దేశంలో విద్యావిధానం అధ్వాన్నంగా ఉన్నదని నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎస్ఏఎస్)లో తేలింది. దేశంలో 48 శాతం మంది విద్యార్థులు నడుచుకుంటూనే బడికి వెళుతున్నారని 9 శాతం మంది మాత్రమే పాఠశాల రవాణాను ఉపయోగిస్తున�
కేంద్ర విద్యాశాఖ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ, మే 26: దేశంలోని 48 శాతం మంది విద్యార్థులు పాఠశాలకు కాలినడకన వెళ్తున్నారు. స్కూల్ బస్సుల్లో 9 శాతం, ప్రజారవాణా వాహనాల్లో 9 శాతం బడికి వెళ్తున్నారు. 8 శాతం మంది విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తొలుత బ్రిడ్జి కోర్సుతో ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. నెల వ్యవధి గల ఈ కోర్సును పూర్తిచేసి, ఆ తర్వాతే రెగ్యులర్ పాఠ్యాంశాలను ప్రారంభించాలని ప్రాథమిక�
రాజన్న సిరిసిల్ల : ఈత సరదా ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు చెరువులో గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరక�
Musi river | బంజారాహిల్స్లో విద్యార్థిపై మరో విద్యార్థి దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఉదయం ఫిల్మ్నగర్కు చెందిన చింటూను రోహన్ అనే విద్యార్థి బైక్పై రాజేంద్రనగర్ తీసుకెళ్లాడ
విద్యార్థుల జీవితంలో పదో తరగతి కీలకమైనది. ఈ నెల 23వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలను నిర్వహించేందుకు జిల్లా విద్యా శాఖ సర్వం సిద్ధం చేసింది. ఈ సారి ‘పది’ ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంల�
‘మన ఊరు- మన బడి’తో మౌలిక వసతులు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మూసాపేట, మే 14 : ప్రభుత్వ బడుల్లో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర�
చెన్నై: ఒక విద్యార్థిని కొందరు విద్యార్థులు కులం పేరుతో దూషించడంతో పాటు మంటల్లోకి తోసేశారు. దీంతో అతడికి కాలిన గాయాలయ్యాయి. తమిళనాడులోని విలుపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది. తిండివనం పట్టణంలోని కట్టుచివిర�
నిరుద్యోగ యువత కష్టపడి ప్రభుత్వ ఉద్యోగా లు సాధించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కాంక్షించారు. ఆరు నెలలపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండి సీరియస్గా ప్రిపరేషన్ పూర్తి చేయాలని సూచించారు. సోమవారం మహబ
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు ఓ మహాకవి. పుస్తకాలు చదవడంతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధించొచ్చు. చదవాలనే తపన ఉన్నా.. ఆర్థిక పరిస్థితుల కా�
Rayagada | ఒడిశాలోని రాయగడ (Rayagada) జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. జిల్లాలోని రెండు ప్రభుత్వ ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న 64 మంది విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వారిన�
పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రానీయొద్దని, హాల్టికెట్ నంబర్లను స్పష్టంగా ప్రదర్శించాలని కలెక్టర్ కే శశాంక ఇంటర్ విద్యాశాఖ అధికారులకు సూచించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోన
క్రమ శిక్షణతో చదివి పట్టుదలతో కృషి చేస్తే ఉద్యోగం తప్పకుండా వచ్చి తీరుతుందని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ పోటీ పరీక్షల అభ్యర్థులకు సూచించారు. ఘట్కేసర్ మండలంలోని అవుషాపూర్ లో.. అరోరా ఇంజనీరి�