పశ్చిమ బెంగాల్లో తరగతి గదిలో అందరి సమక్షంలో ఒక మహిళా ప్రొఫెసర్ తన విద్యార్థిని వివాహం చేసుకుంటున్న దృశ్యం సంచలనం సృష్టించింది. దండలు మార్చుకోవడం, ఏడడుగులు నడవడం వంటివి సైతం ఆ వీడియోలో ఉండటంతో యూనివర్�
Professor Marrys Student | ఒక మహిళా ప్రొఫెసర్, స్టూడెంట్ కలిసి క్లాసులో పెళ్లి చేసుకున్నారు. వివాహ తంతుకు సంబంధించిన అన్ని ఆచారాలను వారు పాటించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై విమర్శలు రావ�
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్టీ గురుకుల హాస్టల్లో ఆదివారం ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా, సోమవారం ఎస్సీ హాస్టల్లో స్టూడెంట్ మరణించాడు. సోమవారం ఉదయం వనపర్తి జిల్లా
Monkeys push Girl off roof | మేడపై చదువుతున్న బాలికపై కోతులు దాడి చేశాయి. భయంతో ఆమె మేడ అంచు వద్దకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఒక కోతి ఆ బాలికను తోసేసింది. కింద పడిన ఆమె తీవ్రంగా గాయపడి మరణించింది.
IIM-Bangalore student | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) విద్యార్థి అర్ధరాత్రి వేళ స్నేహితులతో కలిసి తన పుట్టిన రోజు జరుపుకున్నాడు. కేక్ కట్ చేసి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత హాస్టల్కు తిరిగి వ
వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ నెల 10న కిచిడీ తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాగా, వారిని హాస్టల్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు.
తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆహారం వికటించి అస్వస్థతకు గురైన పది మంది విద్యార్థినుల్లో 9 మందిని తాండూరు జిల్లా దవాఖానకు, మరొక విద్యార్థిని నీలావతిని హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానకు శుక్రవారం తరలించార
Student Stabs Teacher | కాలేజీకి మొబైల్ ఫోన్లు తెచ్చిన విద్యార్థుల నుంచి టీచర్ వాటిని స్వాధీనం చేసుకున్నాడు. ఒక జూనియర్ ఇంటర్ విద్యార్థి దీనిపై కక్షగట్టాడు. మూడు రోజుల తర్వాత కత్తితో దాడి చేసి ఆ టీచర్ను పొడిచాడ�
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యాలయంలో మరే సొసైటీలో, మరో ప్రభుత్వ కార్యాలయంలో లేని కొత్త నిబంధనలు అమలవుతున్నాయి. విజిటింగ్ అవర్స్ను మార్చి కేవలం సోమవారం ఒక్కరోజుకే పరిమితం చేశ
ఎస్టీ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గూడూరు బాలుర ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఈసం రుత్విక్ ఆరో తరగతి చదువ�
ఇష్టారీతిన, మొండిగా ప్రవర్తిస్తున్న విద్యార్థిని మందలించిన ప్రిన్సిపాల్ దారుణ హత్యకు గురయ్యారు. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఉన్న ధమోరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ దారుణం జరిగింది.
Student Shoots Principal Dead | స్కూల్ ప్రిన్సిపాల్ను ఒక విద్యార్థి కాల్చి చంపాడు. ఆ తర్వాత మరో విద్యార్థితో కలిసి ఆయన బైక్పై పారిపోయాడు. కాల్పుల శబ్దానికి స్కూల్లోని టీచర్లు, స్టూడెంట్లు భయాందోళన చెందారు.
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నా మంత్రులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రెండు రోజులుగా నిర్మల్ �