ప్రతి మహిళ చదువుకున్నప్పుడే సమాజంలో జరుగుతున్న ఘటనలపై అవగాహన వస్తుందని, విద్యార్థులను ఉన్నత చదువులు చదివించేందుకు కుటుంబీకులు ప్రోత్సహించాలని కామారెడ్డి ఎస్పీ
Rangareddy | కొత్తూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ఫాతిమాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన స్కూటీ.. ఆగిఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు
ఇంటర్న్షిప్ ద్వారా విద్యార్థులు చదువుకొంటూనే పరిశ్రమల పనితీరును తెలుసుకోవచ్చు. అంతేగాక, నైపుణ్యాలను సాధించుకోవడంతోపాటు ప్రత్యక్ష అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు
దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూల్ త్వరలోనే విడుదల కానున్నది. తొలి విడత పరీక్ష జనవరిలో ఉం టుందన్న వార్తల నేపథ్యంలో విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వ్యక
చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందిన ఘటన గీసుగొండలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. యూసుఫ్బాబా (17) గీసుగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు
రామాయంపేట మండలవ్యా ప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో ప్రతిభను కనబర్చిన 8, 9, 10 తరగతుల విద్యార్థులకు రామాయంపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బహుమతులు అందజే శారు.
విదేశీ విద్యను కలలోనైనా ఊహించని అనేకమంది నిరుపేద బ్రాహ్మణ విద్యార్థులు నేడు బహుళజాతి సంస్థల్లో కొలువులు సాధిస్తున్నారు. రూ.70 లక్షల నుంచి 80 లక్షల వార్షిక ప్యాకేజీలు అందుకుంటూ సత్తా చాటుతున్నారు
నిజాం కళాశాలలో నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనం యూజీ విద్యార్థినులదేనని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో బుధవారం కళాశాలలో గర్ల్స్ హాస్టల్ వద్ద టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మంత్రి కల్వకుంట
పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. ఈ నెల నుంచే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నది. ఈ మేరకు పలు జిల్లాల డీఈవోలు ఆయా పాఠశాలలకు ఆదేశాలిచ్చారు. ఉదయం 8 : 30 గంటల నుం
నేరాల అదుపునకు వికారాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక నజర్ పెట్టింది. స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేసింది. చట్టాలనే పాఠాలుగా చెబుతూ విద్యార్థుల్లో చైతన్యం నింపుతున్నది.