మాదాపూర్ :కరోనా ఉదృతి అంతకంతకు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. దీంతో పాఠశాల యాజమాన్యాలు, ప్రభుత్వ పాఠశాలల ఉపాద్యాయులు ఆన్ల�
కరోనా రక్కసితో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. నిరుపేదల పరిస్థితి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. రొక్కాడితే కాని డొక్కాడని బడుగు జీవుల పిల్లలు అర్ధాకలితో అలమటించారు. అటు స్కూల్లో మధ్యాహ్న భోజ
సనత్నగర్ జోన్ బృందం : సుదీర్ఘకాలం తరువాత కొవిడ్ నుండి కోలుకుంటున్న పరిస్థితుల్లో బుధవారం పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్ధులు ఉత్సాహంగా బడిబాట పట్టినా హాజరు శాతం తక్కువగా నమోదైంది. విద్యార్ధులు వ
గాండ్లపేట్ గ్రామం నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్న ఏడుగురు విద్యార్థులను సర్పంచ్ మామిడి సౌజన్య, పాలకవర్గం సభ్యులతో కలిసి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.
బడిగంట మోగింది | రాష్ట్రంలో బడి గంట మోగింది. పిల్లల మనసులు మురిశాయి. ఉప్పొంగే ఉత్సాహంతో చెంగుచెంగున బడిబాట పట్టారు. నేటి నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కావడంతో పాఠశాలల్లో సందడి నెలకొంది.
మంత్రి సబిత రెడ్డి | కరోనా విళయతాండవం అనంతంరం రాష్ట్రంలో నేడు ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నా
బడిగంట | రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు తిరిగి ప్రారంభమయ్యాయి. 18 నెలల తర్వాత స్కూళ్లకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థుల
మంత్రి హరీశ్రావు | పాఠశాలకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించేలా.. చొరవ చూపాలి. విద్యార్థుల చేతులు సబ్బుతో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వీటిని ప్రతి విద్యార్థి పాట�
ఉస్మానియా యూనివర్సిటీ :ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఓయూ విద్యార్థులకు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివా�
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హాస్టళ్లను మూసివేస్తున్నట్లు వస్తున్న వార్తలపై అధికారులు స్పందించారు. నిజాం, సైఫాబాద్, కోఠి కళాశాలల హాస్టళ్లు మూసివేస్తారని జరుగుతున్న తప్పుడు ప్రచారాన్న
Jawahar Navodaya | ఈ నెల 31వ తేదీ నుంచి జవహర్ నవోదయ విద్యాలయాల్లో తరగతులు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. నవోదయ విద్యాలయాల్లో 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు తరగతులను నిర్వహించనున్నారు.
బోర్డింగ్ స్కూల్| దేశానికి థార్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ముంబైని ఓ బోర్డింగ్ స్కూల్లో 26 మంది విద్యార్థులు కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తున్నది. మహానగరంలోని అగ్రిప�
ప్రతి కాలేజీలో రెండు ఐసొలేషన్ గదులు వ్యాక్సిన్ వేయించుకున్న సిబ్బందే విధులకు ఇంటర్ కాలేజీల ప్రారంభానికి మార్గదర్శకాలు హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ప్రత్యక్ష తరగతులు త్వరలో ప్రారంభం కానున్న
ప్రవేశాలకు కనీస అర్హత మార్కుల నిబంధన తొలగింపు హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. కనీస అర్హత మార్కుల నిబ