JNTU new policy | విద్యార్థి ఫ్రెండ్లీ విధానాలు తీసుకొనే జేఎన్టీయూ ( JNTU ) .. మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఏడాదిపాటు చదువును మధ్యలో ఆపి మళ్లీ కొనసాగించే బ్రేక్ స్టడీ ( Break study ) విధానాన్ని తీసుకొచ్చింది. స్టార�
జలదిగ్బంధంలో కుర్తీ గ్రామం డిగ్రీ పరీక్ష కోసం నిజాంసాగర్ గేట్ల మూత నిత్యావసరాలకు గ్రామస్థుల పరుగులు పిట్లం, అక్టోబర్ 1 : ఓవైపు జలదిగ్బంధంలో చిక్కుకున్న ఊరు.. మరోవైపు డిగ్రీ పరీక్షలు.. ఎలా వెళ్లాలో తెలియ�
Hyderabad | జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఈ నెల 30న ప్రారంభంకానున్నాయి. ఏడాది పాటు ఈ వేడుకలు నిర్వహిస్తామని వర్సిటీ
మధిర : మధిరలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం విద్యార్థులకు తొర్లపాడు గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతిలో వరి సాగుపై అవగాహన కల్పించారు. వరిసాగు చేసే విధానాలను గురించి విద్యార్థ
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగుల విద్యార్థులు 2021-2022 విద్యా సంవవత్సరానికి పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జ�
విద్యా వ్యవస్థలో ‘ఉన్నత విద్య’ కీలకమైనది. మెరుగైన సమాజం నిర్మించడంలో, ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠికి అవసరమైన మానవవనరు ల అభివృద్ధిలో ‘ఉన్నత విద్య’ది ముఖ్యమైన పాత్ర. అందుకే, తెలంగాణ ఆవిర్భావం నుంచి మారుతున్న
Green Leafs foundation | స్కాలర్షిప్స్ పేరిట గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ పలువురు విద్యార్థులను మోసం చేసింది. గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ ఒక్కో విద్యార్థి నుంచి రూ. 4 వేలు వసూలు చేసింది. కానీ నెలలు గడుస్తున్నప్పటికీ స్కాల
చండీగఢ్: స్కూలు పైకప్పు కూలడంతో 25 మంది విద్యార్థులు గాయపడ్డారు. హర్యానాలోని సోన్పట్లో గురువారం ఈ ఘటన జరిగింది. గన్నౌర్లోని ప్రభుత్వ పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో తరగతిలోని విద్యార్థు
విద్యార్థులకు కరోనా | హిమాచల్ప్రదేశ్లోని మండీ జిల్లాలో ఒకే స్కూల్కు చెందిన 79 మంది విద్యార్థులకు కరోనా సోకింది. మండీ జిల్లాలోని ధరంపూర్ పట్టణంలోని రెసిడెన్షియల్ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు
CBSE Fee Exemption | సీబీఎస్ఈ కీలక నిర్ణయం.. ఆ విద్యార్థులకు పరీక్ష ఫీజుమాఫీ | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకున్నది. కొవిడ్ మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను
ఖమ్మం : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్న మొదటి సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా మంగళవారం 12మంది విద్యార్థులు కాఫీయింగ్కు పాల్పడుతుండగా డిబార్ చేసినట్లు కేయూ పరీక్షల విభాగం అడిషనల్
జూలూరుపాడు: మండల పరిధిలోని పడమటనర్సాపురం గ్రామంలోని జిల్లాపరిషత్ సెకండరీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు పెద్దోజు విజయలక్ష్మి (54)సోమవారం రాత్రి మృతి చెందారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్ర�
కారేపల్లి: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాల కోసం పరీక్ష రాసిన ప్రతీ స్థానిక విద్యార్థికి సీటు లభించింది. పాఠశాలలో మొత్తం 100సీట్లకు గాను 93మంది స్థానిక విద్యార్థులు ప్రవేశపరీక్ష రా�