వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పాఠశాలలకు ఒంటి పూట బడులు నిర్వహిస్తుండగా.. విద్యార్థులు సక్రమంగా వినియోగించుకోకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎండవేడిమి నుంచి సేదతీరేందుకు విద్యార్థులు బావుల
బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ‘ఆకర్షణ’ అనే పన్నెండేండ్ల విద్యార్థిని 7వ తరగతి చదువుతున్నది. ఆమె ఏర్పాటుచేస్తున్న గ్రంథాలయాలు నేడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.
పెబ్బేరు మత్స్య కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు రాష్ట్రం లో మత్స్యరంగ అభివృద్ధికి తమ వంతు చేయూతనందించాలని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ నాగలక్ష్మి సూచించారు. ఏడు రోజు ల ఎన్ఎస్ఎస్ శిబి�
‘ప్రభుత్వ పాఠశాల విద్యను బలోపేతం చేస్తాం. బడి బయటి పిల్లలను పాఠశాలల్లో చేర్పిస్తాం. మూతపడిన పాఠశాలలను తెరిపిస్తాం. మౌలిక సౌకర్యాలు కల్పించడంతోపాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేస్తాం’.. అని క
సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల పరిశోధన కేం ద్రం నూతన డీన్గా డాక్టర్ ఎస్జే ఆశను నియమిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీచేసేంది. శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు.
జడ్చర్లలోని డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ సంస్థ ఏ-గ్రేడ్ ఇచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పియ చిన్నమ్మ తెలిపారు. గతేడాది మార్చిలో న్యాక్ బృందం కళాశాలలో �
కొర్రమీను రకం చేపల పెంపకం తో అధిక లాభాలు ఆర్జించవచ్చని పెబ్బేరులోని మత్స్య కళాశాల విద్యార్థులకు రైతులు తెలిపారు. ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా చిన్నచింత కుంట మండలం నెల్లికొండలో శుక�
వారిద్దరూ అభాగ్యులు.. ఒక బాలిక చిన్నవయస్సులోనే తల్లిని పోగొట్టుకుంటే.. మరో బాలిక తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయింది. సమీప బంధువులు చొరవతో ఇద్దరు బాలికలు ఒక దగ్గర చదువుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై
హైదరాబాద్, హయత్నగర్ నుంచి సాహెబ్నగర్కు వెళ్లే ప్రధాన రహదారిపై జనావాసాల మధ్య మద్యం షాపునకు ఎలా అనుమతించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
పదో తరగతి పరీక్ష నిర్వహణలో పొరపాటు జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల హెచ్చరించారు. గురువారం పాల్వంచ కేటీపీఎస్ డీఏవీ మోడల్ స్కూల్లోని పదో తరగతి పరీక్
ములుగు జిల్లా కేంద్రంలో టెన్త్ ఇంగ్లిష్ పేపర్ బయటికి వచ్చినట్లు పుకార్లు షికారు చేశాయి. ఈ విషయం పోలీసులకు చేరడంతో తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే.. ములుగులోని ఓ పరీక్ష కేంద్రం నుంచి జిల్లా కేం�
గురుకుల పాఠశాలల్లో కలిసిమెలిసి ఉండాల్సిన విద్యార్థులు తరచూ ఘర్షణలకు దిగుతు న్నారు. జూనియర్లు, సీనియర్లు అనే భావన తీసుకొచ్చి దాడులకు దిగుతున్నారు. మాట వినడం లేదన్న కోపంతో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. అ�
కొత్తగూడెం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ్రావు వేధింపులు తాళలేకున్నామని, ఆయన ప్రవర్తన తీరు మార్చుకోవాలని, అలాగే కాలేజీ పరిధిలో యాజమాన్యం మౌలిక వసతులు కల్పించాలని మెడికల్ విద్యార్థు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నలుగురు పదో తరగతి విద్యార్థులు డిబార్ అయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం నిర్వహించిన టెన్త్ హిందీ పరీక్ష సందర్భంగా గణపురం మండలంలోని మోడల్