సర్కారు బడిని కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా వరంగల్ ఎల్బీనగర్లోని ప్రభుత్వ చార్బౌళి ఉన్నత పాఠశాలలో వసతులు మెరుగుపడుతున్నాయి.
ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (సీటీజీ) గ్రూప్ ఫౌండర్ హర్కార శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ముంబైకి చెందిన రంగోత్సవ్ సెలబ్రేషన్ ఆర్గనైజేషన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన పలు ఆర్ట్స్ పోటీలో నగునూర్ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల విద్యార్థులు పలు పతకాలు గెలుపొందారని హెచ్ఎం కట్ట వెంకటేశ్వర్లు
రాష్ట్రంలో 160 మంది గిరిజన విద్యార్థులకు రూ.1.30 కోట్ల విలువైన ల్యాప్టాప్లను, రూ.50వేల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ అందజేశారు. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించిన గిరిజన గ�
ఈ ఏడాది తొలి విడత ప్లేస్మెంట్స్లో ఐఐటీ-హైదరాబాద్ విద్యార్థులు మంచి వేతన ప్యాకేజీలు సొంతం చేసుకున్నారు. ఒక విద్యార్థికి అత్యధికంగా రూ.63.78 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ లభించింది. ఐఐటీహెచ్ విద్యార్థులు �
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. శుక్రవారం వికారాబాద్ కొత్తగడిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశ�
విద్యార్థుల ఆధార్ నమోదు, సవరణలు ఇక సులభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని విద్యావనరుల కేంద్రాల్లో (ఎమ్మార్సీ) ఆధార్ నమోదు సేవలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది.
Iran | రెండు నెలలుగా కొనసాగుతున్న హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. ఆందోళనల్లో ఇప్పటికే వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తామని ప్రకటించిన తేదీకి ఒక రోజు ముందు అక�
పేద విద్యార్థులను, బాల కార్మికులను ఆదరించి, ఆకలి తీర్చి, అక్కున చేర్చుకుని విద్యాబుద్ధులు ప్రసాదిస్తున్నది.. ‘డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ’. బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మించాలన్నది ఈ ఎన్జీవో ఆశయం. పదక�
హైదరాబాద్ జిల్లా పరిధిలోని దివ్యాంగుల వసతి గృహాల్లోని విద్యార్థుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి తెలిపారు.