అన్యాయంగా తమను డిటైండ్ చేసి.. తమ బతుకులతో చెలగాటం ఆడుతున్నారని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ అగ్రికల్చర్ కోర్సు చేస్తున్న విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు.
పదో తరగతి పరీక్షలు సోమవారం ఉదయం ఉ మ్మడి జిల్లా వ్యాప్తంగా 232 కేంద్రాల్లో ప్రారం భ మయ్యాయి. మొత్తం 45,063 మంది విద్యార్థులకు గానూ 44,920 మంది హాజరుకాగా 143 మంది గైర్హాజరయ్యారు. తొలిరోజు విద్యార్థులు తల్లిదండ్రులు, వా
పదో తరగతి వార్షిక పరీక్షలు ఖమ్మం జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుండగా విద్యార్థులు సుమారు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.
కొత్తగూడెం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్రావు తమను వేధిస్తున్నారని, అర్ధరాత్రి వసతి గృహాలకు వెళ్లి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని సోమవారం సుమారు 300 మంది మెడికల్ విద్యార్థినులు నిరసన వ్యక్తం చ
వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. వరంగల్ జిల్లాలో మొదటిరోజు తెలుగు పరీక్షకు 99.83 శాతం విద్యార్థులు హాజరైనట్లు డీఈవో డీ వాసంతి తెలిపారు.
తాను రాయాల్సిన పరీక్ష సెంటర్కు బదులు మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థినిని గుర్తించిన మట్టెవాడ పోలీసులు సమయానికి బాలికను సెంటర్కు చేర్చారు. వరంగల్ రామన్నపేటకు చెందిన సిలువేరు హనీ పదో తరగతి పరీక్ష
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభం కాగా, తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. మొదటిరోజు తెలుగు పరీక్ష ఉండగా పరీక్ష కేంద్రాల వద్ద తల్లిదండ్రులు తమ పిల్లలకు ‘ఆల్ ది బెస్ట్' చెబుతూ సాగనంపడం కనిపించింది.
జిల్లావ్యాప్తంగా టెన్త్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తొలిరోజు పరీక్షలు సజావుగా ముగిశాయి. తొలిరోజు పరీక్షకు 99.92 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడ
ఇదొక గుండె బరువెక్కే సందర్భం... జీవితంలో ఎవరికీ రాకూడని దుఃఖ బాధ... తమ తండ్రుల మరణంతో ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొంటూ.. బాధను దిగమింగుతూ ముగ్గురు విద్యార్థులు సోమవారం పదోతరగతి పరీక్షకు హాజరయ్యారు.
పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే ముగ్గురు ఇన్విజిలేటర్లపై వేటుపడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారిని విధుల నుంచి తొలగించారు. ఖమ్మం జిల్లాలోని ఓ పరీక్షాకేంద్రంలో విద్యార్థులు చూస�
Kothagudem | కొత్తగూడెం మెడికల్ కళాశాల((Medical College)) ప్రిన్సిపాల్ లక్ష్మణ్రావు తమను వేధిస్తున్నారని మెడికల్ విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు (SSC Exams) ప్రారంభమయ్యాయి. పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు అనుమతించారు.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు గురువారం ముగిశాయి. గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు చివరి పరీక్ష రాశారు. ఈ సందర్భంగా తమ స్నేహితులతో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగారు. మళ్లీ కలుద్దామని వీడ్కోలు చెప్పుక�