విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి శిక్షణ, పరిశోధన ఎంతో అవసరమని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబోరేటరీ (డీఆర్డీఎల్) డైరెక్టర్ జీఏ శ్రీనివాసమూర్తి అన్నారు.
గురుకుల పోస్టులను డీసెండింగ్ ఆర్డర్లో భర్తీ చేయాలని తెలంగాణ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) అధికారులకు అభ్యర్థులు విజ్ఞప్తి చేశా రు. పోస్టులేమీ మిగలకుండా నియామకాలను
నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ)లోని కేజీబీవీలో శుక్రవారం రాత్రి భోజనం చేసిన అనంతరం 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారికి నర్సాపూర్లోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందించారు. వీరిలో మౌనిక, వి�
జిల్లా కేం ద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం కళాశాల ఫిజికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రాండ్ స్పోట్స్ మీట్ డే నిర్వహించారు. గత నెలలో 12విభాగాల్లో నిర్వహించిన ఎన్టీఆర్ డీజీసీ ఉమ�
సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీల్లో వరుస ఘటనలకు ప్రిన్సిపాళ్ల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తున్నది. కాసుల కక్కుర్తి విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తున్నదని స్పష్టంగా తేలిపోతున్నది.
టీయూ పరిధిలోని 2011 నుంచి 2016 వరకు డిగ్రీ (వైడబ్ల్యూఎస్) అనుత్తీర్ణత సాధించిన విద్యార్థులకు వన్టైం ఛాన్స్ ఇస్తున్నట్లు నియంత్రణాధికారిణి ఆచార్య ఎం.అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) లో రెండు విద్యార్థి సంఘాల మధ్య చోటు చేసుకున్న వివాదం ఘర్షణకు దారి తీసింది. రెండు విద్యార్థి సంఘాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో వర్సిటీని ఉద్రిక్తంగా మార్చిం�
తెలంగాణ విశ్వవిద్యాలయం తొలి నుంచి వివాదాలకు చిరునామాగా నిలిచింది. ఎందరు అధికారులు మారినా గత పరిస్థితి పునరావృతమవుతున్నది. కీలక బాధ్యతల్లోకి ఎవరొచ్చినా సరే అవినీతి ఆగడం లేదు. విద్యార్థుల జీవితాలను, వార�
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఈ నెల 25 నుంచి మే 2 వరకు నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మూడు పాఠశాలల్లో ‘సీఎం బ్రేక్ఫాస్ట్' పథకానికి మంగళం పలికారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 23 మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది.
రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘సీఎం బ్రేక్ఫాస్ట్' పథకానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పాఠశాలలకు వచ్చే పేద విద్యార్థుల�
బీఈడీ చదవాలనుకొనే విద్యార్థులకు శుభవార్త. ఇంటర్ పూర్తికాగానే డిగ్రీతో పాటు నేరుగా బీఈడీలో చేరవచ్చు. అంతేకాదు.. రెండేండ్ల బీఎడ్ కోర్సుకు బదులుగా ఏడాదిలోనే ఈ కోర్సును పూర్తిచేయొచ్చు.
Fire Breaks In Hostel Building | పోటీ పరీక్షల శిక్షణకు కేంద్రమైన రాజస్థాన్ కోటాలోని ఒక హాస్టల్ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు, పొగలను తప్పించుకునేందుకు కొందరు విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి కిందకు దూకారు. ఈ సంఘటనల