బడిగంట | రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు తిరిగి ప్రారంభమయ్యాయి. 18 నెలల తర్వాత స్కూళ్లకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థుల
మంత్రి హరీశ్రావు | పాఠశాలకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించేలా.. చొరవ చూపాలి. విద్యార్థుల చేతులు సబ్బుతో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వీటిని ప్రతి విద్యార్థి పాట�
ఉస్మానియా యూనివర్సిటీ :ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఓయూ విద్యార్థులకు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివా�
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హాస్టళ్లను మూసివేస్తున్నట్లు వస్తున్న వార్తలపై అధికారులు స్పందించారు. నిజాం, సైఫాబాద్, కోఠి కళాశాలల హాస్టళ్లు మూసివేస్తారని జరుగుతున్న తప్పుడు ప్రచారాన్న
Jawahar Navodaya | ఈ నెల 31వ తేదీ నుంచి జవహర్ నవోదయ విద్యాలయాల్లో తరగతులు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. నవోదయ విద్యాలయాల్లో 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు తరగతులను నిర్వహించనున్నారు.
బోర్డింగ్ స్కూల్| దేశానికి థార్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ముంబైని ఓ బోర్డింగ్ స్కూల్లో 26 మంది విద్యార్థులు కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తున్నది. మహానగరంలోని అగ్రిప�
ప్రతి కాలేజీలో రెండు ఐసొలేషన్ గదులు వ్యాక్సిన్ వేయించుకున్న సిబ్బందే విధులకు ఇంటర్ కాలేజీల ప్రారంభానికి మార్గదర్శకాలు హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ప్రత్యక్ష తరగతులు త్వరలో ప్రారంభం కానున్న
ప్రవేశాలకు కనీస అర్హత మార్కుల నిబంధన తొలగింపు హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. కనీస అర్హత మార్కుల నిబ
వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో 10వ తరగతి పూర్తి చేసిన అనాథ విద్యార్థులకు పై చదువులకోసం సువర్ణావకాశం కల్పిస్తున్నట్లు జిల్లా మహిళా దివ్యాంగుల శాఖ అధికారిణి కేతవత్ లలిత కుమారి బుధవారం ఒక ప్రకటనలో తెల
ఎమ్మెల్యే కాలేరు | నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
మనోైస్థెర్యం పెంచేలా పాఠ్యాంశాలు ఉండాలి ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): సమాజంలో ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందని, సమస్యలు ఎదురైనప్పుడు యువత మనోధైర్యంతో వాటిన
TS EAMCET-2021 | తెలంగాణలో రేపటి నుంచి ఎంసెట్ పరీక్షలు జరుగనున్నాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించమని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు.