జేఈఈ మెయిన్ ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్స్ పూర్వ విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో మొదటి 100లోపు ర్యాంకుల్లో 17 ర్యాంకులు సాధించి సత్తా చాటారని ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంటర్ ఫలితాల్లో తేజస్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. రాష్ట్రస్థాయి మార్కులు సాధించి మరోసారి సత్తా చాటారని కరస్పాండెంట్ సీహెచ్ సతీశ్రావు పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లాకేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల (ఎస్వీజేసీ) విద్యార్థులు గురువారం విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విజయదుందుభి మోగించారు.
జేఈఈ మెయిన్స్ -2024 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించారని, కరీంనగర్ కీర్తిని ఇనుడింపజేశారని విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన సంతోషాన్ని పట్టలేక ఓ విద్యార్థి స్పృహ తప్పి పడిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగింది. పోస్టాఫీసులో కాంట్రా క్టు ఉద్యోగిగా పని చేస్తున్న సునిల్ కుమార్ కుమార
ఇంటర్-24 ఫలితాల్లో కరీంనగర్ శ్రీచైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయభేరి మోగించారని విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్లోని మెయిన్ క్యాంపస్లో ఏర్పా�
ఇంటర్ ఫలితాల్లో ట్రినిటీ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని విద్యాసంస్థల ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. కరీంనగర్లోని వావిలాలపల్లి కళాశాల ప్రాంగ ణం (ప్ర
ఎస్వీజేసీ కళాశాలల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఉన్నత స్థితికి చేరుకోవాలంటే విద్యే ఆయుధమని విద్యాసంస్థల డైరెక్టర్లు తెలిపారు. వావిలాలపల్లిలోని మెయిన్ క్యాంపస్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్య�
ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ రాష్ట్ర స్థాయిలోనే టాప్లో నిలిచింద. ఫస్టియర్ ప్రథమలో ఐదు, సెకండియర్లో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నది. మొదటి సంవత్సరంలో కరీంనగర్ జిల్లా నుంచి 15058 మంది పరీక్షకు
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు జయభేరి మోగించారు. రాష్ట్రస్థాయిలోనే అత్యుత్తమ మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. తమ విద్యార్థులు చారిత్రాత్మక విజయం సాధించారని విద్యాసంస్థల చైర్మన్ �
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఏయిడెడ్ పాఠశాలలకు (1 నుంచి 9వ తరగతి వరకు) బుధవారం నుంచి వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. చివరి రోజు మంగళవారం విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు.
రాష్ట్ర ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను విద్యాశాఖ పూర్తి చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యా�
రాష్ట్రంలో ఒకటి నుంచి 9వ తరగతి వరకు గల విద్యార్థులకు ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డులు ఇస్తారా? ఇవ్వరా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఇవ్వాలనుకుంటే గడువులోగా ఇవ్వడం కష్టంగానే కనిపిస్తున్నది.