జూలూరుపాడు: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ముగ్గురు విద్యార్ధినులకు కరోనా సోకింది. పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు 255 మంది విద్యార్ధులు చదువుతున్నారు. వీరిలో �
ఖమ్మం: ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఒకేషనల్ విద్యార్థులకు సంబంధించి ప్రధమ సంవత్సరంలోని ఒకేషనల్ ప్రాక్టీకల్ పరీక్షలు ఈ నెల 3వ తేదీ నుంచి జరుగనున్నాయి. ఈ విషయాన్ని డీఐఈఓ రవిబాబు తెలిపారు. జిల్లాలో 35 క�
అమీర్పేట్, నవంబర్ 30 : ఎస్ఆర్నగర్ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బల్కంపేట ప్రకృతి చికిత్సాలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు నోటు బుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు మంగళ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిధుల బదలాయింపు నిర్ణయంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు,కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న బ్యాంక్ ఖాతాలను కొత్తగా న
కరోనాపై విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులు అప్రమత్తంగా ఉండాలి సమీక్షలో మంత్రి సబితాఇంద్రారెడ్డి హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): కొవిడ్పై రాష్ట్ర ప్రభుత్వం �
ఖమ్మం: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న నిరుపేద విద్యార్ధులకు బస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని వైఎస్ఆర్ నగర్ కాలనీ డబుల్ బెడ్ రూమ్ ప్ర�
ఖమ్మం :ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో 11వ తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ కమాండర్ లెప్టినెంట్ కల్నల్ సమీత్ ఆధ్వర్యంలో వార్షిక ట్రైనింగ్ క్యాంప్-3ని ప్రారంభించారు. 10 రోజుల పాటు శిక్షణ కల్పి�
ఖమ్మం: ప్రముఖ మల్టినేషనల్ కంపెనీ విప్రోలో ఖమ్మంలోని స్వర్ణభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎస్బీఐటీ) కళాశాలకు చెందిన 21మంది విద్యార్థులు సాప్ట్వేర్ ఉద్యోగాలు సాధించారని ఎస్బీఐటీ విద్యాసంస్ధల చైర్�
కమిటీని నియమించి.. 4 వారాల్లో నిర్ణయిస్తాం అప్పటి దాకా మెడికల్ పీజీ కౌన్సెలింగ్ వాయిదా సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, నవంబర్ 25: నీట్ పీజీ వైద్య కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగ
ఖమ్మం: నగరంలోని ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో 78 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు ఎస్బీఐటీ-ఆర్జేసీ విద్యాసంస్ధల అధినేత గుండాల కృష్ణ తెలిపారు. గురువారం క
చింతకాని: మండల కేంద్రంలోని చింతకాని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండోరోజూ మరో 83మంది విద్యార్ధులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురు విద్యార్ధులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. రెండు రోజుల పాటు186మంది వ�
Kurnool | తన స్నేహితుడు పెన్సిల్ దొంగిలించాడంటూ ఓ పిల్లాడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. తాను హోంవర్క్ చేసుకుంటుంటే మరో బాలుడు తన పెన్సిల్ ఎత్తుకెళ్లాడని ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలోని పె