యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బీసీ బాలికల హాస్టల్లో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య ఘటన మరువకముందే మరో హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్పాయిజన్ కావడం కలకలం సృష్టించింది.
బాలల్లోని సృజనాత్మకతను పదును పెట్టేందుకు ఇందూరు నగరంలోని బాల్భవన్ ఆధ్వర్యంలో ఏటా వేసవి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఈ నెల 18 నుంచి జూన్ 10 వరకు 53 రోజులపాటు శిక్షణ ఇచ్చేందుకు స
CUET UG 2024 | ఈ ఏడాది సీయూఈటీయూజీకి 13,47,618 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నారు. అయితే, నిరుడుతో పోల్చితే ఈ ఏడాది దరఖాస్తుల తగ్గడం గమనార్హం. నిరుడు 8.03 లక్షల మంది అబ్బాయిలు, 6.96 లక్షల మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకొన�
ఎన్సీఈఆర్టీ లేదా ఎస్సీఈఆర్టీ ఆమోదించిన టెక్ట్స్బుక్స్, మెటీరియల్ను మాత్రమే దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు ఉపయోగించాలని రాష్ర్టాలకు ‘ఎన్సీపీసీఆర్' (నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ చైల్డ్ రైట్స్�
Shooting Prank For Reel | సోషల్ మీడియాలో పోస్ట్ కోసం రీల్ చేసేందుకు ప్రయత్నించిన నలుగురు విద్యార్థులు చిక్కుల్లోపడ్డారు. ఫ్రాంక్ కిడ్నాప్ వీడియో తీయబోయి భంగపడ్డారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నలుగురు విద్యార్థ�
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మెస్, నిర్వహణ బిల్లులను వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
గీతం డీమ్డ్ యూనివర్సిటీతో రాజమండ్రిలోని ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ (ఐసీఎస్ఈ) అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొన్నట్టు వర్సిటీ వీసీ దయానంద సిద్దవట్టం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జేఈఈ గణితం పేపర్ ప్రశ్నలు విద్యార్థులను కాస్త తికమకపెట్టాయి. శుక్రవారం నిర్వహించిన గణితం పేపర్లో ప్రశ్నల నిడివి పొడవుగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. గురువారం గణితం పేపర్లో ఇచ్చినట్టుగానే �
జాబ్ మార్కెట్ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఐఐటీ బాంబే నుంచి లేటెస్ట్గా వచ్చిన గ్రాడ్యుయేట్లలో 36 శాతం మందికి ఉద్యోగాలు లేవు! 2024వ సంవత్సరంలో ప్లేస్మెంట్స్ కోసం దాదాపు 2,000 మంది �
కల్చరల్ ఫెస్ట్ స్ప్రింగ్స్ప్రీ-2024 వసంతోత్సవానికి నిట్ రెడీ అయింది. ఈ నెల 5 నుంచి 7 వరకు మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నిట్ డైరెక్టర్
మండలంలోని చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో పేలుడు శబ్దానికి సమీపంలోని బోర్పట్ల ప్రభుత్వ పాఠశాల కిటికీలు, తలుపు విరిగిపడ్డాయి. బుధవారం సాయంత్రం కావడంతో పాఠశాలలో విద్యార్థుల