హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్కూళ్లపై కొవిడ్ ప్రభావం కనిపించడం లేదు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాక 57 రోజు ల్లో 195 పాజిటివ్ కేసులు మాత్రమే రికార్డయ్యాయి. సెప్టెంబర్ ఒకటి నుంచి ఇవ�
సుల్తాన్బజార్ : వికారాబాద్లోని కుల్కచర్ల గ్రామంలో ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడడంతో అందు లో ప్రయాణీస్తున్న విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. గాయపడిన విద్యార్థులకు ఉస్మానియా దవాఖానలో చికిత�
Transport allowance for Telangana students | తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నది. ప్రతి ఒక్కరూ చదువుకునేలా అన్ని విధాలుగా ఆదుకుంటూ ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, ఉపకార వేతనాలన�
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని వైరా గురుకుల పాఠశాలలో కరోనా సోకిన విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితిపై టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు సోమవారం ఆరా తీశారు. ఆదివారం దాదాపు 27 మందికి పైగా విద్యార్ధుల�
యాదాద్రి: ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) బాలికల వసతిగృహం విద్యార్థినులకు ఆర్టీసీ డిపో అధికారులు బస్సు సౌకర్యం కల్పించారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో వసతిగృహం వద్ద ఆర్టీసీ బస్సును వసతిగృహం సంక్షేమ
Students | కుల్కచర్ల మండలంలో విద్యార్థులతో (Students) వెళ్తున్న ఆటో బోల్తాపడింది. మండలంలోని ముజాహిద్పూర్ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా ప
కందుకూరు : విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం మండల పరిధిలోని లేమూరు గ్రామం మీదుగా వెలుతూ విద్యార్థులను చూసి తన కాన్వాయ్ని ఆపి వి�
మల్కాజిగిరి, నవంబర్ 14 : విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సెయింట్ థామస్ స్కూల్ ఫాదర్ ప్రేమ్ జాన్ అన్నారు. ఆదివారం మల్కాజిగిరి డివిజన్ వినాయక్నగర్లోని సెయింట్ థామస్ హై స్కూల్ల�
మంత్రి కొప్పుల | విద్యార్థుల్లో దాగివున్నప్రతిభను వెలికితీసేందుకు తెలంగాణ బాలోత్సవ్ లాంటి వేదికలు ఎంతగానో ఉపయోగ పడుతాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
9,10 తరగతుల వారికీ వర్తింపు ఒక్కో విద్యార్థికి రూ.600 హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): దూర ప్రాంతాల నుంచి స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ సోమవారం రవాణా భత్యాన్ని విడుదల చేసింది. 2021- 22 సంవత్�
ఖమ్మం : స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్-2021 సంబంధించిన పోస్టర్ను జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమమాన్ని స్కూల్ ఇన్నోవేషన్ సెల్, యూనిసెఫ్, ఇంక్విలాబ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున�
Students | కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఒకే స్కూల్లో 32 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. కొడగు జిల్లాలోని మెడికేరిలో ఉన్న జవహర్ నవోదయా విద్యాలయా
550 students test Covid-positive | హిమాచల్ప్రదేశ్లో నెల రోజుల్లో 550 మందికిపైగా విద్యార్థులు కొవిడ్-19 పాజిటివ్గా పరీక్షించినట్లు రాష్ట్ర ఆరోగ్య అధికారి