రంగారెడ్డి, జూలై 23 (నమస్తే తెలంగాణ): మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని లక్ష మంది విద్య�
-సాయంత్రంకల్లా వెలువడే అవకాశంన్యూఢిల్లీ, జూలై 19: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం(నేడు) వెలువడనున్నట్టు సమాచారం. సాయంత్రానికల్లా ఫలితాలను ప్రకటించ�
కరోనా మూలంగా దాదాపు ఏడాదిన్నరగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో అభ్యసన దెబ్బతిన్నది. ఆన్లైన్ తరగతుల వల్ల పాఠశాలకు, సమాజానికి దూరం పెరిగిందనే అభిప్రాయం ఉన్నది. కానీ తెలంగాణలో ఇందుకు భిన్నమైన పరిస్�
న్యూఢిల్లీ, జూన్ 30: చార్టెర్డ్ అకౌంటెంట్ (సీఏ) పరీక్షార్థులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ కరోనా సోకి బాధపడి ఉంటే త్వరలో జరుగబోయే సీఏ పరీక్షలకు హాజరుకాకుండా ఉండేందుకు
ఆన్లైన్ క్లాసులు| మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ వసతులు ఇప్పటికీ అంతంతమాత్రమే. సిగ్నల్ వచ్చినా తాబేలుకే నడక నేర్పేలా ఉంటుంది. మరి ఆ నెట్వర్క్తో చదువులు కొనసాగేదేలా.. దీంతో తమకు ఇంటర్నెట్ స్పీడ్ను
స్కూళ్లలో చేర్పించేందుకు ఇంటింటి సర్వే ఆదేశాలుజారీచేసిన తెలంగాణ విద్యాశాఖ హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 5,766 మంది విద్యార్థులు బడి మానేసినట్టు విద్యాశాఖ అధికారులు తేల్చారు. వీరంతా బడికి
భవిష్యత్తుపై ధైర్యం నింపుతున్న మానసిక నిపుణులు సార్.. కొవిడ్తో మా అమ్మ, అత్తమ్మ చనిపోయారు. రోజూ ఏడుస్తూ కూర్చుంటున్నా. మనసు కుదురుగా ఉండటంలేదు. ఏం చేయమంటారు ? అంటూ భోరున విలపిస్తున్న ఓ విద్యార్థిని ఇంటర�
4 నుంచి దరఖాస్తుల స్వీకరణ |
ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు కొవిడ్ టీకా వేయించుకునేందుకు ఈ నెల 4 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
నైజీరియా| నైజీరియాలోని ఉత్తర నైగర్ రాష్ట్రంలో ఉన్న ఓ ఇస్లామిక్ పాఠశాలపై దాడిచేసిన దుండగులు విద్యార్థులను కిడ్నాప్ చేశారు. ఆదివారం టెజీనా నగరంలోని సలిహూ తంకో ఇస్లామిక్ పాఠశాలపై సాయుధులైన వ్యక్�
టీఎస్ పీఈసెట్ | రాష్ట్రంలోని వ్యాయామ విద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ పీఈసెట్)