సకాలంలో బస్సులు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు బీర్కూర్లో బుధవారం ధర్నాకు దిగారు. బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కిష్టాపూర్ గ్రామ విద్యార్థులు బీర్కూర్-పొ�
Nagarkurnool | రాష్ట్రంలో హాస్టళ్లలో కనీస వసతుల కోసం కూడా విద్యార్థులు వీధిన పడి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా నాగర్కర్నూల్ వెల్దండ మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహం విద్యార్థులు(Students protest) రో�
పెండింగ్లో ఉన్న రూ.7,500కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాయికుమార్, జిల్లా కన్వీనర్ అర్జున్ డిమాండ్ చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్ర�
ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు.
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ పట్టణ కార్యదర్శి శివప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం మహబూబ్నగర్లోని తెలంగా ణ చౌరస్తాలో విద్యార్థులు నిరసన చే�
Bhuvanagiri | కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థులు(Students protest) సమరశంఖం పూరిస్తున్నారు. పెండింగ్ స్కాలర్షిప్స్(Scholarships), ఫీజు రీయింబర్స్మెంట్పై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలతో కలిసి ఉద్యమిస్తున్నారు. తాజాగా
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ, బీఈడీ తదితర కోర్సులకు సంబంధించి రూ.7700 కోట్ల బోధనా రుసుములు, ఉపకార వేతనముల బకాయీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏ
ప్రైవేటు డిగ్రీ కాలేజీలు, విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు పెండింగ్ పడ్డాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే 78 ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు రూ.232 కోట్లు రావాల్సి ఉంది.
Student Records Videos | కాలేజీ అమ్మాయిల వీడియోలను ఒక స్టూడెంట్ రికార్డ్ చేశాడు. టాయిలెట్లో రహస్యంగా ఉంచిన మొబైల్ ద్వారా ఈ చర్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్�
Shadnagar | రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ బడులు ఎక్కడ చూసినా సమస్యల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాయి.
న్యాయ విద్యాలయంలోనే సరైన న్యాయం జరగడం లేదని విద్యార్థులు విమర్శించారు. విద్యార్థులందరికీ సమాన హక్కులు, సౌకర్యాలు కల్పించాలంటూ గురువారం నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలోని అడ్మినిస్ట్రేషన్ ఎదుట ప్ల కా
కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ వైద్య విద్యార్థులు, వైద్యు లు రోజుకో రీతిలో నిరసనలు చేపడుతున్నారు. మంగళవా రం ప్రభుత్వ మెడికల్ విద్యార్థులు తరగతులను బహిష్కరించి కళాశాల ఎదుట బైఠాయిం
నిజాం కళాశాలలోని గర్ల్స్ హాస్టల్ను వంద శాతం యూజీ విద్యార్థినులకే కేటాయించాలంటూ.. సోమవారం సైతం విద్యార్థులు ఆందోళన చేశారు. తొలుత చింతచెట్టు వద్ద నిరసన తెలిపిన విద్యార్థులు.. తమకు న్యాయం చేయాలంటూ.. రోడ్డ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహంలో రెండు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన హెచ్ఎం పార్వతి తమకు వద్దంటూ విద్యార్థినులు సోమవారం ఆందోళన చేపట్టారు.