ఈ నెల 24న గురుకుల భవనంపై నుంచి పడిన డిగ్రీ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి సంఘాలనేతలు ఆందోళనకు దిగారు.
Odisha Beach: ఒడిశా బీచ్లో 20 ఏళ్ల యువతిపై పది మంది అత్యాచారం చేశారు. ఆ ఘటనలో నిందితుల్ని అరెస్టు చేశారు. లవర్ను కట్టేసి ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు.
ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు ఎంఈఓ కొమరయ్యకు వినతిపత్రం అందించారు. డివిజన్ కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో శుక్రవారం ప్రవేట్ పాఠశాల ఆగడాలను అధ�
సీఎం రేవంత్ బీజేపీ స్కూ ల్లో డ్రాపౌట్ స్టూడెంట్గా దారి తప్పారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో ఆయన మీడియాతో మాట్లాడు తూ.. బీజేపీ స్కూల్లో దేశం, జాతీయవాదం ఉంటాయని తెల
వేములవాడలోని ప్రైవేట్ విద్యాసంస్థలు పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి నగదు దండుకుంటూ దోపిడీ పాల్పడుతున్నారని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు పోతు అనిల్ కుమార్ ఆరోపించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి నెరువట్ల చేతన్ జాతీయ ఉపకార వేతనం కోసం ఎంపికయ్యాడు. ఈ విద్యార్థికి తొమ్మిది నుంచి ఇంటర్ వరకు ప్రతీ ఏ
పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనంలో బోర్డు అధికారుల తప్పిదంతో ఓ విద్యార్థినికి అన్యాయం జరిగిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు..రెండు కాదు... ఏకంగా 20 మార్కులను ఆ విద్యా�
అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ విజేతగా హైదరాబాద్ మూలాలున్న ఇండియన్ అమెరికన్ విద్యార్థి ఫైజన్ జకీ (13) నిలిచాడు. గురువారం రాత్రి జరిగిన 2025 స్క్రిప్స్ నేషనల
జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన బోధన్ మండలం సంగం గ్రామానికి చెందిన భానోత్ చందుకు విశ్రాంత ఎంఈఓ బాలగంగాధర్ తనవంతు సాయాన్ని అందజేశారు. ఇటీవల మెదక్ లో నిర్వహించిన సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీల్�
ఐదో తరగతి చదువుతున్న బాలికపై విద్యార్థిని నేర్పించాల్సిన కీచక టీచర్ పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు వచ్చింది. మెట్పల్లి డివిజన్ పరిధిలో ఓ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్ నేరెడ్మెట్ పరిధిలో విషాదం నెలకొంది. ఫోన్ ఎక్కువగా చూడకుండా, చదువుపై శ్రద్ధ పెట్టాలని తల్లిదండ్రులు మందలించడంతో ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. తమ ఇంటిపై ఉన్న రేకుల షెడ్డులో ఉరివేసుకు
బిబిపేట మండలంలోని జనగామ గ్రామానికి చెందిన మంగలి అఖిల అదే గ్రామానికి చెందిన విద్యాదాత, ప్రముఖ వ్యాపారవేత్త సుభాష్ రెడ్డి సహకారంతో విద్యలోనూ క్రీడల్లోనూ రాణిస్తూ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస�