ఫుడ్ పాయిజన్తో 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన గద్వాల మండలంలోని రేకులపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం చోటుచేసుకున్నది. పాఠశాల లో మధ్యాహ్నం అన్నంతోపాటు టమాట కూర వడ్డించారు.
అమ్మాయిల చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని, ఇల్లాలు విద్యావంతురాలైతే ఆ కుటుంబమంతా విద్యావంతులవుతారని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నా రు. సోమవారం సంగుపేట వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను �
విద్యతో ఏదైనా సాధించవచ్చని, నేటి ప్రపంచంలో విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బంధంకొమ్ము కాలనీలో ఎర్ల్ల
విద్యార్థి జీవితంలో పది, ఇంటర్ పరీక్షలు కీలకం. వారి బంగారు భవిష్యత్తుకు పునాదులు పడేది కూడా ఇక్కడే. మెదక్ జిల్లాలో పది, ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధించడంపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక ద�
ప్రతి ఒక్కరినీ లక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్ది, వారి కలలను నిజం చేసే బాధ్యతను కేఎల్ యూనివర్సిటీ తీసుకుంటుందని ప్రొఫెసర్ డాక్టర్ ఎంపీ మల్లేశం అన్నారు.
అందరి జీవితాల్లో ప్రతి రోజూ బ్రహ్మాండమైనదేనని కేఎల్ యూనివర్సిటీ ప్రొ ఫెసర్ డాక్టర్ జేవీ షణ్ముఖకుమార్ అన్నారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, ‘కేఎల్ డీమ్డ్ యూ నివర్సిటీ’ ఆధ్వర్యంలో ‘ఇం�
పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి జడ్పీ, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, గిరిజన ఆశ్రమోన్నత, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మార్చి 18వ తేదీన నిర్వ�
విద్యార్థులు నెగిటివ్ ఆలోచనా ధోరణిని పక్కన పెట్టి పాజిటివ్గా ఆలోచించాలని, ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకుని శ్రద్ధగా చదువుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కె.జెండగే సూచించారు.
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ధర్నా సందర్భంగా 10, 12వ తరగతి వార్షిక పరీక్షలు వాయిదా పడ్డాయన్న వార్తలు నకిలీవని సీబీఎస్ఈ శుక్రవారం స్పష్టం చేసింది. వదంతులను నమ్మొద్దని విద్యార్థులకు సూచించింది.
పోటీ ప్రపంచంలో విద్యార్థులు ముందస్తు లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత చదువుల వైపు పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆల్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాస రావు పేర్కొన్నారు.