SA-2 Exams | ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు నిర్వహించే ఎస్ఏ-2 పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ పరీక్షలను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకట
ఉపాధ్యాయులు రిపోర్టు చేసేందుకు అనువుగా సిబ్బందిని కేటాయించకపోవడం.. మధ్యాహ్నం వరకు మూల్యాంకనం చేసేందుకు సమాధాన పత్రాలు ఇవ్వకపోవడంతో బుధవారం ఉదయమే టెన్త్ స్పాట్లో పాల్గొనేందుకు నగరంలోని సెయింట్ జోస
విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే వారితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా..సదరు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ యూనివర్సిటీ సాధన సమితి ఏర్పాటైంది. సమితి కన్వీనర్గా ఓయూ విద్యార్థి నాయకులు ఎస్.నాగేశ్వర్ రావు, కో కన్వీనర్గా �
ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు ముగిశాయి. విద్యార్థులు ఇప్పుడిప్పుడే భవిష్యత్తుపై ప్రణాళికలు వేసుకొంటున్నారు. స్కూల్ దశ పూర్తిచేసిన తర్వాత ఏం చేయాలి.. ఏం చదువాలన్నది ప్రతి విద్యార్థికి ప్రశ్నార్థకమే. ఎస్స
నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి (2024-25)లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఫలితాలు విడుదలైనట్లు ప్రిన్సిపాల్ సత్యవతి తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
మహబూబ్నగర్ గ్రామర్ స్కూల్లో ఆదివారం జిల్లాస్థాయి కిక్బాక్సింగ్ పోటీలను ప్రిన్సిపాల్ శాంత ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని.. క్రీడాకారులకు బంగారు భవిష్�
నిత్యజీవితంలో మనకు తెలిసిన అనేక సాధారణ అంశాల వెనుక గల విజ్ఞాన విషయాలపై పట్టణానికి చెందిన విశ్వశాంతి విద్యాలయం విద్యార్థులు వినూత్న విశ్లేషణ జరిపి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంసాపత్రం సాధించారు.
పీహెచ్డీ అడ్మిషన్లకు యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించే అవసరం లేకుండా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) స్కోర్ ఆధారంగానే అడ్మిషన్లు కల్పించాలని యూనివర్సిటీ గ్రాంట
రాజస్థాన్లోని కోటాలో (Kota) విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక 19 ఏండ్ల విద్యార్థిని బలవన్మరణం చెందింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన సౌమ్య (Soumya).. ఓ హాస్టల్ ఉంటూ నీట్ (NEET)
ఫుట్ బోర్డు ప్రయాణం ప్రమాదకరమని తెలిసినా తప్పని పరిస్థితుల్లో విద్యార్థులు వేలాడుతూ వెళ్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని గొప్పలు చెబుతున్న ఆర్టీసీ సంస్థ గ్రామీణ ప్రాంతాలక�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అనాలోచిత నిర్ణయం వల్ల రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని వంద ఎకరాల స్థలంలో హైకోర్టు నిర్మాణం చేపట్టడం సిగ్గు చేటని, బుధవారం జరిగే శంకుస్థాప�