పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకొనేందుకు సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్), ఐసీఎస్ఈ (ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల�
అనేక రంగాల్ని ప్రభావితం చేస్తున్న ‘ఏఐ’ (కృత్రిమ మేధ) సాంకేతిక పరిజ్ఞానం.. విద్యారంగంలోనూ అడుగుపెట్టింది. దేశంలోనే మొదటి జెనరేటివ్ ఏఐ టీచర్ను కేరళలోని ఓ స్కూల్ తమ విద్యార్థుల కోసం తీసుకొచ్చింది. తిరువ�
నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్ఐటీ కళాశాలలో బుధవారం విద్యుత్ వాహనాల పోటీ (ఈ-బాజా సైండియా-2024) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు జాతీయ స్థాయిలోని ఐఐటీఎస్, నీట్ విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ సంస్థల నుంచి 2
Gadwal | ఆర్టీసీ బస్సుల్లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సకాలంలో పాఠశాలలకు చేరుకునేందుకు ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కొంత మంది విద్యార్థులైతే ట్రాక్టర్లో స్కూల్కు బయ
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న విద్యార్థుల చావులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసమర్థత, పట్టింపులేని తనమే కారణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల చావులు �
కేయూ పరీక్షల విభాగం అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. బుధవారం నుంచి ఎల్ఎల్బీ పరీక్షలు ప్రారంభమవుతున్పటికీ ఇంకా హాల్టికెట్లు ఇవ్వకపోవడంపై ఆందోళన చెందుతున్నారు.
ఇంటర్ పరీక్షల నిర్వహణలో అధికార యంత్రాంగం వైఫల్యం కనిపిస్తున్నది. కొన్ని సెంటర్లలో జోరుగా మాస్ కాపీయింగ్ సాగుతున్నదని ప్రచారం జరుగుతున్నది. ప్రైవేట్ కళాశాలల నుంచి డబ్బులు తీసుకున్న కొందరు అధికారు�
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మం డలం పచ్చర్లకు చెందిన విద్యార్థులు ప్రతి రోజూ పాఠశాలకు వెళ్లేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకటి నుంచి 7వ తరగతి వరకు గ్రామంలో చదువు అభ్యసించిన అనంతరం మాన్దొడ్డి
మూడేండ్ల డిగ్రీ కోర్సుల్లోని విద్యార్థులు ఆసక్తి ఉంటే నాలుగేండ్ల డిగ్రీ కోర్సులోకి మారే అవకాశాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కల్పించింది.
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధంలాంటిదని స్వీప్ నోడల్ అధికారి, మంచిర్యాల ఆర్డీవో కిషన్ అన్నా రు. పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో సోమవారం ఓటు వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఇంటర్ వార్షిక పరీక్షల్లో సోమవారం రికార్డుస్థాయిలో 13 మాల్ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. పరీక్షలు ప్రారంభమైన తర్వాత ఇంత స్థాయిలో మాల్ప్రాక్టీస్ కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. సంగారెడ్డి జిల్లాలో
పరీక్షలున్నాయి.. శ్రద్ధగా చదువుకోండని చెప్పడం ఆ విద్యార్థి పాలిట శాపమైంది. అతడిపై కోపం పెంచుకున్న సహచర విద్యార్థులు అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఊపిరాడక అతడు దుర్మరణం చెందాడు. ఈ దారుణమైన ఘటన ఆ�
: మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం పేదలకు చెందిన అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకోవాలనే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అప్పాయిపల్లిలో