి అన్న
న్యూఢిల్లీ: విద్యార్థులకు ప్రపంచంలో అత్యంత ఉత్తమమైన నగరం ఏంటో తెలుసా? క్యూఎస్ బెస్ట్ స్టూడెంట్ సిటీస్ సర్వే ప్రకారం.. బ్రిటన్ రాజధాని లండన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.
ఉన్నత చదువులు, ఉద్యోగావకాశాల కోసం ఎంతో మంది మన విద్యార్థులు అమెరికా సహా ఇతర దేశాల బాట పడతారు. అయితే, అకడ ఉద్యోగావకాశాలేంటి.. ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కొవాలన్నది ప్రస్తుతం సవాల్గా మారింది.
విద్యార్థుల్లో సమగ్ర వికాసం, విశ్వాసం, మనోైస్థెర్యం, సామాజికభావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించడం.. లక్ష్యంగా పాఠశాలల్లో హ్యాపీనెస్ కరిక్యులం అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
బీటెక్లో కంప్యూటర్ సైన్స్ కోర్సుకు క్రేజ్ ఎక్కడా తగ్గడం లేదు. ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో అర్హత సాధించిన విద్యార్థుల్లో అత్యధిక మంది కంప్యూటర్స్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) కోర్సులో చేరేందు�
పాఠశాల గ్రంథాలయాలు సంస్కృతికి పునాదులు. ఒక జాతి చరిత్రను, సంస్కృతిని నిక్షిప్తం చేసి భవిష్యత్ తరాలకు అందజేసే విజ్ఞాన నిధులు పాఠశాల గ్రంథాలయాలు. అలా దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో పాఠశాల గ్రంథాలయాలు
బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల (సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ) సక్సెస్కు కేరాఫ్గా నిలుస్తున్నది. ప్రిన్సిపాల్ ఐనాల సైదులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘హయ్యర్ ఎడ్యుకేషనల్ సెల్' నిరుపేద
స్వరాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు కొత్త కళ వచ్చింది. నూతనంగా అనేక గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినన సర్కారు వాటిల్లో సకల సౌలత్లను ఒనగూర్చింది. దాంతో నేడు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు �
సర్కారు పాఠశాలలను బలోపేతం చేయడంతోపాటు విద్యార్థులకు మెరుగైన బోధన చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ‘మన ఊరు..మన బడి’ కార్యక్రమంతో సకల వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీ
Government Schools | సర్కారీ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియం విధానం విజయవంతమైంది. విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్ర భుత్వ స్కూళ్ల బాటపట్టారు. ఫలితంగా పలు పాఠశాలల్లో పరిమితికి మించి విద్యార్థులు చే రుతున్న�