ఖమ్మం : జిల్లాలో అర్హత ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగుల విద్యార్థులు 2020-2021 విద్యా సంవవత్సరానికి పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా ఎస�
కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ | ర్షాల వల్ల అంటువ్యాధులు ప్రాబలే ప్రమాదం ఉన్నందున జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు
JNTU courses : ఏటేటా సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమవుతున్నది. దీనికి తగ్గట్టుగా ఇంజినీరింగ్లో కొత్త కోర్సులొస్తున్నాయి. ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సులకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది జేఎన్టీయూ పరిధ�
అగ్రి స్టార్టప్ కంపెనీలో విద్యార్థులకు ఉద్యోగాలు.. | సాయిల్ టెస్టింగ్ అగ్రి స్టార్టప్ కంపెనీ కృషి తంత్ర వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించింది. ఈ మేరకు సిద్ధిపేట జిల్లా తోర్నాల అ
haryana | తరగతి గదిలోకి ప్రవేశించిన ఓ టీచర్ను చూసి బ్యాక్ బెంచ్లో ఉన్న ఓ స్టూడెంట్ విజిలేశాడు. ఆ విద్యార్థి విజిల్.. మిగతా విద్యార్థులపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. విజిల్తో కోపగించుకున్న టీచ
మొయినాబాద్ : ప్రభుత్వ ఉద్యోగం కావాలి.. కాని ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించడానికి సిద్ధపడారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే అటెండర్ నుంచి ఐఏఎస్ అధికారి వరకు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి
చండ్రుగొండ : మండల పరిధిలోని పోకలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్దులు, ఉపాధ్యాయులకు కరోనా టెస్టులు నిర్వహించినట్లు మండల విద్యాశాఖాధికారి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం పాఠశాలలో వైద్యసిబ్బ�
Schools Reopening | రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి అన్ని పాఠశాలలను పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బడుల్లో రోజురోజుకు విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోంది. మూడో రోజు 30.28 శాతం మంది విద్యార్
మాదాపూర్ :కరోనా ఉదృతి అంతకంతకు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. దీంతో పాఠశాల యాజమాన్యాలు, ప్రభుత్వ పాఠశాలల ఉపాద్యాయులు ఆన్ల�
కరోనా రక్కసితో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. నిరుపేదల పరిస్థితి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. రొక్కాడితే కాని డొక్కాడని బడుగు జీవుల పిల్లలు అర్ధాకలితో అలమటించారు. అటు స్కూల్లో మధ్యాహ్న భోజ
సనత్నగర్ జోన్ బృందం : సుదీర్ఘకాలం తరువాత కొవిడ్ నుండి కోలుకుంటున్న పరిస్థితుల్లో బుధవారం పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్ధులు ఉత్సాహంగా బడిబాట పట్టినా హాజరు శాతం తక్కువగా నమోదైంది. విద్యార్ధులు వ
గాండ్లపేట్ గ్రామం నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్న ఏడుగురు విద్యార్థులను సర్పంచ్ మామిడి సౌజన్య, పాలకవర్గం సభ్యులతో కలిసి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.
బడిగంట మోగింది | రాష్ట్రంలో బడి గంట మోగింది. పిల్లల మనసులు మురిశాయి. ఉప్పొంగే ఉత్సాహంతో చెంగుచెంగున బడిబాట పట్టారు. నేటి నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కావడంతో పాఠశాలల్లో సందడి నెలకొంది.
మంత్రి సబిత రెడ్డి | కరోనా విళయతాండవం అనంతంరం రాష్ట్రంలో నేడు ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నా