మండలంలోని చల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన నల్లగొండ నిఖిత బాసర ఆర్జీయూకేటీకి ఎంపికైనట్లు హెచ్ఎం సంపత్కుమారాచారి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
చిగురుమామిడి మండలంలోని చిన్నమల్కనూర్ మోడల్ (ఆదర్శ)స్కూల్ లో పదో తరగతి పూర్తి చేసిన గౌరవేణి సాత్విక బాసర ట్రిబుల్ ఐటీ కి ఎంపికైంది. మోడల్ స్కూల్లో పదో తరగతిలో మండల టాపర్ గా నిలిచి ట్రిబుల్ ఐటీ కి ఎంపికైంది
Digital Education | ప్రతి విద్యార్థి నేటి పోటీ ప్రపంచాన్ని తట్టుకునేందుకు డిజిటల్ చదువులకు సన్నద్ధం కావాలని టాస్క్ సీఓఓ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి సూచించారు.
దేశంలో అగ్ర స్థానంలోని ఐదు పాఠశాలల్లో ఒకదానిలో పని చేస్తున్న మహిళా టీచర్ అదే పాఠశాలలో హయ్యర్ సెకండరీ చదువుతున్న మైనర్ బాలుడిని ఫైవ్ స్టార్ హోటళ్లకు తీసుకెళ్లి, లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు �
Woman Teacher Rapes Student | ఒక స్టూడెంట్ను లేడీ టీచర్ ట్రాప్ చేసింది. అతడికి ఆందోళన తగ్గించే మందులు ఇచ్చి ఏడాదిగా అత్యాచారానికి పాల్పడింది. విద్యార్థి ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు అతడ్ని ఆరా తీయగా అసలు వ
నిన్నమొన్నటి వరకు గురుకులాల్లో సీటు కోసం విపరీతమైన పోటీ ఉండేది. సీవోఈ గురుకులాల్లో అడ్మిషన్ దొరకడం గగనమే. ఇప్పుడీ పరిస్థితి మారింది. కాంగ్రెస్ సర్కారు వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే పరిస్థితి తారుమారైంది
ఈ నెల 24న గురుకుల భవనంపై నుంచి పడిన డిగ్రీ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి సంఘాలనేతలు ఆందోళనకు దిగారు.
Odisha Beach: ఒడిశా బీచ్లో 20 ఏళ్ల యువతిపై పది మంది అత్యాచారం చేశారు. ఆ ఘటనలో నిందితుల్ని అరెస్టు చేశారు. లవర్ను కట్టేసి ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు.
ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు ఎంఈఓ కొమరయ్యకు వినతిపత్రం అందించారు. డివిజన్ కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో శుక్రవారం ప్రవేట్ పాఠశాల ఆగడాలను అధ�
సీఎం రేవంత్ బీజేపీ స్కూ ల్లో డ్రాపౌట్ స్టూడెంట్గా దారి తప్పారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో ఆయన మీడియాతో మాట్లాడు తూ.. బీజేపీ స్కూల్లో దేశం, జాతీయవాదం ఉంటాయని తెల
వేములవాడలోని ప్రైవేట్ విద్యాసంస్థలు పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి నగదు దండుకుంటూ దోపిడీ పాల్పడుతున్నారని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు పోతు అనిల్ కుమార్ ఆరోపించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి నెరువట్ల చేతన్ జాతీయ ఉపకార వేతనం కోసం ఎంపికయ్యాడు. ఈ విద్యార్థికి తొమ్మిది నుంచి ఇంటర్ వరకు ప్రతీ ఏ