Bangladesh | బంగ్లాదేశ్లో విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసన హింసాత్మకంగా మారింది. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో కోటా రద్దు చేయాలన్న డిమాండ్తో గత నెలలో మొదలయ్యాయి. చివరకు ఈ నిరసనలు ప్రభుత్వ వ్యతిరేకంగా మార
Students protest | ఢిల్లీలోని సివిల్స్ కోచింగ్ సెంటర్ సెల్లార్లో నీళ్లు నిండి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విద్యార్థి లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విద్యార్థులు భారీ సంఖ్యలో కరోల్బాగ్ మ�
ఆరు నెలలుగా కరెంట్ సరిగ్గా ఉండటం లేదంటూ నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం జకినాలపల్లి సబ్స్టేషన్ ఎదుట ఊర్కొండపేట గ్రామస్థులు, రైతులు ఊర్కొండపేట మాజీ సర్పంచ్ కృష్ణాగౌడ్ ఆధ్వర్యంలో గురువారం సబ్�
రాష్ట్రంలో ఎగిసిన నిరుద్యోగ ఉద్యమ సెగ ఢిల్లీని తాకింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగాలు భర్తీ చేయాలన్న డిమాండ్తో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్మం
కొందరు రాజకీయ నాయకులు డబ్బు ఖర్చు చేసి నిరుద్యోగులతో కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్నారని, దీని వెనుక రాజకీయ ప్రోద్బలం ఉన్నదని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆరోపించారు.
నిరుద్యోగులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉ న్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. పరీక్షలను వాయిదా వేయాలని కొందరు, వద్దని మ రికొందరు అంటున్నారని పేర్కొన్నారు.
‘రేవంత్రెడ్డి సీఎం పదవికి అనర్హుడు. నిరుద్యోగుల కోర్కెలను నెరవేర్చకపోతే, వెంటనే సీఎం పదవి నుంచి దిగి పోవాలి. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఇదే భావిస్తున్నారు’ అని కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్�
సూర్యాపేటలోని బాలెంల సాంఘిక సంక్షే మ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నారని రెండ్రోజుల నుం చి ఆందోళన చేపట్టిన విద్యార్థినులు.. శనివా రం ప్రిన్సిపాల్ రూమ్లో 4 బీరు బాటిళ్లు కనిప
గత ప్రభుత్వ హయాంలో మమ్ములను రోడ్డెక్కించారు.. ఉద్యోగాల కోసం రెచ్చగొట్టారు.. తీరా మీకు ఉద్యోగాలు (పదవులు) రాగానే మమ్మల్ని నడిరోడ్డుపై వదిలేశారు.. మా ఉద్యోగాల సంగతేంటి? అంటూ పాలక కాంగ్రెస్పై నిరుద్యోగ యువత �
అది లక్షలాది మందికి ప్రోణం పోసిన దవాఖాన.. నిత్యం వందలాది మంది పేదలకు ఉచిత వైద్యసేవలందించే వర ప్రదాయిని.. కానీ, నేడు పోలీసుల బూట్ల చప్పుళ్ల నడుమ బందీఖానగా మారింది..
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీలో(Osmania University)అర్ధరాత్రి తాగడానికి, వాడుకోవడానికి నీళ్లు(Students protest) కూడా లేవని రోడ్డు మీద బైఠాయించి విద్యార్థులు ఆందోళన(Water problem) చేపట్టారు.
సీఎం సార్.. తమ పాఠశాలలో నెలకొన్న టాయిలెట్లు, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థినులు సీఎం రేవంత్రెడ్డికి పోస్టు కార్డులు �