జిల్లాలోని కొన్ని ప్రైవేట్ ఇంటర్ కళాశాలలకు అఫిలియేషన్ రెన్యువల్ కాకపోవడం అ యోమయానికి గురిచేస్తోంది. ఇప్పటికే ఆయా కళాశాలలు ముందస్తు ప్రవేశాలు(ఆఫ్లైన్లో) తీసుకొని ఉండడంతో విద్యార్థులతోపాటు తల్లి
చేవెళ్ల పట్టణ కేంద్రంలోని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులకు గత మూడు నెలలుగా స్టైఫండ్ ఇవ్వడం లేదని సోమవారం కళాశాల ముందు ధర్నా నిర్వహించారు.
ప్రైవేటు వైద్య కళాశాల్లో ఇంటర్న్స్, పీజీ విద్యార్థులకు ైస్టెపెండ్ చెల్లించాలని శనివారం రాష్ట్రవ్యాప్తంగా వైద్య విద్యార్థులు నల్లబ్యాండ్లు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణ ‘జూడా’ల పిలుపు మేరకు చల్మెడ
కాకతీయ యూనివర్సిటీలో పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కేయూ పరిపాలనా భవనం ఎదుట ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగినప్పటికీ అధ�
కంచె గచ్చిబౌలి భూములపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) విద్యార్థిలోకం భగ్గుమన్న ది. వారి పోరాటానికి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సం�
పచ్చని వాతావరణం. పక్షుల కిలకిలరావాలు, వన్యప్రాణులు సంచారం. లక్షలాది మొక్కలు, అంతకు మించిన అరుదైన రాతిశిలాజ సంపదకు నిలయమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు రణరంగంగా మారింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (HCU) ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్నది. వర్సిటీలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం విక్రయించవద్దని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈనేపథ్యంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పో�
ఉగాది పండుగ పూట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగంలా మారింది. వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లో ఆదివారం వందలాదిగా మోహరించిన పోలీసులు విద్యార్థులపై లాఠీ దెబ్బలతో విరుచుకుపడి దాదాపు 200 మందిని అరెస్
ఉగాది పర్వదినాన గచ్చిబౌలిలోని హైదరాబాద్ ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీలోని 400 ఎకరాల భూమిని వేలం వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిన భూమిని చదును చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈస్ట్ పోలీసులను మ�
Panjab University Stabbing | యూనివర్సిటీలో జరిగిన మ్యూజిక్ కాన్సర్ట్లో విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ సంఘటనలో ఒక విద్యార్థి మరణించాడు. మరో నలుగురు గాయపడ్డారు.
జగిత్యాల జిల్లా కోరుట్లలోని అల్లమయ్య గుట్ట్ట ప్రభుత్వ మహిళా అగ్రికల్చర్ డిగ్రీ కళాశాల విద్యార్థినులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పట్టణంలోని వేములవాడ రోడ్డు ప్రధాన రహదారిపై బైఠాయ�
స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే వి డుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి అరవింద్స్వామి డిమాండ్ చేశారు. సో మవారం విద్యార్థులతో కలిసి జి ల్లాకేంద్రంలో కలెక్టరేట్