viral video : స్కూల్ డేస్లో మనలో చాలా మంది టీచర్ అంటే ఎంతో అభిమానం చూపుతాం. విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు విద్యార్ధులను సరైన రీతిలో ముందుకు నడిపిస్తూ మార్గదర్శలా టీచర్లు వ్యవహరిస్తుంటారు.
వారిది నేతకార్మిక కుటుంబం. తల్లిదండ్రులు రోజంతా పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. పనిచేయడం ఒక ఎత్తు అయితే పవర్లూంపై ఉత్పత్తి అయ్యే క్లాత్ ఫోల్డింగ్ చేయడం మరో ఎత్తు. ఈ క్రమంలో అమ్మానాన్న కష్టాన్ని కండ్లా�
విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే విజ్ఞానశాస్త్రంపై అవగాహన కల్పించడంతో పాటు బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్ అన్నారు.
పీఎం విశ్వకర్మ స్కీమ్తో అంతరించి పోతున్న చేతి వృత్తుల వారికి చేయూత లభిస్తుందని, దీంతో చేతి వృత్తి దారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో
దివ్యాంగ పిల్లలకు అండగా ఉంటామని కలెక్టర్ పమేలా సత్పతి భరోసానిచ్చారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని మానసిక దివ్యాంగుల పాఠశాలను సోమవారం సాయంత్రం ఆమె సందర్శించారు.
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో..కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో’ అని కందుకూరి వీరేశలింగం పంతులు చెప్పిన మాట. పుస్తకం ఎంత విలువైనదో ఈ వ్యాఖ్యం వెల్లడిస్తుంది. అందుకే పుస్తకాలను చదవడం అలవాటు చేసుకుంటే విజయ తీర�
గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యేలా ఆంగ్ల బోధన చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ అన్నారు. ఆదివారం సారపాకలోని బీపీఎల్ స్కూల్లో ఉమ్మడి జిల్లాలో గిర�
ప్రస్తుత పాలకులు ప్రపంచ బ్యాంక్ కనుసన్నల్లో బడ్జెట్లు రూపొందిస్తున్నారని అఖిల భారత విద్యాహక్కు వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ జగ్మోహన్సింగ్ ఆరోపించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురుకుల 5వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసినట్లు తెలంగాణ గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారిణి ఫ్లారెన్స్రాణి తెలిపారు.
భువనగిరిలో ఇటీవల ఉరేసుకుని చనిపోయిన పదో తరగతి హాస్టల్ విద్యార్థినులవి ఆత్మహత్యలు కావని, అవి ప్రభుత్వం చేసిన హత్యలని బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రతి వీధిని శుభ్రంగా ఉంచాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. రుద్రారంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో ఆమె ప�