రాష్ట్రంలో ఏటా గురుకుల కాలేజీలు పెరుగుతున్నాయి. 36 శాతం గురుకుల డిగ్రీ కాలేజీలే ఉండగా, ఇవి ఏటా 10వేల మంది విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. కేజీ టూ పీజీ విద్యలో భాగంగా ఈ ఏడాది కొత్తగా 17 బీసీ డిగ్రీ కాలేజ�
నూతన ఆవిష్కరణలు, నిరంతర పరిశోధనలు, స్టార్టప్ కంపెనీలు స్థాపించేలా విద్యార్థులకు అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో కే-హబ్ ఏర్పాటవుతున్నది. ప్రయోగశాలలు, పరిశోధనా కేంద్రాలు వంటి మౌ�
రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వర్క్బుక్స్ ఉచిత పంపిణీ వారంలో ప్రారంభం కానున్నది. మంగళవారం నుంచి ఈ వర్క్బుక్లను ఆర్టీసీ కార్గో ద్వారా జిల్లాలకు చేరుస్తారు. అక్కడి నుంచి మండల�
ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించేందుకు చేపట్టిన లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (లిప్)కు ‘ఉన్నతి’ అనే పేరును అధికారులు ఖరారు చేశారు. ఈ పేరుతోనే ఏడాది పొడవునా కార�
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ప్రజలకు నాణ్యమైన విద్య అందించడంలో పాలకులు విఫలమయ్యారు. ప్రజల జీవన ప్రమాణం, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు విద్యపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. ‘ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం �
మలక్పేటలోని నెహ్రూ మెమోరియల్ పాఠశాలలో సోమవారం యూఎస్ఏ టీచర్ల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇంటర్నేషనల్ రీసెర్చ్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు (ఐఆర్ఈఎక్స్) యూఎస్ఏ వారి టీచర్ ఎక్స్చేంజ్ ప్రో�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ.. విద్యార్థుల సౌకర్యార్థం మరో రెండు కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. వెబ్ రేడియో, మొబైల్ యాప్ సర్వీసులను వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సీతారామారావు, సీసీఎ�
ఆర్జీయూకేటీ బాసరలో అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. మూడో రోజు ఆదివారం 1001 నుంచి 1404 వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. 66 మంది గైర్హాజరవగా, 338 మంది విద్యార్థులు హాజరయ్యారు.
‘ఐటీ హబ్.. లకారం ట్యాంక్బండ్.. నూతన కలెక్టరేట్.. సకల సౌకర్యాలతో ఆర్టీసీ బస్టాండ్.. అబ్బురపరుస్తున్న ప్రధాన రహదారులు.. ఆహ్లాదాన్ని పంచుతున్న పార్కులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ‘స్తంభాద్రి’ నగరంలో ఎన్నో అభి
తెలంగాణ రాష్ట్రంలో అన్నీ అవకాశాలకు నిలయంగా మారిందని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను అందించే దిశగా యువత, ఆయా పరిశ్రమ ఆయా రంగాల ప్రతినిధులు ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖామంత్రి చామకూర మల్�
గురునానక్, శ్రీనిధి ప్రైవేటు యూనివర్సిటీల విద్యార్థులకు ఉపశమనం కలుగనున్నది. రెండు వర్సిటీల్లోని విద్యార్థులను అదే యాజమాన్యం నడుపుతున్న ఇంజినీరింగ్ కాలేజీల్లో సర్దుబాటు చేయనున్నారు.