మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూలు విద్యార్ధులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రక్కు ఢీ కొనడంతో నలుగురు విద్యార్ధులు మరణించగా, 11 మంది గాయ
హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్లో గల ఆర్కే సినీ మాక్స్లో ‘గాంధీ’ సినిమాను చూసేందుకు వచ్చి ప్రమాదానికి గురైన భారతీయ విద్యాభవన్ పాఠశాల విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని రాష్ట్ర విద్యాశాఖ మం�
భారత స్వతంత్ర వజ్రోత్సవాలను ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వజ్రోత్సవాలకు వన్నె తెస్తున్నారు. శనివారం సరూర్నగర్
శుక్రవారం వెలువడిన ఎంసెట్ ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల (సీవోఈ) విద్యార్థులు సత్తా చాటారు. బైపీసీ అగ్రికల్చర్ విభాగంలో 38 మంది పరీక్ష రాయగా అందరూ అర్హత సాధించారు. వీరిలో దుర్గం ర�
బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి సబిత సెప్టెంబర్ 8వరకు దరఖాస్తులు హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : సెమ్స్ ఒలింపిక్స్ ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించడం గొప్ప విషయమని విద్య�
ప్రభుత్వ పాఠశాలల గోడలపై జీవ, సాంఘిక శాస్త్రం ఉట్టిపడేలా కళాత్మక చిత్రాలను రూపొందిస్తూ స్కూళ్ల రూపురేఖలనే మారుస్తున్నాడు ఓ ఉపాధ్యాయుడు. వివిధ రంగులతో విద్యార్థులను కట్టిపడేసేలా అద్భుత కళాఖండాలు వేస్త�
విద్యార్థులకు చదువే ఆయుధమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రస్తుత సమాజంలో కలుషిత ఆహారానికి ప్రజలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషితం లేకుండా నాణ్యమైన ఆహారం అందించే సత్తా ఫుడ్ అండ
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు పోషకాహార కిట్లు పంపిణీ చేసిన ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి ముథోల్, ఆగస్టు 3 : అంగన్వాడీ చిన్నారులకు పోషకాహారం అందించాలని ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. బు�
ఉత్తరప్రదేశ్లో విద్యార్థుల ఇక్కట్లు లక్నో, ఆగస్టు 2: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామంలో విద్యార్థులు బడికి పోవాలంటే పెద్ద సాహసమే చేయాల్సి వస్తున్నది. చందౌలీ జిల్లా సదర్ మండలం మసౌనీ గ్రామంలోని ప
విదేశాలలో డెంటల్ పీజీ సీటు ఇప్పిస్తామంటూ నమ్మించి ఇద్దరు వైద్య విద్యార్థులకు సైబర్ నేరగాళ్లు రూ.6.5 లక్షలు టోకరా వేశారు. ఆర్టీసీ క్రా స్ రోడ్డులో ఉండే బీడీఎస్ వైద్యులు
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా ముద్రిస్తున్న ‘ఎడ్యూష్యూర్' మ్యాగజైన్ కవర్పేజీలో ఇన్నోవేషన్లో పాల్గొన్న పెద్దపల్లి విద్యార్థులను మంత్రి కేటీఆర్ అభినందిస్తున్న ఫోటో ప్రచురి�
రాష్ట్ర ప్రభుత్వం వైద్యవిద్యతోపాటు నర్సింగ్ విద్యకూ పెద్దపీట వేస్తున్నది. సర్కారు దవాఖానల్లో నర్సుల కొరత అధిగమించేందుకు జిల్లాకో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం విదితమే. అందులో