నిజామాబాద్ : అన్నపూర్ణగా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్సీ కవిత మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మూడు నెలల పాటు ఉచితంగా భోజన సౌకర్యాన్ని తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తా�
కోయంబత్తూర్లోని తొండముతూర్లో వృద్ధురాలి నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును తెంచుకెళ్లిన ఘటనలో ఇద్దరు బీటెక్ విద్యార్దులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తుండగా నిరుద్యోగులంతా కొలువుల కోసం కుస్తీ పడుతున్నారు. ముఖ్యంగా డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు తమ ప్రిపరేషన్ను కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్
Minister Talasani Srinivas yadav | విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. క్రీడలలో పాల్గొనడం వలన మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో దృఢంగా �
తెలంగాణ ప్రభుత్వం వేలాది ఉద్యోగాలు ప్రకటించిన తరుణంలో అభ్యర్థులకు సిటీ పోలీసు యంత్రాంగం అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవీస్ పిలుపునిచ్చారు. సోమవారం �
Madras IIT | మద్రాస్ ఐఐటీలో (Madras IIT) కరోనా కలకలం కొనసాగుతున్నది. కొత్తగా మరో 25 మంది విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఐఐటీలో కరోనా బాధితుల సంఖ్య 55కు చేరిందని
IIT-Madras | తమిళనాడులోని మద్రాస్ ఐఐటీలో (IIT-Madras) కరోనా కలకలం సృష్టిస్తున్నది. క్యాంపస్లో ఇప్పటికే 12 మందికి కరోనా నిర్ధారణ అయింది. తాజాగా మరో 18 మంది విద్యార్థులు వైరస్ బారినపడ్డారు.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. శనివారం ఉదయం 14 మంది పిల్లలు కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఇందులో 12 మందిని కళావతి సరన్ ఆస్పత్రిల
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నాలుగు స్కూళ్లలో 23 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఇది వెలుగుచూసింది.
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల పరిగి, ఏప్రిల్ 12: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం లో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్ట�
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్కు చెందిన ముగ్గురు విద్యార్థులు తృతీయ సంవత్సరంలోనే బహుళ జాతి కంపెనీలో