గంజాయితో పట్టుబడిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామానికి చెందిన కోరండ్ల రఘువర్ధన్రెడ్డి అనే యువకుడు లార�
Student Jumps From School Building | ఒక విద్యార్థి స్కూల్కు మొబైల్ ఫోన్ తీసుకువచ్చాడు. స్కూల్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ప్రిన్సిపాల్ మందలించాడు. దీంతో ఆ విద్యార్థి 52 సార్లు సారీ చెప్పాడు. ఆ తర్వాత పరుగెత్తి స్కూల్ బిల్డ
Student Creates AI Teacher | ఒక కాలేజీ విద్యార్థి ఏఐ టీచర్ను తయారు చేశాడు. ఈ రోబో టీచర్ ప్రతిభను క్లాస్రూమ్లో ప్రదర్శించాడు. ఆ స్టూడెంట్ అడిగిన ప్రశ్నలకు ఏఐ టీచర్ సమాధానం చెప్పింది. భవిష్యత్తులో బ్లాక్ బోర్డుపై రా�
ఖో-ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో పెద్దపల్లి మండలం అప్పన్నపేటకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని పంబాల అశ్విత ఎంపికైంది.
Student Suicide Over Hindi-Marathi Row | ఒక విద్యార్థి లోకల్ ట్రైన్లో కాలేజీకి బయలుదేరాడు. అతడు హిందీలో మాట్లాడటంపై కొందరు వ్యక్తులు గొడవపడ్డారు. మరాఠీలో మాట్లాడకపోవడంపై ఆ యువకుడిని కొట్టారు. తీవ్ర మనస్థాపం చెందిన ఆ విద్యార్�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏడో తరగతి విద్యార్థిని కిడ్నాప్ కు యత్నించాలని ఘటనపై పోలీసు బృందాలు దర్యాప్తు చేపట్టాయి. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో నగర సీఐ శ్రీనివాసరాజ్ ఆధ్వర్యంలో ర
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉదయం ఓ విద్యార్థిని దుండగులు కిడ్నాప్ కు యత్నించిన ఘటన కలకలం సృష్టించింది. ఏడో తరగతి చదివే బాలిక కిల్లా రోడ్డులోని పాఠశాలకు వెళుతుండగా కారులో వచ్చిన దుండగులు ఆమెను కిడ్నాప్ �
IIT Bhilai Student Death | జ్వరం బారిన పడిన ఐఐటీ భిలాయ్ విద్యార్థి మరణించాడు. అయితే సకాలంలో వైద్యం అందకపోవడంతో అతడు మరణించినట్లు స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంపస్లో నిరసన తెలిపారు. వైద్య నిర్లక్ష్యంపై దర్య
కొత్తకోట మండలంలోని అమడబాకుల జాతీయ రహదారి పక్కన కొనసాగుతున్న మైనార్టీ గురుకుల కళాశాలలో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ది నవీన్ భీమా ఫేస్-2 కాల్వలో పడి మృతి చెందిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగుల�
ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకు విద్యార్థి కర్ణభేరి దెబ్బతిన్న ఘటన జడ్చర్లలోని స్వామి నారాయణ్ గురుకల్ పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యా ర్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆం దోళన చేప
Student Burns To Death | కాలేజీ ఫీజు చెల్లించనందుకు పరీక్ష రాసేందుకు విద్యార్థిని నిరాకరించారు. దీనిపై నిరసన తెలుపడంతో పోలీసులను రప్పించి అతడ్ని వేధించారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడు నిప్పంటించుకుని మరణించాడు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.8,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలనే డిమాండ్తో ఖమ్మం యువకుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రాకేశ్దత్తా పోరుబాట పట్టాడు.