రాష్ట్రంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2024కు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆన్లైన్ దరఖాస్తును ఈ నెల 25 వరకు పొడిగించినట్టు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజేశ్కుమార్ గురువారం తెలిప�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2017వ సంవత్సరానికి ముందు డిగ్రీలో చేరి పునఃప్రవేశం పొందిన ప్రథమ, తృతీయ సంవత్సర విద్యార్థుల బ్యాక్లాగ్ పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతాయని ప్రిన్సిపాల�
మెదడు మనిషిలోని గొప్ప అవయవం.. జ్ఞానేంద్రియాలకు ముఖ్యమైన కేంద్రం. దాని సామర్థ్యాన్ని పెంచుకుంటే వ్యక్తి జీవనం, భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది. ఇందుకోసం ఉద్దేశించిందే ‘బ్రైటర్ మైండ్స్'. శ్రీరామచంద్ర మిషన్�
అ.. అమ్మ, ఆ.. ఆవు దగ్గరే నేటి తరం తెలుగు వికాసం ఆగిపోతున్నది. పాఠ్యాంశాల్లోని తెలుగు గేయాలు, కథలు మార్కులు సాధించడం వరకే అక్కరకొస్తున్నాయి. బాల సాహిత్యం ఊసులేకుండా బడి చదువు పూర్తి చేసుకుంటున్నారు నేటి విద్
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), నావల్ అకాడమీ (ఎన్ఏ)లో ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ ఇటీవల నిర్వహించిన రాత పరీక్షలో కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ సైనిక్ గురుకుల పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఉత్
ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం గురువారం ప్రారంభమైన తొలి రోజు ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగానికి (తెలంగాణ, ఏపీ కలిపి) 94.4శాతం విద్యార్థులు హాజరైనట్టు కన్వీనర్ డాక్టర్ డీన్కుమార్ తెలిపారు.
అమెరికాలోని యూనివర్సిటీ క్యాంపస్లు విద్యార్థుల నిరసనలతో దద్దరిల్లుతున్నాయి. పాలస్తీనా అనుకూల నినాదాలు మార్మోగుతున్నాయి. గాజా యుద్ధం పేరిట పాలస్తీనీయులను ఊచకోత కోస్తున్న ఇజ్రాయెల్పై ఆంక్షలు విధిం�
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఇటీవల విడుదల చేసిన ఐఎస్సీ, ఐసీఎస్ఈ పరీక్ష ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఒక ప్రకటనలో నిర్వాహకులు తెలిపారు. ఐసీఎస్ పరీక్షలో హెచ్పీఎస్ బాలికలు మూడు
మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయస్థాయి నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఖమ్మం నగరంలో ఐదు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.
“సీఎం రేవంత్రెడ్డి సిద్దిపేట జిల్లాను రద్దు చేసే కుట్ర చేస్తున్నాడు. మా జిల్లా ఊడపీకుతా అన్న నీకు మా జిల్లా ప్రజలు ఓట్లు వేయాలా? సిద్దిపేట ప్రజలారా ఆలోచించం డి.. మన జిల్లాలు తీసేస్తా అని, మన ఆత్మగౌరవ ప్రత�
అమెరికాలోని యూనివర్సిటీల్లో పాలస్తీనాకు అనుకూలంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనలను అడ్డుకునేందుకు వర్సిటీల్లోకి పోలీసులు ప్రవేశించడంతో పోలీసులు - విద్యార్థులకు మధ్య ఘర్షణలు తలెత్త�