తొలి నుంచీ నాకు అది అలవాటు అందరికీ అన్ని సబ్జెక్టులు రావాలని లేదు కష్టంగా అనిపించటం ఓటమి కాదు ‘పరీక్షా పే చర్చా’లో విద్యార్థులతో మోదీ న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: అత్యంత క్లిష్టమైన నిర్ణయాలను తీసుకోవడంతోనే త�
పరీక్షా పే చర్చ | ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విద్యార్థులతో చర్చించనున్నారు. ఏటా విద్యార్థులతో నిర్వహించే పరీక్షా పే చర్చా కార్యక్రమం బుధవారం వర్చువల్ విధానంలో సాగనుంది.
విద్యార్థులకు కరోనా | ప్రాక్టికల్ కోసం తిరిగి ఇనిస్టిట్యూట్కు తిరిగి వచ్చిన రాజస్థాన్లోని ఐఐటీ జోధ్పూర్కు చెందిన 52 మంది విద్యార్థులు వారం రోజుల్లో కరోనా బారినపడ్డారు.
బీటెక్ | బీఈ, బీటెక్లో ఏ బ్రాంచి చదివితే ఎంఈ, ఎంటెక్లో అదే బ్రాంచిలో చేరాలి. ఇది ఇప్పటివరకు ఉన్న విధానం. కానీ బీటెక్లో చదవలేకపోయిన కోర్సును ఎంటెక్లో
టిప్పర్ ఢీకొని ముగ్గురు విద్యార్థులు మృతిహాలియా, ఏప్రిల్ 2: స్టడీ మెటీరియల్ కోసం బైక్పై కాలేజీకి వెళ్తున్న ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు టిప్పర్ ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నల్లగొ
అమరావతి : విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో కరోనా కలకలం సృష్టించింది. ఇంజినీరింగ్ క్యాంపస్లో ఒకే రోజు 58 మంది విద్యార్థులు పాజిటివ్గా పరీక్షించారు. క్యాంపస్లో మొత్తం 800 మంది విద్యార్థులకు కరోనా నిర్ధార
మేడ్చల్ : ఎస్సీ విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నది. కరోనా నేపథ్యంలో సైతం ఎస్సీ విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా ఉండేందుకు 2020-21 విద్యాసంవత్సరానికి మేడ్చల్ జిల్లాకు 79 �