ఖమ్మం : కాకతీయ యూనివర్శిటీ పరిధిలో డిగ్రీ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. సోమవారం జరిగిన పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు డిబార్ అయ్యారు. ఈ విషయాన్ని పరీక్షల విభాగం అడిషనల్ కంట్రోల్ వెంకయ్య తెలిపా
కాచిగూడ : హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తెలంగాణ ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్కు పలు బీసీ కుల, విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి. ఆదివారం కాచిగూడలో యాద�
పాట్నా: ఉద్యోగాల కోసం కష్టపడి చదివే వారికి బీహార్లోని సాసారామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోచింగ్ కేంద్రంగా మారింది. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రెండు గంటలపాటు ఆ రైల్వే స్టేషన్లోని 1, 2 ఫ్లాట్ఫారాలు నిత్�
కొత్తగూడెం:గ్రంథాలయంపై ఆధారపడి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థుల మేథోశక్తిని మరింత గా పెంచడమే ఏకైక లక్ష్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ అన్నారు. మంగళవారం జిల్లా గ్రంథాలయం ఆవరణల�
మణుగూరు: నేషనల్ కరాటే చాంపియన్షిప్ పోటీల్లో మణుగూరుకు చెందిన బోధిధర్మ కరాటే అకాడమి విద్యార్థులు సత్తాచాటారని కరాటే మాస్టర్ రవి తెలిపారు. ఆదివారం ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగిన నేషనల్ కరాటే చాంపియ
JNTU new policy | విద్యార్థి ఫ్రెండ్లీ విధానాలు తీసుకొనే జేఎన్టీయూ ( JNTU ) .. మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఏడాదిపాటు చదువును మధ్యలో ఆపి మళ్లీ కొనసాగించే బ్రేక్ స్టడీ ( Break study ) విధానాన్ని తీసుకొచ్చింది. స్టార�
జలదిగ్బంధంలో కుర్తీ గ్రామం డిగ్రీ పరీక్ష కోసం నిజాంసాగర్ గేట్ల మూత నిత్యావసరాలకు గ్రామస్థుల పరుగులు పిట్లం, అక్టోబర్ 1 : ఓవైపు జలదిగ్బంధంలో చిక్కుకున్న ఊరు.. మరోవైపు డిగ్రీ పరీక్షలు.. ఎలా వెళ్లాలో తెలియ�
Hyderabad | జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఈ నెల 30న ప్రారంభంకానున్నాయి. ఏడాది పాటు ఈ వేడుకలు నిర్వహిస్తామని వర్సిటీ
మధిర : మధిరలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం విద్యార్థులకు తొర్లపాడు గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతిలో వరి సాగుపై అవగాహన కల్పించారు. వరిసాగు చేసే విధానాలను గురించి విద్యార్థ
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగుల విద్యార్థులు 2021-2022 విద్యా సంవవత్సరానికి పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జ�
విద్యా వ్యవస్థలో ‘ఉన్నత విద్య’ కీలకమైనది. మెరుగైన సమాజం నిర్మించడంలో, ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠికి అవసరమైన మానవవనరు ల అభివృద్ధిలో ‘ఉన్నత విద్య’ది ముఖ్యమైన పాత్ర. అందుకే, తెలంగాణ ఆవిర్భావం నుంచి మారుతున్న
Green Leafs foundation | స్కాలర్షిప్స్ పేరిట గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ పలువురు విద్యార్థులను మోసం చేసింది. గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ ఒక్కో విద్యార్థి నుంచి రూ. 4 వేలు వసూలు చేసింది. కానీ నెలలు గడుస్తున్నప్పటికీ స్కాల
చండీగఢ్: స్కూలు పైకప్పు కూలడంతో 25 మంది విద్యార్థులు గాయపడ్డారు. హర్యానాలోని సోన్పట్లో గురువారం ఈ ఘటన జరిగింది. గన్నౌర్లోని ప్రభుత్వ పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో తరగతిలోని విద్యార్థు