న్యూఢిల్లీ, జనవరి 31: కొవిడ్ మహమ్మారి దేశ విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని, పాఠశాలల్లో 6-14 ఏండ్ల మధ్య వయసు ఉండే గ్రామీణ ప్రాంత చిన్నారుల నమోదు తగ్గిందని 2021-22 ఆర్థిక సర్వే వెల్లడించింది. ఎఎస్ఈఆర్(రూరల
Digital Classes | తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు
తొలి విడతలో తాగునీటి కల్పనకు రూ.5 కోట్లు ప్రభుత్వ పాఠశాలల్లో సంప్లు, స్టీల్ ట్యాంకులు హైదరాబాద్, జనవరి 24 : మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతున్�
Osmania University | విద్యార్థులను సివిల్స్ వైపు మళ్లించేందుకు వందేండ్ల చరిత్ర కలిగిన ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం కీలక అడుగు వేసింది. సివిల్ సర్వీసెస్ అకాడమీ ఏర్పాటులో
Students | చాలా మంది విద్యార్థులు గణితంలో అంటే కొంచం తడబడుతుంటారు. సైన్స్ అన్నా భయపడుతుంటారు. పాకిస్థాన్లో ప్రైమరీ, లోయర్ సెకండరీ చదువుతున్న విద్యార్థుల్లో 90 శాతానికిపైగా మంది ఈ రెండు సబ్జెక్టుల
Parisha Pe Charcha | ప్రధాని మోదీ ప్రతిఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’లో పాల్గొనాలనుకునేవారికి కేంద్ర విద్యా శాఖ మరో అవకాశం కల్పించింది. రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 27 వరకు పొడిగించింది
అమరావతి: జనవరి 26న న్యూఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్కు సీతామ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అన్నానేహా థామస్ ఎంపికయ్యారు. ఆమె ఎన్సీసీ క్యాడెట్ గా ఉన్నారు. రిపబ్లిక్ డే పరేడ్�
విద్యార్థుల్లో సృజనాత్మకత, వ్యాపార నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కళాశాల స్థాయిలో ప్రారంభించిన ఓ పథకం ఇప్పుడిప్పుడే ఫలితాలను అందిస్తున్నది. దేశ రాజధానిలోని కాలేజ్ స్టూడెంట్స్ చ
హైదరాబాద్: ఇండియా లార్జెస్ట్ లెర్కింగ్ ప్లాట్ ఫామ్ అన్అకాడమీ తమ నాలుగో ఎడిషన్ జాతీయ ప్రతిష్టాత్మకమైన స్కాలర్షిప్ పరీక్ష-అన్అకాడమీ ప్రోడిజీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్షలు జెఈఈ, నీ�
తిరుపతి :తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి చెందిన శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బ్యాచ్ విద్యార్థులు వైద్య విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈ�
పరిగి : మన సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్రెడ్డి సతీమణి సీతారంజిత్రెడ్డి పేర్కొన్నారు. ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవార�
IIT Guwahati | దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థల్లో ఐఐటీ గువాహటి ఒకటి. ఆ క్యాంపస్లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు దానిని కంటైన్మెంట్ జోన్గా మార్చా�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సెమినార్లో ఐసీబీఎం డైరెక్టర్ జరార్ హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 5 : విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ శిక్షణ ద్వారా ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకోవాలని హైదరాబాద్ ఐసీబీ
60 students, staff test positive for covid-19 in iit kharagpur | దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు కరోనా మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా ఖరగ్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
Sri Mata Vaishno Devi University shut after 13 students test Corona positive | జమ్మూకశ్మీర్లోని శ్రీమాతా వైష్ణోదేవి యూనివర్సిటీకి చెందిన 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అధికారులు యూనివర్సిటీని మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు వె�