మణికొండ : నగర శివారు ప్రాంతంలోని నార్సింగి మున్సిపాలిటీ శ్రీ చైతన్య ఐఐటీ అకాడమి క్యాంపస్లో కరోనా కలకలం రేపుతోంది. మంగళవారం 180 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా 14 మందికి కోవిడ్ సోకినట్లు అధికారులు
ముంబై: టాటా ఇండస్ట్రీస్కు చెందిన టాటా క్లాస్ ఎడ్జ్ (టీసీఈ) సరికొత్త మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. ‘పడ్నే కా సహీ తరీఖా’ పేరుతో ను టాటా స్టడీ క్యాంపెయిన్ ను విడుదల చేసింది. 2021లో టాటా స్టడీని పా�
ఖమ్మం : ఖమ్మంజిల్లాలో వివిధ ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థలలో 2021-22లో చదువుతున్నమైనారిటీ విద్యార్థులు జాతీయ ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి జ్�
సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్రావు ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 18: విద్యార్థులు పరిశోధనల వైపు దృష్టి సారించాలని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ సీహెచ్ మోహన్రావు పిలుపునిచ్చారు. ఉస్మానియా య�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మరో రోడ్డు ప్రమాదం తప్పింది. స్కూల్ బస్సు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం నందనమారెళ్ల వద్ద ఓ ప్రైవేట్ పాఠశాలకు చెంద�
Karnataka | ఓ ఉపాధ్యాయుడి పట్ల విద్యార్థులు అసభ్యకరంగా ప్రవర్తించారు. పాఠం బోధిస్తున్న ఉపాధ్యాయుడిపై డస్ట్ బిన్తో దాడి చేశారు. ఈ ఘటన దేవనాగరి జిల్లాలోని నల్లూరు ప్రభుత్వ పాఠశాలలో డిసెంబర్ 3వ
భువనగిరి : కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినీ,విద్యార్థులు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ సంజీవ అన్నారు. పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో శనివారం ఏర్పాటు చే�
Gunturu | గుంటూరు జిల్లాలోని అచ్చంపేట మండలంలో విషాదం నెలకొంది. మాదిపాడు వద్ద కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. అప్రమత్తమైన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పట�
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పిలుపు న్యూఢిల్లీ, డిసెంబర్ 9: యువతకు సామాజిక, రాజకీయ స్పృహ ఉన్నప్పుడే దేశంలో ప్రాథమిక అంశాలైన విద్య, ఆహారం, దుస్తులు, ఆరోగ్యం తదితరాలు చర్చకు వస్తాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ�
Teacher molest students | పాఠశాలలో పరీక్షల దృష్ట్యా స్పెషల్ క్లాసుల కోసం అమ్మాయిలను ఓ ఉపాధ్యాయుడు రాత్రివేళ రమ్మన్నాడు. అలా వెళ్లిన అమ్మాయిలను భోజనంలో మత్తు మందు కలిపి పెట్టి వారిపై