వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో సీటు పొందేందుకు మహారాష్ట్రకు చెందిన విద్యార్థిని యత్నించింది. ఆమెకు 5 లక్షల ర్యాంకు వస్తే, 50 వేలు వచ్చినట్టు మార్పిడి చేయించింది. సర్టిఫికెట్ల వెర
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే కొందరు కుట్రతో అడ్డుకోవాలని చూస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. నియామక ప్రక్రియలో ఎలాంటి సమ
Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏం సమస్య వచ్చిందో తెలియదు కానీ ఓ విద్యార్థిని ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన దుండిగల్ పీఎస్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే
Minister Errabelli | చదువుతోనే సమాజంలోని సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని పంచాయతీరాజ్ శాఖ ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెర్కవేడు గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి పసుల ర�
మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాలో ఉన్న ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో (Residential School) దారుణం చోటుచేసుకున్నది. పాఠశాలలో 13 ఏండ్లలో బాలుడిపై ప్యూన్ లైంగికదాడికి (Sexually assaulted) పాల్పడ్డాడు.
Rajasthan's Kota | ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్లోని కోటా (Rajasthan's Kota)లో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీహార్లోని గయకు చెందిన 18 ఏండ్ల వాల్మీకీగా మృతుడ్ని గుర్తించారు.
నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ) మండల కేంద్రానికి చెందిన ఝాన్సీ స్మార్ట్ హెల్మెట్ రూపొందించి అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికైంది. సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఝాన్సీ ఆ
జాతీయ స్థాయి మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నీట్.. తమిళనాడుకు చెందిన ఓ కుటుంబంలో విషాదం నింపింది. నీట్లో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడగా, కుమారుడి మరణాన్ని తట్టుకోలేని విద్యా�
student suicide | దేశంలోని అగ్రశ్రేణి ఇంజినీరింగ్, వైద్య కళాశాలల్లో ప్రవేశం, ఉన్నత ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ప్రముఖ కోచింగ్ హబ్ అయిన రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి మరణించాడు. తండ్ర
సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఐఐటీ హైదరాబాద్లో ఓ విద్యార్థిని సోమవారం రాత్రి ఫ్యాన్కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నది. ఒడిశా రాష్ట్రం బర్మాహరాజర్ జిల్లా, సొన్పుర్డుంగిరి గ్రామానికి చెంది�
శాస్త్ర సాంకేతికతతో ప్రతి విద్యార్థి నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని వెంకటాపూర్లో ఉన్న అనురాగ్ యూనివర్స�
వైద్య విద్యలో సీటు సంపాదించాలనే మానసిక ఒత్తిడిని తట్టుకోలేక మరో విద్యార్థి తనువు చాలించాడు. నీట్ కోచింగ్కు చిరునామాగా మారిన రాజస్థాన్లోని కోటాలో ఈ ఘటన జరిగింది. కోటాలో కోచింగ్ తీసుకుంటున్న ఉత్తరప్