ఖమ్మం: ప్రముఖ మల్టినేషనల్ కంపెనీ విప్రోలో ఖమ్మంలోని స్వర్ణభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎస్బీఐటీ) కళాశాలకు చెందిన 21మంది విద్యార్థులు సాప్ట్వేర్ ఉద్యోగాలు సాధించారని ఎస్బీఐటీ విద్యాసంస్ధల చైర్�
కమిటీని నియమించి.. 4 వారాల్లో నిర్ణయిస్తాం అప్పటి దాకా మెడికల్ పీజీ కౌన్సెలింగ్ వాయిదా సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, నవంబర్ 25: నీట్ పీజీ వైద్య కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగ
ఖమ్మం: నగరంలోని ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో 78 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు ఎస్బీఐటీ-ఆర్జేసీ విద్యాసంస్ధల అధినేత గుండాల కృష్ణ తెలిపారు. గురువారం క
చింతకాని: మండల కేంద్రంలోని చింతకాని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండోరోజూ మరో 83మంది విద్యార్ధులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురు విద్యార్ధులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. రెండు రోజుల పాటు186మంది వ�
Kurnool | తన స్నేహితుడు పెన్సిల్ దొంగిలించాడంటూ ఓ పిల్లాడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. తాను హోంవర్క్ చేసుకుంటుంటే మరో బాలుడు తన పెన్సిల్ ఎత్తుకెళ్లాడని ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలోని పె
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్కూళ్లపై కొవిడ్ ప్రభావం కనిపించడం లేదు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాక 57 రోజు ల్లో 195 పాజిటివ్ కేసులు మాత్రమే రికార్డయ్యాయి. సెప్టెంబర్ ఒకటి నుంచి ఇవ�
సుల్తాన్బజార్ : వికారాబాద్లోని కుల్కచర్ల గ్రామంలో ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడడంతో అందు లో ప్రయాణీస్తున్న విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. గాయపడిన విద్యార్థులకు ఉస్మానియా దవాఖానలో చికిత�
Transport allowance for Telangana students | తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నది. ప్రతి ఒక్కరూ చదువుకునేలా అన్ని విధాలుగా ఆదుకుంటూ ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, ఉపకార వేతనాలన�
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని వైరా గురుకుల పాఠశాలలో కరోనా సోకిన విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితిపై టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు సోమవారం ఆరా తీశారు. ఆదివారం దాదాపు 27 మందికి పైగా విద్యార్ధుల�
యాదాద్రి: ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) బాలికల వసతిగృహం విద్యార్థినులకు ఆర్టీసీ డిపో అధికారులు బస్సు సౌకర్యం కల్పించారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో వసతిగృహం వద్ద ఆర్టీసీ బస్సును వసతిగృహం సంక్షేమ
Students | కుల్కచర్ల మండలంలో విద్యార్థులతో (Students) వెళ్తున్న ఆటో బోల్తాపడింది. మండలంలోని ముజాహిద్పూర్ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా ప
కందుకూరు : విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం మండల పరిధిలోని లేమూరు గ్రామం మీదుగా వెలుతూ విద్యార్థులను చూసి తన కాన్వాయ్ని ఆపి వి�
మల్కాజిగిరి, నవంబర్ 14 : విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సెయింట్ థామస్ స్కూల్ ఫాదర్ ప్రేమ్ జాన్ అన్నారు. ఆదివారం మల్కాజిగిరి డివిజన్ వినాయక్నగర్లోని సెయింట్ థామస్ హై స్కూల్ల�
మంత్రి కొప్పుల | విద్యార్థుల్లో దాగివున్నప్రతిభను వెలికితీసేందుకు తెలంగాణ బాలోత్సవ్ లాంటి వేదికలు ఎంతగానో ఉపయోగ పడుతాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.