ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో రోజుకో వివాదం బయటపడుతున్నది. శుక్రవారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీలో పేపర్ లీకేజీకి ప్రయత్నం చేసిన ఘటన మరువకముందే తాజాగా మేడ్చల్
కష్టపడి పోరాడితే సాధించనిది ఏదీ లేదని నిరూపించారు.. లక్షల మంది పోటీలో ఉన్నా ఇవేవి వారి విజయాన్ని ఆపలేదు. అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. నేటి పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగం సాధించడమే గగనం.. అలాంటిది ఒక్కరే రెండ
అపరిష్కృతంగా ఉన్న తాగునీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోక పోవడంతో ఆగ్రహించిన మహిళలు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కొత్తూరు గ్రామంలో ఖాళీ బిందెలతో రోడ్డె�
ఇంటర్ వార్షిక పరీక్షల్లో నిమిషం నిబంధనను బోర్డు సడలించింది. పరీక్ష ప్రారంభానికి అంటే ఉదయం 9 గంటలకు... ఆ తర్వాత 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులనూ అనుమతించనున్నట్టు తెలిపింది.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువత నైపుణ్యాలను నేర్చుకుని సిద్ధం కావాలని, అందివస్తున్న ఆధునిక సాంకేతికతపై పట్టుసాధించాలని పలు పరిశ్రమలకు చెందిన ఉన్నతాధికారులు సూచించారు. శుక్రవారం గీతం వర్సిటీలో కెరీర
పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురవుతుంటారు. ఆందోళనకు గురై పరీక్ష రాయడంలో తడబడుతుంటారు. చదివింది గుర్తుండడం లేదని ఆందోళన చెందుతుంటారు. టెన్షన్తో నిద్ర సరిపడా లేక మరింత నీరసించిపోతుంటారు. ఇలాంట
అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే కష్టపడి చదవాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశాయిపేట పరిధిలోని నర్సింగ్ కళాశాల అనుబంధ వసతి గృహాన్ని ఆయన గురువారం తనిఖీ చేశారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం సంసృతం, తెలుగు పరీక్షలు జరిగాయి. హనుమకొండ జిల్లాలో ఏర్పాటు చేసిన 53 సెంటర్లలో 20,712 మంది విద్యార్థులకు గాను 19,986 మంది ప�
మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఐఈవో శ్రీధర్సుమన్ పర్యవేక్షించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఇంటర్ మొదటి సంవత్సరం రెండో భాష పేపర్-1 పరీక్షకు మొత్తం 34,463 మంది విద్యార్థులకు గానూ 32,878 మంది హాజరుకాగా 1589 మంది గై�