తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్నందున వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికత అంశంపై సర్కారు స్పష్టత ఇవ్వాలని మాజీ వైద్యారోగ్యశాఖ మంత్రి, ఎమ్మెల్యే టీ హరీశ్రావు డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీ�
ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్లు అధికారంలోకి వచ్చిన తరువాత బౌన్స్ అయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. చివరికి ‘వరికి బోనస్' �
మరి కొన్ని రోజుల్లో పాఠశాలలు ప్రారంభం అవుతుండటంతో రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సుల ఫిట్నెస్పై దృష్టి సారించారు. ఫిట్నెస్పై ప్రత్యేక టీంలు తనిఖీలు చేపట్టాయి. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్
జూన్ 7వ తేదీలోగా విద్యార్థుల స్కూల్ యూనిఫాం స్టిచ్చింగ్ ప్రక్రియ పూర్తి కావాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం జరిగిన సమీక్షలో కలెక్టర్ మా�
కేయూ లో మెస్లను మూసివేస్తామని హాస్టల్ డైరెక్టర్ సర్యులర్ జారీ చేయడాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో యూ నివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట వంట సామగ్రితో ఆందోళనకు దిగారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద గిరిజన విద్యార్థులకు పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు డీఈవో సోమశేఖర శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు.
TS Dost | రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తున్న డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)కు 56వేల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు.
RS Praveen Kumar | విద్యా రంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల్లో చదువుతున్న పేద బిడ్డలకు స్కాలర
విదేశీ విద్యానిధికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు స్కాలర్షిప్ కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. దరఖాస్తులు స్వీకరించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయి నెలలు గడుస్తున్నా అధికారులు మా�
Personal Finance | ఉద్యోగం ఇండియాలో చేయాలా? బయటి దేశంలో చేయాలా?.. అనే విషయమై చాలా చర్చలే జరుగుతుంటాయి. అయితే అవన్నీ ఒక పట్టాన ఒడిసే ముచ్చట్లు కాదు. ఇంకా చెప్పాలంటే ఎవరు పడితే వారు అంత సులువుగా నిర్ధారించి చెప్పే విషయమూ
భారత్ సహా విదేశాలకు చెందిన విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా గ్రాడ్యుయేట్ వీసా ప్రోగ్రామ్ నిబంధనల్లో ఆస్ట్రేలియా కీలక మార్పులు చేసింది. విదేశీ విద్యార్థుల పని గంటలపై పరిమితిని ఎత్తివేసింది.