నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), నావల్ అకాడమీ (ఎన్ఏ)లో ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ ఇటీవల నిర్వహించిన రాత పరీక్షలో కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ సైనిక్ గురుకుల పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఉత్
ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం గురువారం ప్రారంభమైన తొలి రోజు ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగానికి (తెలంగాణ, ఏపీ కలిపి) 94.4శాతం విద్యార్థులు హాజరైనట్టు కన్వీనర్ డాక్టర్ డీన్కుమార్ తెలిపారు.
అమెరికాలోని యూనివర్సిటీ క్యాంపస్లు విద్యార్థుల నిరసనలతో దద్దరిల్లుతున్నాయి. పాలస్తీనా అనుకూల నినాదాలు మార్మోగుతున్నాయి. గాజా యుద్ధం పేరిట పాలస్తీనీయులను ఊచకోత కోస్తున్న ఇజ్రాయెల్పై ఆంక్షలు విధిం�
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఇటీవల విడుదల చేసిన ఐఎస్సీ, ఐసీఎస్ఈ పరీక్ష ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఒక ప్రకటనలో నిర్వాహకులు తెలిపారు. ఐసీఎస్ పరీక్షలో హెచ్పీఎస్ బాలికలు మూడు
మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయస్థాయి నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఖమ్మం నగరంలో ఐదు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.
“సీఎం రేవంత్రెడ్డి సిద్దిపేట జిల్లాను రద్దు చేసే కుట్ర చేస్తున్నాడు. మా జిల్లా ఊడపీకుతా అన్న నీకు మా జిల్లా ప్రజలు ఓట్లు వేయాలా? సిద్దిపేట ప్రజలారా ఆలోచించం డి.. మన జిల్లాలు తీసేస్తా అని, మన ఆత్మగౌరవ ప్రత�
అమెరికాలోని యూనివర్సిటీల్లో పాలస్తీనాకు అనుకూలంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనలను అడ్డుకునేందుకు వర్సిటీల్లోకి పోలీసులు ప్రవేశించడంతో పోలీసులు - విద్యార్థులకు మధ్య ఘర్షణలు తలెత్త�
పదో తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 135 మంది విద్యార్థులు 10 జీపీఏ, 139 మంది విద్యార్థులు 9.8 జీపీఏ, 113 మంది విద్యార్థులు 9.7 జీపీఏ సాధించారు.
పదో తరగతి ఫలితాల్లో పెద్దపల్లి ట్రినిటీ హైస్కూల్ విద్యార్థులు విజయభేరి మోగించారు. 29 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు కైవసం చేసుకున్నారు.
పది ఫలితాల్లో ఖమ్మం జిల్లా ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది. గత సంవత్సరంతో పోలిస్తే నాలుగు శాతం పెరిగింది. పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.
పదో తరగతి ఫలితాల్లోనూ బాలికలు సత్తా చాటారు. ఉత్తీర్ణత శాతంలో బాలురు వెనుకబడ్డారు. ఉమ్మడి జిల్లాలో 92 శాతానికి పైగా విద్యార్థులు పాసయ్యారు. మంగళవారం వెల్లడైన టెన్త్ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా రాష్ట్ర �
మహబూబ్నగర్లోని అపెక్స్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో విజయ దుందుభి మోగించారు. 13మంది విద్యార్థులు (వీ.తేజస్విని, సుమయ్యముస్కాన్, వీ.యశస్విని, ఏ. సహర్ష, ఎం.నరహరి, లిజా మహిన్, జీ. సాయిచరణ్, ఆర్.గ�