పరిగి : మన సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్రెడ్డి సతీమణి సీతారంజిత్రెడ్డి పేర్కొన్నారు. ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవార�
IIT Guwahati | దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థల్లో ఐఐటీ గువాహటి ఒకటి. ఆ క్యాంపస్లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు దానిని కంటైన్మెంట్ జోన్గా మార్చా�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సెమినార్లో ఐసీబీఎం డైరెక్టర్ జరార్ హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 5 : విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ శిక్షణ ద్వారా ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకోవాలని హైదరాబాద్ ఐసీబీ
60 students, staff test positive for covid-19 in iit kharagpur | దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు కరోనా మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా ఖరగ్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
Sri Mata Vaishno Devi University shut after 13 students test Corona positive | జమ్మూకశ్మీర్లోని శ్రీమాతా వైష్ణోదేవి యూనివర్సిటీకి చెందిన 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అధికారులు యూనివర్సిటీని మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు వె�
మణికొండ : నగర శివారు ప్రాంతంలోని నార్సింగి మున్సిపాలిటీ శ్రీ చైతన్య ఐఐటీ అకాడమి క్యాంపస్లో కరోనా కలకలం రేపుతోంది. మంగళవారం 180 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా 14 మందికి కోవిడ్ సోకినట్లు అధికారులు
ముంబై: టాటా ఇండస్ట్రీస్కు చెందిన టాటా క్లాస్ ఎడ్జ్ (టీసీఈ) సరికొత్త మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. ‘పడ్నే కా సహీ తరీఖా’ పేరుతో ను టాటా స్టడీ క్యాంపెయిన్ ను విడుదల చేసింది. 2021లో టాటా స్టడీని పా�
ఖమ్మం : ఖమ్మంజిల్లాలో వివిధ ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థలలో 2021-22లో చదువుతున్నమైనారిటీ విద్యార్థులు జాతీయ ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి జ్�
సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్రావు ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 18: విద్యార్థులు పరిశోధనల వైపు దృష్టి సారించాలని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ సీహెచ్ మోహన్రావు పిలుపునిచ్చారు. ఉస్మానియా య�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మరో రోడ్డు ప్రమాదం తప్పింది. స్కూల్ బస్సు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం నందనమారెళ్ల వద్ద ఓ ప్రైవేట్ పాఠశాలకు చెంద�
Karnataka | ఓ ఉపాధ్యాయుడి పట్ల విద్యార్థులు అసభ్యకరంగా ప్రవర్తించారు. పాఠం బోధిస్తున్న ఉపాధ్యాయుడిపై డస్ట్ బిన్తో దాడి చేశారు. ఈ ఘటన దేవనాగరి జిల్లాలోని నల్లూరు ప్రభుత్వ పాఠశాలలో డిసెంబర్ 3వ