రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎకో టూరిజం కార్యక్రమంలో భాగంగా మణికొండ మున్సిపాలిటీ మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో సరోజిని నాయుడు వనిత మహా విశ్వవిద్యాలయ కళాశాల(ఎనిమల్ వెల్ఫేర్ క్లబ్�
విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీయాలని, అందుకు ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ మండల పరిధిలోని ప్రజ్ఞాపూర్ జి�
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని, రాష్ట్రస్థాయి, జాతీయ పోటీల్లోనూ రాణించాలని ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్ (స్టూడెంట్ అఫైర్స్) డాక్టర్ జెల్లా సత్యనా�
నగరంలోని ఐదో టౌన్ పోలీస్స్టేషన్ ఏరియాలో ముగ్గురు ఇంటర్ విద్యార్థులు డమ్మీ పిస్తోల్తో హల్చల్ చేశారు. చీకట్లో కూర్చొని తమ వద్ద ఉన్న తుపాకీని పేలుస్తూ భయబ్రాంతులకు గురిచేశారు. నగరంలోని ఖిల్లా పరిధ
రామప్ప ఆలయం ఆదివారం పర్యాటకులు, విద్యార్థులు, భక్తులతో సందడిగా మారింది. ఆలయ పూజారులు హరీశ్శర్మ, ఉమాశంకర్ పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ చరిత్ర, విశిష్టతను టూరిజం గైడ్స్ వివరించగా ఆసక్తిగా వ
రామ్లీలా ఆధారంగా ప్రదర్శించిన ఓ నాటకంలో అభ్యంతరకర దృశ్యాలు, సంభాషణలు ఉన్నాయన్న ఆరోపణలపై మహారాష్ట్రలోని పుణే యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్, ఐదుగురు విద్యార్థులపై కేసు నమోదైంది.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం లో దారుణం జరిగింది. ఎస్సీ హాస్టల్లో టెన్త్ విద్యార్థినులు ఇద్దరు గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చేయని తప్పునకు మాట పడాల్సి వచ్చిందని మనస్తాపం చెంది
Sita smoking in Ramleela play | ఒక యూనివర్సిటీలో రామ్లీలా నాటకాన్ని ప్రదర్శించారు. సీత పాత్ర వేసిన వ్యక్తి సిగరెట్ స్మోక్ చేయడం, రాముడు పాత్రధారి సహకరించడం వంటి దృశ్యాలు, అసభ్యకర డైలాగులు ఉన్నాయి. విద్యార్థులు, హిందూ సం�
రాజేందర్నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని 100 ఎకరాల భూమిని హైకోర్టుకు కేటాయిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 55ను వెంటనే రద్దు చేయాలని జగిత్యాల జిల్లా పొలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులు శుక్రవారం నిరసన త�
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, బాచుపల్లిలోని సిల్వర్ఓక్స్ పాఠశాల విద్యార్థులు మరోసారి తమ గొప్ప మనస్సును చాటుకున్నారు. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీని సేవా కార్యక్రమాలకు వినియోగించారు. ఏకంగా
Students Create Ruckus | విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు ఆలస్యంగా వచ్చారు. వారిని లోనికి అనుమతించకపోవడంతో గేటు వద్ద రచ్చ రచ్చ చేశారు. (Students Create Ruckus) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న హనుమాన్ నగర్కు చెందిన బొజ్య విశ్వతేజ, కోమటిపల్లికి చెందిన తిప్పని సూర్యతేజ మరొక మ�