ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐసర్)లో ప్రవేశాలు పొందవచ్చని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపా�
విద్యాభ్యాసం కోసం వెళ్లి ఉక్రెయిన్లో చిక్కుకొన్న రాష్ట్ర విద్యార్థులను స్వస్థలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. ప్రభుత్వ చొరవతో ఇప్పటికే 53 మంది విద్యార్థులను ఇంటికి చేరా�
హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్సుల్లో అడ్మిషన్లకు గొప్ప అవకాశాలున్నాయ�
యాదాద్రి భువనగిరి : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థినులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సోమవారం ముగ్గురు విద్యార్థినులకు సైకిళ్లు బహూకరించారు. గత సంవత్సరం నవంబర్ 30న గౌస్ నగర్కు చెందిన ఎన్. స్ఫ�
హైదరాబాద్: ఉక్రెయిన్ నుండి వచ్చే తెలంగాణా విద్యార్థులను హైదరాబాద్ చేరవేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార�
ఉక్రెయిన్లో దాదాపు 20 వేల మంది భారతీయులు చిక్కుకుపోయారు. తమను వెంటనే స్వదేశానికి తరలించాలని భారత ప్రభుత్వానికి వారు విజ్ఞప్తిచేశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నామని వీడియో రూపంలో తమ ఆవేదన�
ఉక్రెయిన్లో చిక్కుకొన్న భారతీయ విద్యార్థుల రక్షణకు చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రి జైశంకర్ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ‘ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సందేశాలు
టెన్త్ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో డీఈవోలు, ఇంజినీ�
హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ డిగ్రీ ఫస్ట్, థర్డ్, ఫిప్త్ సెమిస్టర్ పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రెండో సంవత్సరం మూడో సెమి
విద్యావసతుల కల్పనలో తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటును తలదన్నే స్థాయిలో ఉన్నది. రాష్ట్రంలో సగటున 147 మంది విద్యార్థులకు ఒక పాఠశాల ఉన్నది. 23 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. రాష్ట్ర అర్థగణాంకశాఖ రూపొందించి�
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మూడు రోజుల సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వృద్దాశ్రమంలో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.
ఒక విద్యార్థిని రైతుబిడ్డ.. ఇంకో విద్యార్థిని కూలీ బిడ్డ.. వీరిద్దరు బాగా చదివి ఎంబీబీఎస్ సీటు సంపాదించారు. కానీ, కాలేజీలో చేరేందుకు ఆర్థిక స్థోమత సహకరించలేదు. విషయం తెలుసుకొన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్ర�
విద్యార్థుల్లోని నైపుణ్యతలు, పరిశోధన ఆకాంక్షలను వెలికితీసేందుకు ప్రతిఏటా నిర్వహించే ఇన్స్పైర్-మానక్ జాతీయ ఎగ్జిబిషన్కు తెలంగాణ నుంచి 37 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. 2020-21 సంవత్సరానికి నిర్వహించిన