భువనగిరి : కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినీ,విద్యార్థులు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ సంజీవ అన్నారు. పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో శనివారం ఏర్పాటు చే�
Gunturu | గుంటూరు జిల్లాలోని అచ్చంపేట మండలంలో విషాదం నెలకొంది. మాదిపాడు వద్ద కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. అప్రమత్తమైన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పట�
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పిలుపు న్యూఢిల్లీ, డిసెంబర్ 9: యువతకు సామాజిక, రాజకీయ స్పృహ ఉన్నప్పుడే దేశంలో ప్రాథమిక అంశాలైన విద్య, ఆహారం, దుస్తులు, ఆరోగ్యం తదితరాలు చర్చకు వస్తాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ�
Teacher molest students | పాఠశాలలో పరీక్షల దృష్ట్యా స్పెషల్ క్లాసుల కోసం అమ్మాయిలను ఓ ఉపాధ్యాయుడు రాత్రివేళ రమ్మన్నాడు. అలా వెళ్లిన అమ్మాయిలను భోజనంలో మత్తు మందు కలిపి పెట్టి వారిపై
జూలూరుపాడు: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ముగ్గురు విద్యార్ధినులకు కరోనా సోకింది. పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు 255 మంది విద్యార్ధులు చదువుతున్నారు. వీరిలో �
ఖమ్మం: ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఒకేషనల్ విద్యార్థులకు సంబంధించి ప్రధమ సంవత్సరంలోని ఒకేషనల్ ప్రాక్టీకల్ పరీక్షలు ఈ నెల 3వ తేదీ నుంచి జరుగనున్నాయి. ఈ విషయాన్ని డీఐఈఓ రవిబాబు తెలిపారు. జిల్లాలో 35 క�
అమీర్పేట్, నవంబర్ 30 : ఎస్ఆర్నగర్ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బల్కంపేట ప్రకృతి చికిత్సాలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు నోటు బుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు మంగళ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిధుల బదలాయింపు నిర్ణయంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు,కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న బ్యాంక్ ఖాతాలను కొత్తగా న
కరోనాపై విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులు అప్రమత్తంగా ఉండాలి సమీక్షలో మంత్రి సబితాఇంద్రారెడ్డి హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): కొవిడ్పై రాష్ట్ర ప్రభుత్వం �
ఖమ్మం: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న నిరుపేద విద్యార్ధులకు బస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని వైఎస్ఆర్ నగర్ కాలనీ డబుల్ బెడ్ రూమ్ ప్ర�
ఖమ్మం :ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో 11వ తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ కమాండర్ లెప్టినెంట్ కల్నల్ సమీత్ ఆధ్వర్యంలో వార్షిక ట్రైనింగ్ క్యాంప్-3ని ప్రారంభించారు. 10 రోజుల పాటు శిక్షణ కల్పి�