దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, విపత్తుల సమయంలో ధైర్యంగా సేవ చేసేందుకు విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమం ఎంతో దోహదపడుతుందని జీఎం పర్సనల్ బసవయ్య అన్నారు. శుక్రవారం స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్యాట�
ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో 98 కేంద్రాల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. వీటిల్లో రెగ్యులర్ విద్యార్థుల కోసం 96 రెగ్యులర్ కేంద్రాలు, సప్లిమెంటరీ విద్యార్థుల కోసం రెండు ప్రైవేటు క�
బయ్యారం మండలం నామాలపాడులో ని ఏకలవ్య పాఠశాలలో మెనూ పాటించకపోవడం లేదు. దీంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఈ పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు 300మంది విద్యభ్యసిస్తున్నారు. ఆరు, ఏడు తరగతుల ఒక్కో వ�
మండలంలోని ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అందె స్పందన కేవలం రూ.300లతో గాయపడిన వారి కోసం ఇన్నోవేటివ్ హ్యాండ్ రెస్ట్ ఫర్ ఫ్రాక్చర్ అనే పరికరాన్ని తయారు చేసినట్లు గైడ్ టీచర్ బాలాజీరావు గురువార
ప్రతిభకు హద్దులు లేవని అపోలో దవాఖానల సామాజిక సేవ (సీఎస్సార్) ఉపాధ్యక్షురాలు కామినేని(కొణిదెల) ఉపాసన అన్నారు. గురువారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాంపస్లో శివాజీ ఆడిటోరియంలో మూడు రోజుల స�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో ముచ్చటించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముర్ము మెట్రో రైలులో ప్రయాణించడం ఇదే తొలిసారి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మాక మార్పులు తీసుకొచ్చింది. పేదలందరికీ విద్య అందించాలన్న సదుద్ధేశంతో ప్రతి మండలంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది. ఇందులోని
గ్రామాలు పచ్చగా, పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాల్లో భాగంగా బుధవారం మండలపరిధిలోని నందికంది గ్రామాన్న
తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఈ నెల15వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ నర్సింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పాఠశాలకు వెళ్తున్న ఓ విద్యార్థి స్కూల్ బ్యాగులోనుంచి తాచుపాము బయటపడడంతో విద్యార్థులంతా బెంబేలెత్తిపోయారు. ఈ సంఘటన మంగళవారం వరంగల్ జిల్లా నెక్కొండలో చోటుచేసుకుంది. విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపిన
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సక్రమంగా నిర్వహించేందుకు జారీ చేసిన జీవో నంబర్ 46పై స్టేను తక్షణమే ఎత్తివేయాలని విద్యార్థులు, నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం ఆందోళనకు దిగారు.
పురుగుల అన్నం.. నీళ్ల చారు తినలేక పస్తులు ఉంటున్నామని గురుకుల పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్లలోని సాంఘి క సంక్షేమ విద్యార్థులు మంగళవారం భోజ నం చేయకుండా నిర