వరంగల్లోని కాకతీయ వైద్య కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని వైద్య విద్యార్థులు గురువారం తరగతులు బహిష్కరించి కళాశాల పరిపాలన భవనం నుంచి ప్రధాన ద్వారం వరకు నిరసన ర్యాలీ తీశారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారంతో ముగియగా, విద్యార్థులు ఇంటిబాట పట్టారు. ఒకరికొకరు టాటా.. బైబై చెప్పుకుంటూ కేరింతలు కొడు తూ ముందుకు కదిలారు. ఆయా కళాశాలల నుంచి లగేజీలతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు చే�
R.Krishnaiah | పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా విద్యార్థుల హాస్టల్ మెస్ చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యం వైపు పయనించేందుకు ఇష్టపడి చదువును కొనసాగించాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్రెడ్డి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని అల్ఫోర్స్ పాఠశాలలో డిజైర్ ప
భోజనానికి ఆలస్యంగా వచ్చాడని అసిస్టెంట్ కేర్ టేకర్ ఓ విద్యార్థిని కొట్టగా దవడ పన్ను ఊడిన ఘటన ములుగు మండలం మల్లంపల్లిలోని ఏటూరు నాగారం సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ విషయం మం�
విద్యార్థి జీవితాన్ని కీలకమలుపు తిప్పేది పదో తరగతి వార్షిక పరీక్షలే. ఏడాది పొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు.. వార్షిక పరీక్షలు దగ్గర పండుతుండడంతో సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది. మంచి మార్క�
పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని కొల్లాపూర్ పీజీ కళాశాలలోని హాస్టల్స్ను వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఆ కళాశాలలో విద్యార్థులు మంగళవారం నిరసన వ్య క్తం చేశారు.
ఎస్సీ హాస్టల్లో మరుగుదొడ్లు నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు భరత్, కేవీపీఎస్ రాష్ట్ర నాయకుడు మాణిక్యంరాజు డిమాండ్ చేశారు. మంగళవారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ ఆధ్వర్�
హుస్నాబాద్ పట్టణంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంలో వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, కళాశాలను త్వరలోనే కొత్త భవనంలోకి మార్చాలని జిల్లా కలెక్టర్ మనుచౌదరి సంబంధిత అధికారులను ఆదేశ�
ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని మెదక్ జిల్లా క్రీడల శాఖ అధికారి నాగరాజు, రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఏలేటి రాజశేఖర్రెడ్డి, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి
పది పరీక్షల నిర్వహణకు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జిల్లావ్యాప్తంగా 97 సెంటర్లలో విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు ముగింపు దశకు చేరుకోవడంతో విద్యార్థులు ముందుగానే ఎప్సెట్కు దరఖాస్తు చేయాలని అధికారుల సూచిస్తున్నారు. ఏటా ఎప్సెట్కు ఆఖరు నిమిషంలో దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. దీంతో సెంటర్ల
పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ఈ-పాస్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డు ద్వారా పదోతరగతి పూర్తిచేసిన విద్యార్థుల డాటా ఇవ్వాలని కేంద్రాన్ని త్వరలో కోరునున్నట్టు రాష్ట్ర