ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఫస్టియర్ విద్యార్థులు తెలుగు/ సంస్కృతం/హిందీ పరీక్ష రాశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరిగింది. నిమిషం నిబ
ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్ననేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విద్యార్థులకు ఆల్ది బెస్ట్ చెప్పారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని వి
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చెబుతున్న మాటలు సత్యదూరంగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి విద్యాశాఖ ఎఫ్�
ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పా ట్లు పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఆయా కేంద్రాల్లో మొత్తం 36,1
మానవాళి మ నుగడ, సుస్థిర అభివృద్ధికి కెమిస్ట్రీ పాత్ర కీలకమని పాలమూరు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్రాథోడ్ అన్నారు. మంగళవారం పీయూలోని గ్రంథాలయం ఆడిటోరియంలో ‘కెమిస్ట్రీ ఫర్ ఏ సస్టెయినబుల్�
విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన అధ్యాపకులే విద్యార్థినులతో చీపురు పట్టించారు. బుధవారం నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగనున్న క్రమంలో మంగళవారం కళాశాలకు వచ్చిన విద్యార్థులతో తర
ఈ సారి పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అందరూ ఉత్తమ ఫలితాలను సాధించి అటు పాఠశాలకు, ఇటు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం బోరబ�
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి మార్చి 14వ తేదీ వరకు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. బుధవారం ప్రథమ, గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గం�
ఇంటర్ వార్షిక పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు తెలిపారు. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు ఈసారి 9,80,978 మ�
రేపటి నుంచి ప్రారంభం కాను న్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు. పరీక్షలు మార్చి 19 వరకు కొనసాగనున్నాయి. సిద్దిపేట జిల్లాలో 44 పరీక్షా కేం ద్రాలు ఏర్పాటు చేయగా.. మొత్�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమయ్యింది. పరీక్షలు ఈ నెల 28 నుంచి మార్చి 16వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 54,855 మంది విద్యార్థులు పరీక్ష�
రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నా