భవిష్యత్తుపై ధైర్యం నింపుతున్న మానసిక నిపుణులు సార్.. కొవిడ్తో మా అమ్మ, అత్తమ్మ చనిపోయారు. రోజూ ఏడుస్తూ కూర్చుంటున్నా. మనసు కుదురుగా ఉండటంలేదు. ఏం చేయమంటారు ? అంటూ భోరున విలపిస్తున్న ఓ విద్యార్థిని ఇంటర�
4 నుంచి దరఖాస్తుల స్వీకరణ |
ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు కొవిడ్ టీకా వేయించుకునేందుకు ఈ నెల 4 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
నైజీరియా| నైజీరియాలోని ఉత్తర నైగర్ రాష్ట్రంలో ఉన్న ఓ ఇస్లామిక్ పాఠశాలపై దాడిచేసిన దుండగులు విద్యార్థులను కిడ్నాప్ చేశారు. ఆదివారం టెజీనా నగరంలోని సలిహూ తంకో ఇస్లామిక్ పాఠశాలపై సాయుధులైన వ్యక్�
టీఎస్ పీఈసెట్ | రాష్ట్రంలోని వ్యాయామ విద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ పీఈసెట్)
12వ తరగతి ఎగ్జామ్స్పై ఏ నిర్ణయం తీసుకోలేదు: సీబీఎస్ఈ న్యూఢిల్లీ, మే 14: పన్నెండోతరగతి బోర్డు పరీక్షల నిర్వహణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని శుక్రవారం సీబీఎస్సీ స్పష్టంచేసింది. కరోనా నేపథ్యంలో పరీక్ష
టీకా వేసుకోవాలి | రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల అధ్యాపకులు, సిబ్బంది కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. యూనివర్సిటీల ఉపకులపతులు, ఉన్నత విద్యాశాఖ అధికారులతో శుక్రవా
స్కాలర్షిప్| రాష్ట్ర ప్రభుత్వం అందజేసే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కోసం దరఖాస్తు గడువును పొడిగించింది. కళాశాలలు, విద్యార్థులు ఎవరైనా సరే ఈ–పాస్ ద్వారా దరఖాస్తుకు గడువును మే 31 �
సర్కారు బడుల్లో తేలిన ఎన్రోల్మెంట్ యూ-డైస్లో నిక్షిప్తం చేస్తున్న అధికారులు 2020-21 విద్యాసంవత్సరానికి 26 వేల పైచిలుకు పాఠశాలల్లో 26,37,257 విద్యార్థులున్నట్టు గుర్తించారు. 1-10 తరగతుల్లో రాష్ట్రం మొత్తంలో 60 లక�
ప్రైవేటు ఉపాధ్యాయునికి| కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆర్థికంగా కష్టాలు పడుతున్నారు. విషయం తెలసుకున్న కొందరు పూర్వ విద్యార్థులు