9,10 తరగతుల వారికీ వర్తింపు ఒక్కో విద్యార్థికి రూ.600 హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): దూర ప్రాంతాల నుంచి స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ సోమవారం రవాణా భత్యాన్ని విడుదల చేసింది. 2021- 22 సంవత్�
ఖమ్మం : స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్-2021 సంబంధించిన పోస్టర్ను జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమమాన్ని స్కూల్ ఇన్నోవేషన్ సెల్, యూనిసెఫ్, ఇంక్విలాబ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున�
Students | కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఒకే స్కూల్లో 32 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. కొడగు జిల్లాలోని మెడికేరిలో ఉన్న జవహర్ నవోదయా విద్యాలయా
550 students test Covid-positive | హిమాచల్ప్రదేశ్లో నెల రోజుల్లో 550 మందికిపైగా విద్యార్థులు కొవిడ్-19 పాజిటివ్గా పరీక్షించినట్లు రాష్ట్ర ఆరోగ్య అధికారి
ఖమ్మం : కాకతీయ యూనివర్శిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్న పరీక్షల్లో10మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. కాపీయింగ్ కు పాల్పడుతున్నవిద్యార్థులను డిబార్ చేసినట్లు కేయూ పరీక్షల విభాగం అడిషనల్ కంట్
ఖమ్మం : ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ నెల 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా
విద్యార్థులను పరామర్శించిన స్పీకర్..నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశాలు బాన్సువాడ : మండలంలోని ఇబ్రహీంపేట్ ప్రాథమిక పాఠశాలలో గురువారం మధ్యాహ్నం భోజనం తిన్న సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్�
study in abroad | విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి భారత విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. వర్సిటీ పేరు, ప్రఖ్యాతలతో తమకు పనిలేదని.. వృత్తిపరమైన నైపుణ్యాలు కల్పించే ప్రత్యేక కోర్సు
కొత్తగూడెం : జిల్లాలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతున్న ఎనిమిది మందిని డిబార్ చేశారు. కొత్తగూడెంలోని శ్రీరామచంద్ర ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ముగ్గురు, ఇల్లెందు
జాతీయ సగటు కన్నా మెరుగైన స్థానం క్వాలిటీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ నివేదికలో వెల్లడించిన సెస్ హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బడి పిల్లల హాజరుశాతం జాతీయ సగటు కంటే మెరుగ్గ�
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నిజామాబాద్లో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల న
మంత్రి ఎర్రబెల్లి | మహిళల కృషిని తెలిపే పండుగ బతుకమ్మ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ప్రొ. సురేపల్లి సుజాత తాడ్వాయి జూనియర్ కళాశాల బాలికలకు అందించ�
ఖమ్మం : కాకతీయ యూనివర్శిటీ పరిధిలో డిగ్రీ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. సోమవారం జరిగిన పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు డిబార్ అయ్యారు. ఈ విషయాన్ని పరీక్షల విభాగం అడిషనల్ కంట్రోల్ వెంకయ్య తెలిపా