నిరుద్యోగులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉ న్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. పరీక్షలను వాయిదా వేయాలని కొందరు, వద్దని మ రికొందరు అంటున్నారని పేర్కొన్నారు.
‘రేవంత్రెడ్డి సీఎం పదవికి అనర్హుడు. నిరుద్యోగుల కోర్కెలను నెరవేర్చకపోతే, వెంటనే సీఎం పదవి నుంచి దిగి పోవాలి. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఇదే భావిస్తున్నారు’ అని కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్�
సూర్యాపేటలోని బాలెంల సాంఘిక సంక్షే మ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నారని రెండ్రోజుల నుం చి ఆందోళన చేపట్టిన విద్యార్థినులు.. శనివా రం ప్రిన్సిపాల్ రూమ్లో 4 బీరు బాటిళ్లు కనిప
గత ప్రభుత్వ హయాంలో మమ్ములను రోడ్డెక్కించారు.. ఉద్యోగాల కోసం రెచ్చగొట్టారు.. తీరా మీకు ఉద్యోగాలు (పదవులు) రాగానే మమ్మల్ని నడిరోడ్డుపై వదిలేశారు.. మా ఉద్యోగాల సంగతేంటి? అంటూ పాలక కాంగ్రెస్పై నిరుద్యోగ యువత �
అది లక్షలాది మందికి ప్రోణం పోసిన దవాఖాన.. నిత్యం వందలాది మంది పేదలకు ఉచిత వైద్యసేవలందించే వర ప్రదాయిని.. కానీ, నేడు పోలీసుల బూట్ల చప్పుళ్ల నడుమ బందీఖానగా మారింది..
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీలో(Osmania University)అర్ధరాత్రి తాగడానికి, వాడుకోవడానికి నీళ్లు(Students protest) కూడా లేవని రోడ్డు మీద బైఠాయించి విద్యార్థులు ఆందోళన(Water problem) చేపట్టారు.
సీఎం సార్.. తమ పాఠశాలలో నెలకొన్న టాయిలెట్లు, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థినులు సీఎం రేవంత్రెడ్డికి పోస్టు కార్డులు �
భవిష్యత్తుకు భరోసానిచ్చేలా వ్యవసాయ వర్సిటీ ఉండాలని.. ఆ భూములను ఇతర నిర్మాణాలకు ఇవ్వొద్దని నినదించిన విద్యార్థి నాయకురాలిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా కర్కశంగా ప్రవర�
వ్యవసాయ వర్శిటీ భూముల వ్యవహారంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న సంఘటనపై పోలీసులు స్పందించారు. విద్యార్థినిని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిన ఘటనలో సంబందిత సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు విచారణ జరుపుతా�
ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన యూనివర్సిటీ... ఈ రెండు వ్యవసాయానికి రెండు కండ్లు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తరువాత సాగు కొత్త పుంతలు తొక్కడం కీలక భూమిక పోషిం
సోమవారం యూనివర్సిటీ పరిపాలనా భవనం వద్ద జరిగిన భారీ నిరసనలో ఒక విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన యూనివర్సిటీ క్యాంపస్లో కలకలం రేపింది.
బెంగళూరు: బీజేపీ పాలిత కర్ణాటకలో మరో వివాదం రాజుకుంది. బెంగళూరు యూనివర్సిటీలోని జ్ఞాన భారతి క్యాంపస్లో గణేష్ ఆలయం నిర్మించేందుకు కార్పొరేషన్ పనులు చేపడుతోంది. అయితే వర్సిటీ విద్యార్థులు, లెక్చలర్లు