పాట్నా: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పూర్వ కాలేజీలో చేదు అనుభవం ఎదురైంది. గో బ్యాక్ అంటూ విద్యార్థులు నిరసన తెలిపారు. జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, పాట్నా యూనివర్సిటీకి కేంద్ర హో�
హైదరాబాద్ : బాసర ట్రిపుల్ ఐటీకి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం సాయంత్రం బయల్దేరారు. విద్యార్థులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చించనున్నారు. మంత్రి సబిత వెంట విద్యాశాఖ కార్యద�
లక్నో: ఉత్తరప్రదేశ్ వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్యూ)లో ఇఫార్ విందు ఏర్పాటు చేయడంపై కొందరు విద్యార్థులు నిరసన చేపట్టారు. మహిళా మహావిద్యాలయంలో బుధవారం జరిగిన ఇఫ్తార్ విందులో వైస్ ఛాన్�
చెన్నై: తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్శిటీ విద్యార్థులు 90 శాతం మంది పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. సుమారు 5000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 500 మంది పాస్ కాగా 4500 మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అ