మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. బీహార్ రాష్ట్రంలోని హుంగాబాద్ జిల్లాకు చెందిన రోణక్రాజ్ (20) జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్లోని ఎన్మిమ్స్ యూన�
Student Murder | ఇన్స్టాగ్రామ్లో ఒక యువతితో వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రియుడు, మరికొందరు కలిసి ఒక విద్యార్థిని కిడ్నాప్ చేశారు. అతడ్ని కొట్టి చంపారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లు, కాలేజీలు కోర్సు ముగిసిన తర్వాత తమ అనుబంధ దవాఖానల్లో పనిచేయాలని విద్యార్థులతో బాండ్లు రాయించుకోవద్దని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్(ఐఎన్సీ) ఆదేశించింది.
గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నది. గురుకుల సిబ్బంది చేయాల్సిన పనిని విద్యార్థులతో చేయించడంతో ఆటో నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మద్నూర్ మండలం కొడిచెరకు చెందిన కావస్కర్ సంగీత (
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు సౌకర్యాలు ఉన్నాయని, విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు రెగ్యులర్ గా రావాలని కోటగిరి సర్పంచ్ బర్ల మధూకర్ అన్నారు.
రామగుండం నగర పాలక సంస్థ 2026 నూతన పాలకవర్గానికి త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో గోదావరిఖనికి చెందిన ఓ విద్యార్థి యువజన నాయకుడు కారెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
seniors assault Junior | జూనియర్ విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడ్డారు. అతడ్ని కొట్టడంతోపాటు జట్టు కత్తిరించాలని బలవంతం చేశారు. బాధిత విద్యార్థి ఫిర్యాదుతో కాలేజీ ర్యాగింగ్ నిరోధక కమిటీ దర్యాప్తు చేపట్టి
Bengaluru : విద్య నేర్పి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఆదర్శంగా నిలవాల్సిన లెక్చరర్లు, ప్రిన్సిపల్ కలిసి ఒక విద్యార్థిని వేధించారు. దీంతో డాక్టర్ కావాల్సిన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. కలర్, ముఖం బాగా లేదని వేధిం�
బీజీపీ పాలిత రాజస్థాన్లో దారుణం జరిగింది. బికనీర్ జిల్లాలో ఓ 12వ తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసిన కొందరు వ్యక్తులు కదులుతున్న కారులో ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నానాసర్ ప్రాంతంల�
ఎదిగిన బిడ్డ చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని కష్టపడి చదించిన ఆ తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్న ఆ విద్యార్థిని ఒక్కసారి ఇంట్లో కుప్పకూలి అపస్మారకస్థిత�
New Delhi: ఢిల్లీలో మరో దారుణ ఘటన జరిగింది. 11వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని కొందరు స్థానిక మైనర్లు కొట్టి చంపారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో జరిగింది.
IIT Hyderabad: ఐఐటీ హైదారాబాద్ లో బీటెక్ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ అనే 21 ఏళ్ల యువకుడు ఈ ఘనత సాధించాడు. ఇంకా ఇంజనీరింగ్ పూర్తి కాకుండానే అతడు ఈ ఘనత సాధించాడు.
కూచిపూడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో శ్రేష్ఠ కిడ్స్ పాఠశాల విద్యార్థినీ అత్యుత్తమ ప్రతిభ కనబర్చినట్లు పాఠశాల కరస్పాండెంట్ క్రాంతికుమార్, ప్రిన్సిపాల్ బిందు సోమవారం తెలిపారు.
గురుకులాల్లో ఒకప్పటి పరిస్థితులకు భిన్నంగా మారుతున్నాయి. ఒక్కప్పుడు చదువులకు నిలయంగా ఉన్న గురుకులాలు నేడు అందుకు భిన్నంగా దాడులకు నిలయంగా మారుతున్నాయి. ఇక్కడ చదువులేమో గాని దాడులకు, ప్రాణాలకు వసతి లేక