ఒడిశాలోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ)లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ప్రకృతి లంసల్ ఆదివారం అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె తన హాస్టల్ గదిలో ఆత్మహత్
Asifabad | కాంగ్రెస్ పాలనో అన్ని వర్గాల ప్రజల నుంచి నిరసన, ప్రదర్శనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆసిఫాబాద్లోని (Asifabad) కళాశాలలో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం మెడికల్ కళాశాల(Medical college) విద్యార్థులు
BPSC Protest | బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) నిర్వహించిన 70వ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (సీసీఈ) తిరిగి నిర్వహించాలని ఆదివారం చేపట్టిన ప్రదర్శన హింసాత్మకంగా మారింది.
“మా టీచర్లే మాకు కావాలి.. డిప్యూటేషన్ టీచర్లు వద్దు’ అంటూ కసూర్బాగాంధీ పాఠశాలల విద్యార్థులు శనివారం నిరసనలు చేపట్టారు. సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులు గత కొన్�
గతంలో బాసర ట్రిపుల్ ఐటీలో జరిగిన ఓ ఘటన నేపథ్యంలో అప్పట్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్రెడ్డి ట్రిపుల్ ఐటీలోకి వెళ్లేందుకు అప్పట్లో ఓ రైతు సాయపడ్డాడు.
బడుగు, బలహీనవర్గాలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన గురుకులాలపై పర్యవేక్షణ కరువవుతున్నది. ఏడాది క్రితం వరకు సాఫీగా నడిచినా ఆ పాఠశాలల్లో.. ఇప్పుడు అంతా అస్తవ్యస్తంగా మారుతున్నది.
కొత్తగా వచ్చిన సిబ్బందిని వెనక్కి పంపించాలంటూ దోమకొండ మండలంలోని కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థినులు శుక్రవారం ఆందోళనకు దిగారు. బీబీపేట కేజీబీవీ నుంచి స్పెషల్ ఆఫీసర్, మరో ముగ్
సకాలంలో బస్సులు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు బీర్కూర్లో బుధవారం ధర్నాకు దిగారు. బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కిష్టాపూర్ గ్రామ విద్యార్థులు బీర్కూర్-పొ�
Nagarkurnool | రాష్ట్రంలో హాస్టళ్లలో కనీస వసతుల కోసం కూడా విద్యార్థులు వీధిన పడి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా నాగర్కర్నూల్ వెల్దండ మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహం విద్యార్థులు(Students protest) రో�
పెండింగ్లో ఉన్న రూ.7,500కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాయికుమార్, జిల్లా కన్వీనర్ అర్జున్ డిమాండ్ చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్ర�
ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు.