ఏడాది నుంచి భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని, వెంటనే ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేస్తూ అనంతారం జడ్పీహెచ్ఎస్ ఎదుట విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు.
‘పెండింగ్ ఉన్న రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంకెప్పుడిస్తరు?. బకాయిలు చెల్లించకుండా 14లక్షల మంది పేద విద్యార్థులతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నది’ అని విద్యార్థులు మండిపడ్డారు
ఆశ్రమ పాఠశాల, గురుకులాల్లో అధికారుల నిర్లక్ష్యంతో అందులోని పేద విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. చదువుల సంగతి ఎలా ఉన్నా కనీసం కడుపునిండా అన్నం తినలేని పరిస్థితి నెలకొన్నది. వసతి గృహాల్లో నెలకొన్న దుస్�
MG University | మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో మంగళవారం అర్ధరాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. బాలికల హాస్టల్లో గత కొంతకాలంగా తాగునీరు, వినియోగ నీటి సమస్యలు తీవ్రంగా కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ డిమాండ్ చేశారు. నోటిఫికేషన్లు విడుదల చ�
KU Hostel | కాకతీయ యూనివర్సిటీ (కేయూ) హాస్టల్ మెస్లో ఆదివారం ఉదయం విద్యార్థులకు అందించిన ఉప్మాలో పురుగులు కనిపించడం కలకలం రేపింది. టిఫిన్లో పురుగులు గుర్తించిన విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యూని�
OSD Post | కాకతీయ యూనివర్సిటీ లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పోస్టు నుంచి వెంకట్రామిరెడ్డిని తొలిగించాలని పరిశోధక విద్యార్థులు సుమన్, తిరుపతి, రాజారాం డిమాండ్ చేశారు.
Basara IIIT | బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం విద్యార్థిని మల్లిపూడి తేజస్విని మృతిపై తోటి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మంగళవారం రాత్రి వీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. వీసీ రావాలంటూ ఆయన గెస్ట్హౌ�
‘పురుగుల అన్నం తినలేకపోతున్నాం.. భోజనం నాణ్యత లేకుండా వండుతున్నారు.. అడిగితే టార్గెట్ చేసి బూతులు తిడుతున్నారు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయా లి’.. అంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు. బుధవారం నాగర్కర్న
ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకుల కొరతపై విద్యార్థులు నిరసన తెలిపారు. తక్షణమే అధ్యాపకులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తమకు పాఠాలు చెప్పేందుకు అధ్యాపకులు లేరని ఆరోపిస్తూ ఓయూ పరిపాలనా భవనం ఎదుట ధర్నా
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ శనివారం కలెక్టరేట్ ఎదుట విద్యార్థినులు మౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ 2022లో మహబూబాబాద్