ఆత్మవిశ్వాసంలో హైదరాబాద్ విద్యార్థులు ముందంజలో ఉన్నారు. ఈ విషయం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఎస్), ఎడ్టెక్ కంపెనీ లీడ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆ�
నీట్ -2022 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు ప్రతిభ కనబర్చి వివిధ కేటగిరీల్లో ఉత్తమ మార్కులు సాధించినట్లు విద్యా సంస్థల చైర్మన్ వీ నరేందర్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స�
బీసీ విద్యార్థుల విదేశీ ఉన్నత చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జ్యోతి బా ఫూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా ఇప్పటివరకు 1,136 మంది విద్యార్థులు లబ్ధిపొందారు. 2016లో ఈ పథకాన్ని ప్రారంభించిన ప�
గణేశ్ నిమజ్జన వేడుకల్లో విద్యార్థుల మధ్యన మొదలైన చిన్నపాటి గొడవ కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్డికాపూల్లో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గురుకుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని ఎతుబార్పల్లి గ్రామంలో ఉన్న చేవెళ్ల సాంఘిక సంక్షేమ గురుకుల స్వచ్ఛ పాఠశాల/�
నిర్మల్ జిల్లాలోని పెంబి అడవుల్లో సిద్దిపేట్ జిల్లా ప్రభుత్వ ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు క్షేత్రస్థాయి తరగతులు నిర్వహిస్తున్నారు. పది రోజులుగా అడవులు, వన్యప్రాణుల సం�
వికారాబాద్ : విద్యార్థులందరూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ గుంపులో ఒక అబ్బాయి కాళ్లకు చెప్పులు లేవు. అదే దారిలో వెళ్తున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆ బాలుడు కంటపడ్డాడు. అయ్యో పాప
ఒకప్పుడు విద్యార్థులు ఏదైనా కాలేజీలో చేరాలంటే అది ఏ యూనివర్సిటీలో ఉన్నది? ఆ యూనివర్సిటీకి ఉన్న ర్యాంకింగ్ ఎంత? వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు యూనివర్సిటీకి ఉన్న ర్యాంకింగ్స్ను పట్టి�
Hockey player| విద్యార్థులు తమకిష్టమైన ఏ రంగంలో అయినా లక్ష్యాన్ని నిర్దేశించుకుని విజయం సాధించేదాకా విరామం ఇవ్వరాదని అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి కుమారి రజని
Government City College | విద్య, వైద్యం, రాజకీయం, సాహిత్యం, కళలు, క్రీడలు.. ఆ తరగతి గదులు నేర్పని విద్య లేదు. ఆ ఆవరణకో మహత్తు ఉంది. పట్టాతోనే సరిపెట్టుకోదు. గెలిచితీరాలనే పట్టుదలనూ పెంచుతుంది. ఆటగాడికి పతకాల పంట పండిస్తుంది. �
7 నుంచి 12వ తరగతుల విద్యార్థుల దుబారా ఖర్చు 96% మందికి అవగాహన లేదు పెంపకంలో పేరెంట్స్ ఫెయిల్ మువిన్ మామ్స్ప్రెస్సో సర్వే వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): చేతిలో పాకెట్ మనీ ఉంటే దాన్ని ఎలా ఖత�
భువనేశ్వర్: ఫీజులు చెల్లించనందుకు కొంత మంది విద్యార్థులను ఒక స్కూల్ నిర్బంధించింది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆ స్కూల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్కూల్పై కేసు నమో�
నిందితుడిని చితకబాదిన గ్రామస్థులు ఖమ్మం జిల్లా సిరిపురంలో ఘటన వైరా, ఆగస్టు 22: విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ ప్రధానోపాధ్యాయుడిని గ్రామస్థులు చితకబాదారు. అనంతరం సర్పంచ్ ఇంట్లో నిర్బంధి�