టెన్త్ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో డీఈవోలు, ఇంజినీ�
హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ డిగ్రీ ఫస్ట్, థర్డ్, ఫిప్త్ సెమిస్టర్ పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రెండో సంవత్సరం మూడో సెమి
విద్యావసతుల కల్పనలో తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటును తలదన్నే స్థాయిలో ఉన్నది. రాష్ట్రంలో సగటున 147 మంది విద్యార్థులకు ఒక పాఠశాల ఉన్నది. 23 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. రాష్ట్ర అర్థగణాంకశాఖ రూపొందించి�
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మూడు రోజుల సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వృద్దాశ్రమంలో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.
ఒక విద్యార్థిని రైతుబిడ్డ.. ఇంకో విద్యార్థిని కూలీ బిడ్డ.. వీరిద్దరు బాగా చదివి ఎంబీబీఎస్ సీటు సంపాదించారు. కానీ, కాలేజీలో చేరేందుకు ఆర్థిక స్థోమత సహకరించలేదు. విషయం తెలుసుకొన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్ర�
విద్యార్థుల్లోని నైపుణ్యతలు, పరిశోధన ఆకాంక్షలను వెలికితీసేందుకు ప్రతిఏటా నిర్వహించే ఇన్స్పైర్-మానక్ జాతీయ ఎగ్జిబిషన్కు తెలంగాణ నుంచి 37 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. 2020-21 సంవత్సరానికి నిర్వహించిన
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పిన గురుకుల విద్యాలయాలు పేద విద్యార్థులకు వరంగా మారాయి. నాణ్యమైన విద్యను అందిపుచ్చుకొని నిరుపేద విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో సత్తా చాటు
అదనపు కలెక్టర్ శ్రీహర్ష గద్వాల, ఫిబ్రవరి 5: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష వసతి�
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) విద్యార్థులకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ చదువుకున్న విద్యార్థులను దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు ఎగరేసుకుపోతున్నాయి. ప్రస్తుత సంవత్సరానికిగాన�
న్యూఢిల్లీ, జనవరి 31: కొవిడ్ మహమ్మారి దేశ విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని, పాఠశాలల్లో 6-14 ఏండ్ల మధ్య వయసు ఉండే గ్రామీణ ప్రాంత చిన్నారుల నమోదు తగ్గిందని 2021-22 ఆర్థిక సర్వే వెల్లడించింది. ఎఎస్ఈఆర్(రూరల
Digital Classes | తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు
తొలి విడతలో తాగునీటి కల్పనకు రూ.5 కోట్లు ప్రభుత్వ పాఠశాలల్లో సంప్లు, స్టీల్ ట్యాంకులు హైదరాబాద్, జనవరి 24 : మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతున్�
Osmania University | విద్యార్థులను సివిల్స్ వైపు మళ్లించేందుకు వందేండ్ల చరిత్ర కలిగిన ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం కీలక అడుగు వేసింది. సివిల్ సర్వీసెస్ అకాడమీ ఏర్పాటులో