మంగళవారం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో పాలమూరులోని గెలాక్సీ పాఠశాల విద్యార్థులు 10 జీపీఏ గ్రేడ్స్ సాధించారు. ఫ లితాలలో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించా రు.
పదో తరగతి ఫలితాల్లో మహబూబ్నగర్లోని లిటిల్ స్కాలర్స్ విద్యార్థులు సత్తా చాటారు. ఆరుగురు విద్యార్థులు 10జీపీఏ సాధించగా నలుగురు 9.8 జీపీఏ, 26మంది 9.7నుంచి 9.0 వరకు..
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో పాలమూరులోని రెయిన్బో పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. మన్హబింద్ మహమ్మద్, సయ్యద్ మిస్బాఉద్దీన్, అనిమిత్ ప్రీతం, మెతు కు శైలజ, అందె రోహిత్, ముసలి సాయికాంత్రెడ్డ
పది ఫలితాల్లో హైదరాబాద్కు నిరాశనే ఎదురైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాల్లో 30వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్లో మొత్తం 86.76 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలికలే ముందంజలో ఉన్నారు.
పదో తరగతి ఫలితాల్లో జనగామ జిల్లా 98.16 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానం సాధించింది. జిల్లావ్యాప్తంగా 6,692 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, ఇందులో 3,076 మంది బాలురు, 3,493 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యార�
రాష్ట్రంలో అకడమిక్ పరీక్షలు ముగిశాయి. ఇక ప్రవేశ పరీక్షల సీజన్ ప్రారంభం కానుంది. అయితే వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసేవారికి ఇప్పుడు కరెంట్ కోతల (Power Cuts) భయం పట్టుకున్నది.
కరెంటు, తాగునీటి కొరత ఉన్నదని ఉస్మానియా వర్సిటీ నుంచి విద్యార్థులను ఖాళీ చేసి ఇండ్లకు పంపడం అత్యంత హేయమైన, దుర్మార్గమైన చర్య అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చే�
అమెరికాలో పాలస్తీనా అనుకూల నిరసనలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. పలు యూనివర్సిటీల్లో భారత్ సహా వివిధ దేశాల విద్యార్థులు పాలస్తీనాకు సంఘీభావంగా, మద్దతుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
జిల్లా కేంద్రంలోని నాందేవ్వాడలో ఉన్న ఎస్టీ ప్రభుత్వ వసతి గృహంలో కుళ్లిన కూరగాయలతో వంట చేస్తున్నారని, నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు ఆదివారం ఆందోళన చేపట్టారు.
2025-26 అకడమిక్ సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడంపై విధివిధానాలు రూపొందించాలని సీబీఎస్ఈని కేంద్ర విద్యా శాఖ కోరిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
జేఈఈ మెయిన్ ఫలితాల్లో నారాయణ విద్యార్థులు 10 లోపు 6 అత్యుత్తమ ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించారని నారాయణ విద్యాసంస్థల ఎండీలు పీ సింధూరనారాయణ, పీ శరణినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
జేఈఈ మెయిన్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు ఆలిండియాలో 1, 3, 6,9 ర్యాంకులు సాధించి ప్రతిభ చూపారని శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు.