Students | చాలా మంది విద్యార్థులు గణితంలో అంటే కొంచం తడబడుతుంటారు. సైన్స్ అన్నా భయపడుతుంటారు. పాకిస్థాన్లో ప్రైమరీ, లోయర్ సెకండరీ చదువుతున్న విద్యార్థుల్లో 90 శాతానికిపైగా మంది ఈ రెండు సబ్జెక్టుల
Parisha Pe Charcha | ప్రధాని మోదీ ప్రతిఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’లో పాల్గొనాలనుకునేవారికి కేంద్ర విద్యా శాఖ మరో అవకాశం కల్పించింది. రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 27 వరకు పొడిగించింది
అమరావతి: జనవరి 26న న్యూఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్కు సీతామ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అన్నానేహా థామస్ ఎంపికయ్యారు. ఆమె ఎన్సీసీ క్యాడెట్ గా ఉన్నారు. రిపబ్లిక్ డే పరేడ్�
విద్యార్థుల్లో సృజనాత్మకత, వ్యాపార నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కళాశాల స్థాయిలో ప్రారంభించిన ఓ పథకం ఇప్పుడిప్పుడే ఫలితాలను అందిస్తున్నది. దేశ రాజధానిలోని కాలేజ్ స్టూడెంట్స్ చ
హైదరాబాద్: ఇండియా లార్జెస్ట్ లెర్కింగ్ ప్లాట్ ఫామ్ అన్అకాడమీ తమ నాలుగో ఎడిషన్ జాతీయ ప్రతిష్టాత్మకమైన స్కాలర్షిప్ పరీక్ష-అన్అకాడమీ ప్రోడిజీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్షలు జెఈఈ, నీ�
తిరుపతి :తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి చెందిన శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బ్యాచ్ విద్యార్థులు వైద్య విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈ�
పరిగి : మన సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్రెడ్డి సతీమణి సీతారంజిత్రెడ్డి పేర్కొన్నారు. ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవార�
IIT Guwahati | దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థల్లో ఐఐటీ గువాహటి ఒకటి. ఆ క్యాంపస్లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు దానిని కంటైన్మెంట్ జోన్గా మార్చా�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సెమినార్లో ఐసీబీఎం డైరెక్టర్ జరార్ హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 5 : విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ శిక్షణ ద్వారా ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకోవాలని హైదరాబాద్ ఐసీబీ
60 students, staff test positive for covid-19 in iit kharagpur | దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు కరోనా మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా ఖరగ్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
Sri Mata Vaishno Devi University shut after 13 students test Corona positive | జమ్మూకశ్మీర్లోని శ్రీమాతా వైష్ణోదేవి యూనివర్సిటీకి చెందిన 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అధికారులు యూనివర్సిటీని మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు వె�
మణికొండ : నగర శివారు ప్రాంతంలోని నార్సింగి మున్సిపాలిటీ శ్రీ చైతన్య ఐఐటీ అకాడమి క్యాంపస్లో కరోనా కలకలం రేపుతోంది. మంగళవారం 180 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా 14 మందికి కోవిడ్ సోకినట్లు అధికారులు
ముంబై: టాటా ఇండస్ట్రీస్కు చెందిన టాటా క్లాస్ ఎడ్జ్ (టీసీఈ) సరికొత్త మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. ‘పడ్నే కా సహీ తరీఖా’ పేరుతో ను టాటా స్టడీ క్యాంపెయిన్ ను విడుదల చేసింది. 2021లో టాటా స్టడీని పా�
ఖమ్మం : ఖమ్మంజిల్లాలో వివిధ ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థలలో 2021-22లో చదువుతున్నమైనారిటీ విద్యార్థులు జాతీయ ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి జ్�