విద్యార్థులు, యువత ఒత్తిడికి తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కేవలం ఒక మంత్రి పదవి కోల్పోయిన ఘటన మాత్రమే కాదు. గత 12 ఏండ్లలో భారీ ప్రజా ఉద్యమాల ఒత్తిడితో మోదీ ప్రభుత్వం వె�
నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో నెలకొన్న ఒత్తిడి కారణంగా కేంద్ర మంత్రి పదవికి శనివారం రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్(57) గత కొన్నేండ్లుగా బీజేపీలో అత్యంత కీలకమైన నాయకులలో ఒకరిగా ఎదిగారు. ఆయన మొదట ఒక సమ
NTA | విద్యార్థుల దెబ్బకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. నీట్ యూజీ 2026 పరీక్షలో జరిగిన లీకేజ్పై జంతర్ మంతర్లో నిరసలు కొనసాగిస్తున్న విద్యార్థుల డిమాండ్లకు అంగీకరించిన కేంద్రం.. నేషనల్
Dharmendra Pradhan | కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని విద్యార్థులు తేల్చి చెప్పారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోసం సీజేపీ ఆధ్వర్యంలో జ�
Bandi Sanjay | ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో విద్యార్థుల ముసుగులో అరాచకవాదులు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల
KTR | వాట్సాప్ యూనివర్సిటీకి, ఇన్స్టాగ్రామ్ జనరేషన్కు పంచాయతీ పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మీ పోరాటం ఈ ఒక్క ధర్నాతోనే.. నిరసనతోనే ముగించవద్దని సూచించారు.
KTR | దేశంలోని ప్రస్తుత పరిస్థితుల పట్ల జెన్జీ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో 25 రోజులుగా ఏ పార్టీ, ఏ జెండా లేకుండా పోరాటం చేస్తున్నారని తెలిపారు.
Students Protest | హింసాత్మక నిరసనల్లో పాల్గొన్న వారిపై కఠిన వైఖరిని అవలంబించేందుకు ఢిల్లీ పోలీసులు సంసిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉన్న చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడంతోపాటు అల్లర్లలో పాల్గొన్నట్లు తేలిన వ్యక్తు�
Students Protest | బయటకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పిన హైదరాబాద్ యువతి ఏకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన వద్దకు వెళ్లి పాల్గొనడం ఆశ్చర్యపరిచింది.
Students Protest | జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఆహారం ఎలా? అర్ధాకలితోనే వారు నిరసన కొనసాగిస్తున్నారా? అన్న సందేహం అందరికీ రావడం సహజం. అయితే అక్కడి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
Rahul Gandhi | నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేస్తున్న నిరసనలపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.